Tuesday, May 7, 2024
Home Search

ఈటల రాజేందర్ - search results

If you're not happy with the results, please do another search
Amit Shah meeting with Telangana BJP Leaders

తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్..

తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్ గ్రూపు రాజకీయాలపై ఆగ్రహం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల పట్ల నేతల నిర్లక్ష్యంపై చర్చ లిక్కర్ స్కామ్‌పై మీడియాలో ఎందుకు మాట్లాడాతారు నేతలకు అక్షింతలు హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతల మధ్య ఐక్యత...
Bandi Sanjay to be BJP President till 2024

కాంగ్రెస్ ఫీల్డు నుంచి తప్పుకుంది: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫీల్డు నుంచి తప్పుకుందని ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,...
Minister Harish rao fires on BJP

అంత్యోదయకు బై ‘అదానీకి జై’

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...
Bandi Sanjay visit Kondagattu Anjanna Temple

బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: బండి

హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను బండి సంజయ్ నిర్వహించారు. ఈ...

భూ కబ్జాలపై విచారణ జరిపించండి

  2001లో కూకట్ పల్లి మండలం శంశి గూడ, ఎల్లమ్మబండ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 57 లో 200 మంది దళిత కుటుంబాలకు భూమి పట్టాలు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం...
Telangana rule BJP

తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావాలంటే బిజెపి రావాలి: ఈటెల

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రాన్ని సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస - బిజెపి భరోసా యాత్రలో బైక్...
Marri Shashidhar Reddy clarity about to joins BJP

పార్టీ మార్పు ప్రచారంలో వాస్తవం లేదు: మర్రి శశిధర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో చేరేందుకు తాను న్యూఢిల్లీకి వచ్చినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు న్యూఢిల్లీలో మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో...
Devrayanjal lands belong to God

దేవరయాంజల్ భూములు దేవుడివే

హైదరాబాద్: మేడ్చల్ దేవరయాంజల్ భూములపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చింది. మొత్తం 1350 ఎకరాలు దేవాయానికి చెందినవేనని కమిటీ తేల్చింది. భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేశారని కమిటీ నివేదికలో పేర్కొంది. నిర్మాణాలను తొలగించి...
Singareni is not being privatized:Modi

సింగరేణిని ప్రైవేటీకరించం

మన తెలంగాణ/పెద్దపల్లి/గోదావరిఖని/జ్యోతినగర్ : సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు.. ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.....
Prime Minister's arrival today amid protests

నిరసనల నడుమ నేడు ప్రధాని రాక

మన తెలంగాణ/గోదావరిఖని/జ్యోతినగర్/హైదరాబాద్ : వామపక్షాలు, వివిధ విద్యార్థి, కార్మిక సంఘాలు, న్యాయవాదుల నిరసనల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పెద్దపల్లి జిల్లా రామగుండానికి రానున్నారు. విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, కార్మి క...
A blow to BJP bosses:KTR

ఢిల్లీ బాసులకు చెంప దెబ్బ

  మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ప్రజలు ఆత్మగౌరవానికి, అభివృద్ధికి పట్టం కట్టారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. కాంట్రాక్టులకు ఆశపడి పార్టీ మారి అనవసరంగా ఉపఎన్నికను తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి...
TRS BJP in Palivela Clash between activists

‘రణ’గోడు

పలివెలలో టిఆర్‌ఎస్,బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ పరస్పరం రాళ్లు, కర్రలతో ఇరువర్గాల దాడులు 12 వాహనాలు ధ్వంసం ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ పెద్దిసుదర్శన్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్ జగదీశ్ సహా 20మందికి గాయాలు దాడులతో భద్రత పెంచిన...
No apologies to TNGO leaders:Bandi

మీ బండారం బయటపెడతా

టిఎన్‌జిఒ నేతల అక్రమ ఆస్తుల చిట్టా విప్పుతా క్షమాపణలు చెప్పేదేలేదు ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న కొందరు నేతలు ఉద్యోగ సంఘాల నాయకులకు కోట్లు.. ఉద్యోగులకు పాట్లు తగ్గేదేలే...అంటూ బండి బూతు పురాణం మన తెలంగాణ/హైదరాబాద్ : టిఎన్‌జిఒ...
KTR challenges central investigation agencies on fraud of Adani companies

మునుగోడులో ఆశ్చర్యకరమైన మెజారిటీతో గెలుస్తాం: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడులో మోసగాళ్లకు, మొనగాళ్లకు మధ్య పోటీ జరుగుతుందని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారు. హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కెటిఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం...
KTR

పలివెలలో బిజెపి, టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి

మునుగోడు: మునుగోడు మండలం పలివెలలో ప్రచారం చివరి రోజున ఉద్రిక్తత నెలకొంది. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు పరస్పసం దాడులు జరుపుకున్నారు. ప్రచారం నిర్వహిస్తుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు...
1 crore seized At Chalmeda Checkpost

‘కట్టలు’ తెంచుకుంటున్నాయి

చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి పట్టివేత నోట్లు తరలిస్తున్న వ్యక్తి కరీంనగర్ బిజెపి కార్పోరేటర్ భర్తగా గుర్తింపు ఆయన ఈటల రాజేందర్ శిష్యుడిగా ప్రకటించిన పోలీసులు మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు...
Munugode by election prediction

రసవత్తరంగా ఉపపోరు

మొదలైన నామినేషన్ల పర్వం అన్ని రాజకీయ పార్టీల్లో ఖరారైన ఉపఎన్నిక అభ్యర్థులు తొలి రోజే రెండు నామినేషన్ల్లు దాఖలు మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్త్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర...
CM KCR finalized the ticket to Kusukuntla prabhakar reddy

మునుగోడు బరిలో కూసుకుంట్ల

టికెట్ ఖరారు చేసిన సిఎం కెసిఆర్, బిఫాం అందజేత అభ్యర్థి విజయానికి అంతా కలిసి కృషిచేయాలని పిలుపు ప్రతిపక్షాలకు పార్టీ సత్తా చూపించాలని ఉద్బోధ మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడులో జరగనున్న ఉపఎన్నికకు...
Jogu ramanna mother passed away in adilabad

జోగురామన్న మాతృమూర్తి బోజమ్మ కన్నుమూత

ఆదిలాబాద్: మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు,  మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్...
Raghunandan Rao

తెలంగాణ బిజెపిలో కోల్డ్ వార్

  హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో కోల్డ్ వార్ మొదైలైంది. రాజాసింగ్ జైలుకెళ్లడంతో ఎల్పీ నేత ఎవరన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రాజాసింగ్ తర్వాత పార్టీలో సీనియర్‌గా రఘునందన్‌రావు ఉన్నారు. ఎల్పీ పదవిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆశిస్తున్నట్లు...

Latest News