Friday, May 3, 2024
Home Search

కఠినచర్యలు - search results

If you're not happy with the results, please do another search
Made easy buying and selling with dharani in TS

ధరణి భళా

ధరణి వెబ్‌సైట్ @ 2622 రిజిస్ట్రేషన్‌లు 5,791 స్లాట్ బుకింగ్‌లు...రూ.7.77 కోట్ల ఆదాయం పోర్టల్‌లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 100 మందితో కంట్రోల్ రూం ఏర్పాటు మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి వెబ్‌సైట్ ద్వారా 2,622 రిజిస్ట్రేషన్‌లు పూర్తి అయ్యాయని, రూ.7.77...
Strict action against those who harass Women

ఇక.. వేధింపులపై ఉక్కుపాదం

  అడిషనల్ డిజిపి స్వాతి లక్రా మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలను వేధించినా, సోషల్ మీడియాలో అనుచిత వాఖ్యలు చేసిన వారిని ఇక సహించేది లేదని, వారిపై ఉక్కుపాదం మోపడం ఖాయమని ఎడిజిపి స్వాతిలక్రా పేర్కొన్నారు. మహిళలపై...
Sheep distribution from oct 24 in telangana

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: తలసాని

ప్రభుత్వ విద్య బలోపేతం చేయటం సీఎం కేసీఆర్ లక్షం అన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్దులను వేధిస్తే చర్యలు తప్పవు పాఠశాల అభివృద్ది,మౌలిక వసతుల అంశాల సమీక్షలో మంత్రి తలసాని హైదరాబాద్: నగరంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం...

కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్

తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...
Migrant laborers are partners in state progress

రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు భాగస్వాములే

  9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్‌లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన...

కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం

  హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం - మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల...

Latest News