Home Search
కేంద్రమంత్రి రాజ్ నాథ్ - search results
If you're not happy with the results, please do another search
కంటోన్మెంట్ రహదారుల్లో రాకపోకలకు రక్షణ శాఖ అనుమతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఐదు రహదారులను ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. పార్లమెంట్ లో రచ్చ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ గత వారం లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ దుమారాన్ని లేపాయి. రాహుల్...
మోడీ నిజమైన కర్మయోగి
న్యూఢిల్లీ: తనకు అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి హీరాబెన్ అంత్యక్రియుల ముగిసిన కొద్ది సేపటికే ప్రధాని నరేంద్ర మోడీ విధుల్లో మునిగి పోయారు. తల్లి మరణంతో పశ్చిమ బెంగాల్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ఆయన...
ఆత్మీయ స్వాగతం
హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...
ఫిల్మ్నగర్లో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం: మంత్రి తలసాని
వివాదాలకు దూరంగా ఉండేవారు
కృష్ణంరాజు సంతాప సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు మచ్చలేని వ్యక్తి : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
అగ్నిపథ్ దరఖాస్తులో ‘కులం’ కాలమ్పై రగడ
పాత విధానంలోనే రిక్రూట్మెంట్ : రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థుల కులం, మతం సర్టిఫికెట్లను అడుగుతున్నారని అనేక మంది విపక్షనేతలు, బిజెపి మిత్ర పక్షం...
నగరంలో ట్రాఫిక్ జాం…
బేగంపేట, హెచ్ఐసిసి వద్ద నరకం చూసిన వాహనదారులు
బిజేపి జాతీయ సమావేశాలు, పలువురు వివిఐపిల రాక
ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీసులు
గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారులు
హైదరాబాద్: నగరానికి పలువురు విఐపిలు రావడంతో ఎక్కడికక్కడా ట్రాఫిక్...
ముచ్చింతల్కు విశ్వఖ్యాతి
సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ప్రత్యేక పూజలు చేసి లోకార్పణం చేసిన రాష్ట్రపతి దంపతులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్,గవర్నర్ తమిళిసై
మనతెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని...
కొత్త సిడిఎస్ ఎంపిక ప్రక్రియ షురూ
త్రివిధ దళాధిపతులు సిఫార్సు చేసిన పేర్లతో రూపొందుతున్న జాబితా
త్వరలోనే రక్షణ మంత్రికి సమర్పణ
న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో సిడిఎస్ బిపిన్ రావత్ మృతి చెండంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ...
ప్రకృతిని ప్రేమిద్దాం
రాజకీయాల్లో ప్రత్యర్థులే కాని శత్రువులు ఉండరు, అందరినీ ఒకేవేదిక మీదికి తీసుకువచ్చి దసరా స్ఫూర్తిని చాటుతున్న దత్తాత్రేయ అభినందనీయులు:ఎంఎల్సి కవిత
హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు సన్మానాలు
కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రధాని...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
ఫిరాయింపులకు ముగింపు లేదా?
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి...
‘పద్మ విభూషణ్’ను వెనక్కి ఇచ్చిన ప్రకాశ్ సింగ్..
చండీగఢ్: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు పలు రాజకీయ పక్షాలు మద్దతు తెలుపుతుండగా తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి,...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...