Home Search
ఆరోగ్యశాఖ - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్తో నలుగురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 605 కొవిడ్ కేసులు బయటపడగా, క్రియాశీల కేసులు 4,002 కు చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో...
ఢిల్లీలో తొలి జెఎన్.1 కేసు నమోదు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తొలి జెఎన్.1 కేసు నమోదైంది. బుధవారం మొత్తం ముగ్గురి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జెఎన్.1 సోకినట్టు తేలింది....
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
కలవరపెడుతున్న కరోనా వైరస్
24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు
నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్టిపిసిఆర్ టెస్టులు చేయాలి
- మంత్రి దామోదర రాజనర్సింహ
మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్...
మూడు రాష్ట్రాల్లో జెఎన్.1 సబ్వేరియంట్ 20 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 ఉపరకం జేఎన్.1 కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పరిధి లోని ఇండియన్ సార్స్కోవ్ 2 జీనోమిక్స్...
పాలన.. ప్రక్షాళన
విపత్తుల శాఖకు అర్వింద్ కుమార్ బదిలీ
సీనియర్ అధికారి దాన కిషోర్కు పురపాలక శాఖ అప్పగింత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బుర్రా వెంకటేశం జల మండలికి
సుదర్శన్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనా...
ప్రజా సమస్యలపై గ్రామ సభలు
అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలను...
కీలక శాఖలకు కొత్త సారథులు
హెచ్ఎండిఎ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి, మూసీ అభివృద్ధి
సంస్థ ఇన్చార్జి ఎండిగా అదనపు బాధ్యతలు ఇంధనశాఖ
కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీ...ట్రాన్స్కో, జెన్కో సిఎండిగా అదనపు బాధ్యతలు
వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్...
ప్రజలకు సిఎం గుడ్ న్యూస్
వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిఎం జగన్ గుడ్ న్యూస్...
కెసిఆర్ కు శస్త్ర చికిత్స విజయవంతం
తుంటి ఎముక మార్పిడి చేసిన యశోద వైద్యుల బృందం
8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారు : యశోద వైద్యులు గురువారం అర్ధరాత్రి వ్యవసాయ క్షేత్రంలోని
నివాసంలో జారిపడ్డ మాజీ సిఎం
కెసిఆర్కు గాయం...
వైద్య కళాశాల్లో 170 అస్టిసెంట్ ప్రొపెసర్ల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ ః ఆంద్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఏర్పడిన ఖాళీలను ఆర్థిక శాఖ అనుమతితో భర్తీకి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్యకళాశాలల్లో 170 అసిస్టెంట్ ప్రొఫెసర్...
మాజీ సిఎం కెసిఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్
హైదరాబాద్ : తెలంగాణ మాజీ సిఎం, బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు మాజీ సిఎం కెసిఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు....
ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్రూమ్లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద...
గుండెపోటు మరణాల నివారణ చర్యలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గుజరాత్లో దసరా పండగ సందర్భంగా గర్భా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందారు. అకస్మాత్తుగా...
చైనాలో నిమోనియా అలజడి.. భారత్లో ఆరు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనాలో నిమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా...
పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేతకు న్యూజిలాండ్ సంసిద్ధత
వెల్లింగ్టన్ : పొగాకు రహిత దేశంగా న్యూజిలాండ్ ప్రభుత్వం గతంలో పొగాకు ఉతత్తులపై విధించిన నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేయడానికి సంసిద్ధమైంది.నూతన ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం న్యూజిలాండ్ 42...
టిఫిన్ చేయంగనే టింగ్ టింగ్
సోమవారమే మీ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ
ఈ ఎన్నికల్లో మానుకోట పౌరుషాన్ని మళ్లీ చూపాలి
మహబూబాబాద్ రోడ్ షోలో వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: రైతులు సోమవారం టిఫిన్...
మరింత ఆలస్యం కానున్న గాజా కాల్పుల విరమణ
శుక్రవారం నుంచి అమలవుతుందని ఇజ్రాయెల్ ప్రకటన
గాజా: ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు మరికాస్త ఆలస్యం కానుంది. ప్రస్తుతం గాజాపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం...
చికన్గున్యాకు తొట్టతొలి టీకా
వాషింగ్టన్ : దోమలతో వ్యాపించే చికన్ గున్యా టీకాకు అమెరికా ఆరోగ్య శాఖ గురువారం అధికారిక అనుమతిని వెలువరించింది. చికున్ గున్యా ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయి ఆరోగ్య ప్రమాదకర స్థితిని తెచ్చిపెడుతుందని అమెరికా ఆరోగ్యశాఖ...
ప్రతి ఒక్కరికీ టీకా అందజేయలేమా!
వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్ -19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు...