Home Search
కర్ణాటక - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక నియామక పరీక్షల్లో అభ్యర్థుల డ్రెస్కోడ్లో కీలక మార్పులు
బెంగళూరు : నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కెఇఎ) డ్రెస్ కోడ్ విధించింది. తల, ముఖం, చెవులు, నోటిని పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని...
కర్ణాటకలో దారుణం..
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడిపి...
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు: కుమారస్వామి
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జేడిఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "5 గ్యారంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ విఫలం. కర్ణాటక సీఎం,...
కర్ణాటక మంత్రి పదవులపై ఆశావహుల అలజడి
మైసూరు : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధికార వర్గాల్లోనే జోరుగా ఊహాగానాలు చెలరేగుతుండడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం స్పష్టం చేశారు. మంత్రిపదవులను ఆశించే నేతలు బహిరంగంగానే తమ ఆకాంక్షలను వెల్లడించారు....
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా
బెంగళూరు: పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై తీసుకునే చర్యలపైసమగ్ర నివేదిక సమర్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. చీఫ్జస్టిస్ ప్రసన్న బి వరలే, జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్...
ఎన్నికల్లో కర్ణాటక రిపీట్ ఖాయం
ముంబై : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం తప్పదని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. ఇక త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కర్నాటక తరహా విజయం కాంగ్రెస్...
కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైంది : ఉత్తమ్
హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలకు నెలకి 2 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. బుధవారం గాంధీభవన్లో...
కావేరీ నదీ జలాల సంక్షోభంలో కర్ణాటక, తమిళనాడు
బెంగళూరు: కర్ణాటక నుంచి కావేరీ నదీ పరీవాహక ప్రాంతం నుంచి తమిళనాడుకు 24 వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా కర్ణాటక నీటిపారుదల శాఖ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది....
కర్ణాటకలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
బెంగళూరు : కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఈ సంఘటన బయటపడింది. మైసూరు పరిధి లోని చామండి పురానికి చెందిన మహాదేవస్వామి (45), తన భార్య అనిత(38).కూతుళ్లు...
కర్ణాటకలో ఆల్మట్టి ఫుల్..గేట్లు ఎత్తివేత
వారం రోజుల్లో పూర్తి స్థాయికి తుంగభద్ర
తెలుగు రాష్ట్రాలకు కృష్ణమ్మ పరుగులు
50శాతం నిండిన శ్రీశైలం
గోదావరిలొ తగ్గిన వరద ప్రవాహం
భద్రాచలం వద్ద 20.30అడుగులకు నీటిమట్టం
హైదరాబాద్ : పడమటి కనుమల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణానది పరివాహకంగా...
కర్ణాటకలోకి అర్సికరే పట్టణానికి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్
ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే చాలా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా కర్ణాటకలోని ఓ ముఖ్య...
మోడీకే తెలంగాణ, కర్ణాటక ఓటర్లు మద్దతు : లక్ష్మణ్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బిజెపి ప్రాతినిధ్యం లేని ప్రాంతం, సామాజిక వర్గం లేదు.. ప్రజలంతా ప్రధాని మోడీ పాలన పట్ల మొగ్గు చూపుతున్నారని బిజెపి ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర...
కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవు
బెంగళూరు: కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవు కర్ణాటక లోని తీర ప్రాంతమైన దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రాథమిక, ఉన్నత, పీయు, డిగ్రీ కళాశాలలకు...
రైతుబంధు కర్ణాటకలో ఇప్పించగలవా?
రేవంత్కు ఎమ్మెల్యే నరేందర్రెడ్డి సవాల్
కొడంగల్: తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అమలుపరిచే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి...
తెలంగాణలోకి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాకర్త !
హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైన రాజకీయ వ్యూహాకర్తను తెలంగాణకు తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో...
కర్ణాటకలో మరో పరువు హత్య
బెంగళూరు : కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు కులాంతర వ్యక్తిని ప్రేమించడం ఏమాత్రం నచ్చని తండ్రి తన కూతురి గొంతు నొక్కి హత్య చేయడమే కాక, ప్రియుడి ఆత్మహత్యకు...
కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది
సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం...
కర్ణాటక సిఎం సిద్దరామయ్య భార్యకు అస్వస్థత
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి సిద్ధరామయ్య స్వల్ప న్యుమోనియాతో అస్వస్థతకు గురై పైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్లో తమ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరారని మణిపాల్...
కర్ణాటక మద్యం స్వాధీనం
గద్వాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యంను బుధవారం రాత్రి గద్వాల అబ్కారీ శాఖ పోలీసులు పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ జీడి గోపాల్ తెలిపారు. బుధవారం రాత్రి...
పేస్బుక్ కు కర్ణాటక హైకోర్టు హెచ్చరిక
బెంగళూరు: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లో ఫేస్బుక్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. సౌదీ అరేబియా జైలులో ఉన్న భారతీయుడికి సంబంధించిన కేసు దర్యాప్తులో...