Home Search
కాంగ్రెస్ సభ - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటకలో 15 నుంచి 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం
చిత్రదుర్గ : రానున్న లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం వెల్లడించారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ...
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం:కెటిఆర్
హైదరాబాద్ : మోసం కాంగ్రెస్ నైజం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శించారు. అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి...
లోక్సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్
న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గానూ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను శీతాకాల సమావేశాల్లో స్పీకర్ పేర్కొనడంతో సస్పెండ్ చేస్తూ గురువారం లోక్సభ తీర్మానం చేసింది. ఈ ఐదుగురిని సస్పెండ్ చేస్తూ సందడి...
ధర్మపురిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ
ధర్మపురి: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాప్ లో 9 వస్తువులు వచ్చేదని, ధర్మపురిలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈవీఎంలు మార్చి ధర్మపురిలో బిఆర్ఎస్...
కామారెడ్డిలో కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభ
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బిసి డిక్లరేషన్ సభ నిర్వహిస్తోంది. బిసి డిక్లరేషన్ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోదండరామ్, నారాయణ, చాడ వెంకట్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు....
10లక్షల మందితో కాంగ్రెస్ బహిరంగ సభ..!
హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 17న హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ...
త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిసి గర్జన సభ
రాహుల్ గాంధీ, సిద్ద రామయ్యలను ఆహ్వానిస్తాం
బిసిల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే
మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు
హైదరాబాద్ : త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిసి గర్జన సభ నిర్వహిస్తామని మాజీ...
కాంగ్రెస్ జనగర్జన సభపై బిఆర్ఎస్ కుట్ర.. అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి
ఖమ్మం: కాంగ్రెస్ జనగర్జన సభను ఫెయిల్ చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నించిందని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి...
నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన బృందం కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ (హాథ్ సే హాథ్ జోడో) పాదయాత్ర...
ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ.. బిజెపిలో కలవరం
ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి...
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. ఖమ్మం సభపై భారీ అంచనాలు
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి పాదయాత్రతో మొదలైన మార్పు..ముగింపు వేళకు పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు..తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించింది....
కాంగ్రెస్ ‘జనగర్జన’ సభకు భారీ ఏర్పాట్లు
ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న తెలంగాణ జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న...
ఈ నెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎంఎల్సి కొక్కిరాల ప్రేంసాగర్ రావ్ నేతృత్వంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని...
9న కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..
హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ హజరు కానున్నారు. రాష్ట్రంలో...
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో డిఎంకె పొత్తు కొనసాగుతుంది: స్టాలిన్
చెన్నై: అధికారంలో ఉన్న బిజెపితో పొత్తు అనేదే ఉండదని, తమిళనాడులో తమ పార్టీ కాంగ్రెస్, వామపక్షాల కూటమితో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపడుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పేర్కొన్నారు. బిజెపిని వ్యతిరేకించే...
లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు తెలిపిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఆగస్టు 12తో ముగిసే వర్షాకాల సమావేశాల మొత్తం వరకు లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి ముందు స్పీకర్...
పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం వాయిదా
ఛండీగడ్: పంజాబ్ కాంగ్రెస్ శాసన సభాపక్షం(సిఎల్పి) సమావేశం ఆదివారం ఉదయం 11.00 గంటలకు జరగాల్సి ఉండగా అదికాస్తా వాయిదా పడింది. కాంగ్రెస్ శాసన సభాపక్షం కొత్త నాయకుడి ఎవరన్న దానిపై ఇంకా ఏకాభిప్రాయం...
మహిళా బ్యాంకు మేనేజర్తో అసభ్య సంభాషణ.. కాంగ్రెస్ నేత అరెస్టు
డెహ్రాడూన్: మహిళా బ్యాంకు మేనేజర్తో అసభ్యంగా సంభాషించారన్న ఆరోపణపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత అజాద్ ఆలీని పోలీసులు అరెస్టు చేశారు. ఆలీపై పోలీస్ కేసు నమోదు కాగానే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్టు...
రాజ్యసభకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపి రాజీనామా
న్యూఢిల్లీ: బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టిఎంసి ఎంపి దినేశ్ త్రివేది రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు. బెంగాల్ లో హింస పెరిగిందని దినేశ్ త్రివేది అన్నారు....
వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...