Home Search
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఉపయోగించుకోవాలి: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు. మూడు...
ఆర్కే సాగర్ విక్రాంత్ ఐపిఎస్గా పరిచయం
మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో 'ది 100' అనే కొత్త చిత్రంతో రాబోతున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు,...
అవినీతి నేతలకు సుప్రీం వాతలు
రాజకీయాలు కలుషితమై, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించవలసిన వ్యవస్థలన్నీ ఒకటొకటిగా అవినీతిమయమవుతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు సగటు మనిషికి ఎంతో ఊరటనిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. చట్టసభల్లో...
నేడు ‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’కు శంకు స్థాపన
ముఖ్య అతిథిగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు
పద్మ అవార్డు గ్రహీతలకూ కేంద్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మానం
మన తెలంగాణ / హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న...
పద్మాలకు పౌర సన్మానం
మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షల నగ దు బహుమతి ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని, దీంతో పాటు ప్రతీ నెల పద్మశ్రీ అ వార్డు పొందిన కవులు,...
గద్దర్ అవార్డులు ఇస్తామనడం సంతోషం: చిరంజీవి
హైదరాబాద్: గద్దర్ అవార్డులు త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషదాయకమని విషయమని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. శిల్పకళావేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించడం జరిగింది. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కడంతో రాష్ట్ర...
ఓయూలో రేపటి నుంచి సిటిజన్ పార్లమెంటు
చట్ట సభల్లో అనుభవం ఉన్న వ్యక్తుల ప్రసంగాలు
తెలంగాణ యువతకు నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశం: విసి రవీందర్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 8 నుంచి పదో తేదీ వరకు మూడు రోజుల...
నాగేశ్వరరావు జీవకళ ఉట్టిపడుతోంది: వెంకయ్య నాయుడు
హైదరాబాద్: నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఎఎన్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు....
ఘనంగా నటి సుమలత కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్
బెంగళూరు : సీనియర్ నటి, కర్నాటక ఎంపి సుమలత కుమారుడు అభిషేక్ వివాహం సోమవారం ఘనంగా జరిగింది. ఇక్కడి ప్రముఖ ప్యాలెస్లో జరిగిన వేడుకకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినిమా తారలు...
పాక హోటల్లో ఇడ్లీని ఆస్వాదించిన వెంకయ్య నాయుడు..
హైదరాబాద్: విజయవాడలోని ఎస్ఎస్ఎస్ పాక హోటల్లో మంగళవారం ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చక్కటి ఇడ్లీని ఆస్వాదించారు. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే...
విశ్వనాథ్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం….
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కన్నుమూయడంతో ప్రముఖులు సంతాపం తెలిపారు. విశ్వనాథ్ మృతిపట్ల సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నటుడు చిరంజీవి. మంత్రులు, సినీ, రాజకీయ...
రవీందర్సింగ్ కూతురు పెళ్లికి సీఎం గిఫ్ట్..
కరీంనగర్:కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్సింగ్ను నియమిస్తూ రాష్ట్ర...
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి
రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్ హౌస్లో ప్రభాస్ సోదరుడు ప్రబోధ్... కృష్ణంరాజు భౌతిక కాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు....
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ, మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే పలువురు ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఎంపీలు కూడా ఓటేశారు. ఉదయం 10...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ జాయింట్ సిపి
హైదరాబాద్: ఈ నెల 29వ తేదీన భారత దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యాటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్...
మత విద్వేషాల బిజెపి
ప్రపంచ దేశాల్లో భారతదేశానికీ గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంది. భారతీయ మూలాల్లోనే భిన్నత్వంలో ఏకత్వ భావన గలదు. సున్నితమైన మత అంశాలను ప్రజల మస్తిష్కంలో నిర్దిష్టంగా ఉంచి ఒకరి ఆచార, వ్యవహారాలను మరొకరు...
15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ముర్మూ
ఢిల్లీ: భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మూ ప్రమాణం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో భారత దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణం...
జి 7 సదస్సులో ప్రపంచ సంక్షోభ సమస్యలపై చర్చిస్తా: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జర్మనీ లోని స్లాస్ ఎల్మాయులో ఈనెల 26,27 తేదీల్లో జరగనున్న జి 7 సదస్సులో పాల్గొనే దేశాధినేతలతో ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమస్యలపై పరస్పర అభిప్రాయాల మార్పిడికి ప్రయత్నిస్తానని ప్రధాని...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, హైదరాబాద్ : దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నగర పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటించే...