Home Search
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - search results
If you're not happy with the results, please do another search
చరిత్రకారుడు బాబాసాహెబ్ పురందరే కన్నుమూత
పూణె: బాబాసాహెబ్ పురందరేగా పేరున్న ప్రముఖ చరిత్రకారుడు, పద్మవిభూషణ్ గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే(99) సోమవారం ఉదయం పూణెలోని ఓ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయణ్ని మూడు రోజుల క్రితం...
భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మనకు ప్రజాస్వామ్యం అనేది కేవలం రాజ్యాంగ నిర్మాణం మాత్రమే కాదని, ఒక స్ఫూర్తి, జీవన ధార అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. ఉపరాష్ట్రపతి...
నేడు ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి భూమి పూజ
ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
ఢిల్లీలో భూమి పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కెటిఆర్,
శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి
నేటి భూమిపూజకు హాజరుకావడానికి హస్తినకు వెళ్లిన
రాష్ట్ర మంత్రులు, ఎంపిలు,...
‘వీడే’.. మొనగాడే
తల్లి భారతికి కనకాభిషేకం చేశాడే
రజతం.. కాంస్యం.. రజతం.. కాంస్యం. ఇంతేనా..? మళ్లీ ఇప్పట్లో భారత్కు స్వర్ణ స్పర్శ కలేనా?
అని టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులపై నమ్మకం సడలి.. నిరాశ నిస్పృహలు
కమ్ముకుంటున్న దశలో...
పార్లమెంటు ప్రతిష్టంభనను సామరస్యంగా పరిష్కరించుకోండి
ప్రభుత్వం, ప్రతిపక్షాలకు వెంకయ్య సూచన
న్యూఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై పార్లమెంటులో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను కలిసికట్టుగా చర్చించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రభుత్వం, ప్రతిపక్షాలకు సూచించారు. మంగళవారం రాజ్యసభ తొలిసారి వాయిదా...
నైపుణ్యాభివృద్ధితో యువత భవిష్యత్తుకు రాచబాట
ఇష్టపడి కష్టపడండి.... బంగారు జీవితాన్ని పొందండి
యువతకు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన
జిఎంఆర్ చిన్మయ విద్యాలయ, జిఎంఆర్ వరలక్ష్మిఫౌండేషన్ సందర్శన
శిక్షణార్థులు, విద్యార్థులతో ముచ్చటించిన ఉప రాష్ట్రపతి
మనతెలంగాణ/హైదరాబాద్: భారతీయ యువతలో సహజంగానే అపారమైన ప్రతిభాపాటవాలున్నాయని...
బయోటెక్నాలజీ హబ్గా హైదరాబాద్
ప్రజలంతా స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలి
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
జీనోమ్ వ్యాలీలోని భారతళ్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
చిన్నారులకు కరోనా టీకా, ముక్కు ద్వారా ఇచ్చే టీకాలపై
ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని సూచన
హైదరాబాద్ : బయోటెక్నాలజీ హబ్గా...
కంటోన్మెంట్ రోడ్ల సమస్యను పరిష్కరించండి
తనను మర్యాదపూర్వకంగా కలుసుకున్న రక్షణశాఖ కొత్త సహాయమంత్రి అజయ్భట్తో సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేతను ప్రస్తావించిన వెంకయ్యనాయుడు, వెంటనే పరిశీలించి చెబుతానన్న మంత్రి
రాజ్నాధ్ సింగ్కు మంత్రి కెటిఆర్ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించిన...
తెలుగు సహా11 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ బోధనకు ఎఐసిటిఇ అనుమతి
న్యూఢిల్లీ: బిటెక్ కోర్సుల్ని 11 ప్రాంతీయ భాషల్లో బోధించడానికి అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) అనుమతి ఇచ్చిందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. హిందీ,మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ,...
ట్విటర్ గిల్లికజ్జాలు
ఉపరాష్ట్రపతి, ఆర్ఎస్ఎస్ నేతల బ్లూ టిక్ మార్కులు తొలగింపు,
పునరుద్ధరణ గంటల వ్యవధిలోనే కేంద్రం హెచ్చరిక
ఐటి నిబంధనలు పాటించాలని ఫైనల్ వార్నింగ్, లేకపోతే చట్టపరమైన
చర్యలు తప్పవని ట్విటర్కు కేంద్ర...
సరళీకృత విధానాల అపహాస్యం!
సరళీకృత విధానాల పేరుతో లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేట్పరం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఆర్ధిక సంస్కరణలు అంటే కార్పొరేట్ సంస్థలకు మొత్తం ఆర్ధిక వ్యవస్థను...
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం: 42మంది జల సమాధి
మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో విషాదం.. బస్సు కాల్వలో పడి 42మంది జల సమాధి
మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, చిన్నారి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సిఎం
సిధి: మధ్యప్రదేశ్లో...
వెంకయ్యకు కరోనా
లక్షణాలు లేవు, హోం
ఐసోలేషన్లోఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు(71) కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు మంగళవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్ చేసింది. అయితే, వెంకయ్యనాయుడుకు లక్షణాలులేవని(అసింప్టమేటిక్), ఆరోగ్యంగా ఉన్నారని...
తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు
సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
దేశ చరిత్రపై చెరగని ముద్ర
దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం
నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్టీలకు అతీతంగా...
నిరాడంబరంగా ఓనం
కేరళ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
తిరువనంతపురం: కేరళ ప్రజలు ఓనం పండుగను ఈసారి నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇంటిముందు పూలతో ముగ్గులు వేసి, ఎవరి ఇంట్లో వారు ఈ పండుగను జరుపుకున్నారు. ఏటా ఈ...
శ్రీశైలం ప్రమాదంపై సిఐడి విచారణ
విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డిజిపి గోవింద్ సింగ్
మృతులకు సంతాపం, కుటుంబాలకు సానుభూతి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సిఐడి...
పదవికే వన్నె తెచ్చిన వెంకయ్య: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపట్టి నేటితో మూడేళ్లు పూర్తి అయింది. ఈ ముడేళ్ల ప్రయాణంలో ఎదురైన అనుభవాల గురించి 'కనెక్టింగ్, కమ్మూనికేటింగ్, ఛేజింగ్' పేరుతో వెంకయ్యనాయుడు రాసిన పుస్తకాన్ని మంగళవారం కేంద్ర...
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
భిన్నత్వంలో ఏకత్వమే
విధి నిర్వహణలో అంకిత భావం అవసరం
మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి
పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి
20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...