Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలే: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు...
రూపాయి పతనంలో మరో రికార్డు
ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి...
తయారీ రంగానికి హైదరాబాద్ అడ్డా
యువతకు ఉపాధి, రాష్ట్ర రాబడిని పెంచే సంస్థలకు ప్రోత్సాహం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ-హబ్, టీ-సెల్ హైదరాబాద్లోనే ఉన్నాయి
ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడిదారుల పట్ల...
ఆర్బిఐ బోర్డులో ఆనంద్ మహీంద్రా..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) బోర్డులోకి ఆనంద్ మహీంద్రా, రవీంద్ర ధోల్కియా, వేణు శ్రీనివాసన్, పంకజ్ పటేల్లను తీసుకుంది. ఈ నియామకాలు నాలుగేళ్ల పాటు ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...
బిజెపి విభజన రాజకీయాలు దేశంలో మత హింసను పెంచుతున్నాయి
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి విభజన రాజకీయాలు దేశంలో మత హింసను పెంచుతున్నాయని, దింతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్...
కరెంట్ అఫైర్స్: ఈ గవర్నెన్స్లో తెలంగాణకు ఐదో ర్యాంకు
తుర్కియే ఆందోళనలు న్యాయబద్ధమైనవే: నాటో చీఫ్
నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్ల చేరికపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తుర్కియే (టర్కీ) లేవత్తిన భద్రతాపర ఆందోళనలు న్యాయబద్ధమైనవేనని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్ బర్గ్...
మోడీని ఎదర్కొనే మొనగాడు కెసిఆరే
మమతా బెనర్జీ కన్నా కెసిఆరే మంచి కమ్యూనికేటర్
మా మధ్య జాతీయ పార్టీ చర్చ జరగలేదు, సిఎం పక్కా ఎజెండా
త్వరలో అన్నీ ఆయనే చెబుతారు, మత వ్యతిరేక ముద్రపడితే దేశానికి నష్టం
మా...
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
దేశంలోనే మొదటిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో పెట్టుబడిని దక్కించుకున్న తెలంగాణ
రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎలేస్ట్ కంపెనీ
బెంగళూర్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న...
సెలవుల పొడిగింపు లేదు
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
వేసవి సెలవుల పొడిగింపు లేదు
సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధన
మన ఊరు మనబడికి రూ.2,700 కోట్లు
కేంద్రం ఇచ్చినట్లు బండి సంజయ్ నిరూపించాలి
తెలంగాణకు కేంద్రం అన్నింటా మొండి చేయి...
ఉద్యోగాలేవి.. ఉపాధి ఏది?
ఏటా 2కోట్ల ఉద్యోగాల హామీ, 16 లక్షల ఖాళీల భర్తీ ఎప్పుడో?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా32వేల ఉద్యోగాలు వేసింది, మరో లక్ష ఖాళీలను భర్తీ
చేయబోతున్నాం, కేంద్రంలో కొలువుల భర్తీ...
హరితహారంను ఆదర్శంగా తీసుకోవాలి
అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా చేపట్టాల్సిన అవసరముంది
పర్యావరణ పనితీరు నివేదికను తీవ్రంగా పరిగణించాల్సిందే
తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి
భవిష్యత్ తరాలకు మనం నష్టం చేయరాదు
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణకు హరిత...
దేశంలో ‘మొబైల్ జెండర్ గ్యాప్’!
ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే జిఎస్ఎం అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కొవిడ్ పాండెమిక్ తరువాత దాదాపు 112 మిలియన్ మహిళలు అదనంగా మొబైల్ వాడకం ప్రారంభించారు. గతంతో...
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో మంత్రి కెటిఆర్ భేటీ
హైదరాబాద్ : కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజీవ్...
తీవ్ర భావజాలమే బిజెపి సిద్ధాంతం
విద్వేష వ్యాఖ్యలపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం బిజెపి అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తీవ్ర భావజాలమే బిజెపి మూల సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు...
దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు మోడల్
సిఎం కెసిఆర్ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా
ప్రభుత్వాలపై ఒత్తిడి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ, మోడీ ప్రభుత్వం
రైతులకు ఇచ్చిన హామీల అమలుకు మళ్లీ పోరాటం, ఢిల్లీలో జాతీయ రైతు...
దక్షిణాఫ్రికాలో భారీ అవినీతికి పాల్పడిన గుప్తా బ్రదర్స్ దుబాయిలో అరెస్టు
15 బిలియన్ రాండ్ల ( రూ. 7513 కోట్లు ) ను కొల్లగొట్టారు
ముగ్గురిలో ఒకరిని ఇంకా అరెస్టు చేయలేదు
వీరివల్లనే పదవిని కోల్పోయిన జాకబ్ జుమా
జొహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్...
ఈశాన్యంలో తగ్గిన వామపక్ష తీవ్రవాదం
హోం మంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను 70 శాతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈశాన్య...
సంఘ్ పరివార్ స్వరం మారిందా!?
ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ...
ప్రగతిశీల రాష్ట్రాలపై పగెందుకు?
కేంద్రం మంచిచేస్తే మెచ్చుకుంటాం.. లేకపోతే తాటతీస్తాం
ఆరు పారిశ్రామిక కారిడార్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కదానికీ
దిక్కులేదు సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదాన్ని చేతల్లో చూపాలి
కేంద్ర సహకారం లేకున్నా కెసిఆర్ ముందుచూపుతో అన్నిరంగాల్లో
తెలంగాణ...
కేంద్రం ‘వస్త్ర’శస్త్రం
టెక్స్టైల్స్ పార్కులపై కేంద్రం కొత్త కుట్ర
49% వదులుకుంటేనే
‘పిఎం మిత్ర’ పథకం ద్వారా అనేక
కొత్త మార్గదర్శకాలు జారీ
అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల
ప్రాధాన్యత తగ్గించడమే పథకంలో
రాష్ట్ర ప్రభుత్వాలు చేరాలంటే...