Sunday, May 5, 2024
Home Search

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - search results

If you're not happy with the results, please do another search
Bollywood Actor Rishi Kapoor passed away

బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత

  బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్ బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్‌లోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారు....

వెంకయ్య నాయుడు సేవలు గొప్పవి: ఎర్రబెల్లి

  వరంగల్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన సేవలు గొప్పవి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పొగిడారు. ఎవివి కాలేజీలో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి...
Modi

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి జాతి నివాళి

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా గురువారం యావత్ జాతి మహాత్ముడిని స్మరించుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మహాత్మునికి నివాళులు అర్పించింది. కోవింద్,...

అజ్ఞాత హీరోలకు భావగీతాలాపన

  పద్మ అవార్డులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్య న్యూఢిల్లీ: పలువిధాలుగా సమాజానికి సేవలందించినా గుర్తింపులేని అజ్ఞాత వీరులను (అన్‌సంగ్ హీరోలు) అవార్డులతో సత్కరించడమంటే... భారతదేశ ఆవిష్కరణకు అది మార్గ నిర్దేశమేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం...
Rs.25 thousand pension for Padma Shri award winners

పద్మశ్రీ పురస్కార విజేతలకు రూ.25 వేల ఫెన్షన్: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మపురస్కారాలకు ఎంపికైన వారికి శిల్పకళావేదికలో సన్మానించారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు పద్మవిభూషణ్ గ్రహీతలు...

వికసించిన తెలుగు పద్మాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 పద్మపురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో పద్మ పురస్కారాలను అందించడం ఆనవాయితి. తెలుగువారు వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవితో పాటు...

మాటను ఒడిశెల రాయినిచేసి విసరడం తెలిసిన కవి

చిన్ని నారాయణరావు తెలుగు కవిత్వానికి పాత కాపు. జీవితం ఓ విజయం, అంతర్ముఖం, గుండెదీపం, గంపకూడు వంటి ఆర్ద్ర కవితా సంపుటులు, మాట, దాహం వంటి ఆలోచనాత్మకమైన దీర్ఘకవితలు వెలువరించిన కవిత్వ స్వాప్నికుడు....
Hyderabad is the safest city in the country

దేశంలోనే అత్యంత సేఫ్ సిటీ హైదరాబాద్

తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు విజన్ ఉన్న నాయకుడు కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ జూబ్లీవేడుకల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అత్యంత...
Venkaiah Naidu Speech at Telugu Sangamam Sankranti Sammelanam

తెలుగువాళ్ళు ఎక్కడున్నా కలిసి ఉండాలి: వెంకయ్య నాయుడు

హైదరాబాద్: తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగిందన్నారు. ఇతర భాషల మోజులో పడి మాతృభాషను వదులుకోవద్దన్నారు....

ఎన్టీఆర్ బోళా మనిషి: వెంకయ్య నాయుడు

హైదరాబాద్ ః ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతాన్ని నమ్మి పని చేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లో బోళా మనిషి అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. అందరిని...
Telangana kavulu rachayitalu in telugu

వెలుగు దివ్వెలు-ఉత్తేజ విజయాలు

సింహాలు తమ చరిత్ర తాము రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది’ అంటారు - చినువా అచెబే. కండబలం, అండబలం, ఆర్థిక బలం కలవారే గన్నుల్ని పెన్నులుగా మలిచి చరిత్రలు రాయిస్తే అధికారాలు,...
Jagdeep Dhankhar declared Vice President of India

ఉప రాష్ట్రపతి ధన్‌కర్

భారీ మెజార్టీతో గెలిచిన జగదీప్ ధన్‌కర్ మార్గరేట్ అల్వాకు 182 ఓట్లు 528 ఓట్లతో 70 శాతం మద్దతుతో విజేత షెకావత్ తరువాత ఈ పదవిలో రెండో జాట్‌నేత న్యూఢిల్లీ : దేశ ఉపరాష్ట్రపతి...
Suresh N Patel as Central Vigilance Commissioner

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్

న్యూఢిల్లీ : సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియామకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సురేష్...
Vice President Flags off Tiranga Bike Rally

మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి

  ఆగస్టు: భారత స్వాతంత్ర్య సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి 75 ఏళ్లు...
Margaret Alwa

నామినేషన్ దాఖలు చేసిన ప్రతిపక్ష ఉపాధ్యక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వా

వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఉపరాష్ట్రపతి వారసుడిని ఎన్నుకునేందుకు ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ అల్వా మంగళవారం తన నామినేషన్‌ పత్రాలను...
Vice Presidential election schedule Release

ఉప రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా

న్యూఢిల్లీ : భారత 14 వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగరా మోగింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. జులై 5న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నదని కేంద్ర ఎన్నికల...
Draupadi Murmu is an NDA presidential candidate

రాష్ట్రపతి ఎవరైతే ఏమిటి?

ఒక గిరిజన మహిళ దేశాధ్యక్ష పీఠానికి పాలక పక్షం తరపున పోటీకి ఎంపికైన విషయం బయటపడగానే పత్రికల్లో వార్తలుగా, టివిల్లో కథనాలుగా అది ఆ జాతికి దక్కిన గౌరవమా లేక ఓ రాజకీయ...
Yashwanth sinha name is Presidential Elections

తెరపైకి యశ్వంత్ సిన్హా

ఉమ్మడి అభ్యర్థి ఖరారుకు నేడు ప్రతిపక్షాల భేటీ ఇంతకు ముందే నో చెప్పిన పవార్, ఫరుఖ్ అబ్దుల్లా మరో అభ్యర్థి కోసం ముమ్మరంగా అన్వేషణ రాష్ట్రపతి రేసులో నిలబడడానికి నిరాకరించిన గోపాలకృష్ణగాంధీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి పదవికి...
Venkaiah Naidu visit Tirumala Temple

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా దర్వించుకున్నారు. గురువారం ఉదయం తన భార్య ఉష నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో శ్రీవాని దర్శనం చేసుకున్నారు....
Vikrant enters third phase of trials

యుద్ధనౌక విక్రాంత్‌కు మొదలైన మూడోదశ ట్రయల్స్

ఆగస్టులో నావీకి అందించే యోచన న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన మొదటి విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్‌కు మూడోదశ ట్రయల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ సంక్లిష్ట పరిస్థితుల్లో సముద్రంలో నౌక పనితీరును పరిశీలించేదుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని...

Latest News