Home Search
కొంపల్లి - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి..
కీసరః కీసరలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కళాశాల విద్యార్ధులు మృతి చెందారు. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... అల్వాల్ బొల్లారం, కార్ఖాన ప్రాంతాలకు చెందిన...
కాంగ్రెస్ పార్టీలో చేరిక
జగద్గిరిగుట్ట: ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, దూలపల్లి పిఏసిఎస్ ఛైర్మన్ గరిశే నరేందర్, కొంపల్లి...
పలు రియల్ సంస్థలకు జరిమాన విధింపు : రెరా
మనతెలంగాణ/ హైదరాబాద్ : ’రెరా’ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై రెరా అపరాధ రుసుం విధించింది. ’రెరా’ అనుమతుల...
సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
కంటోన్మెంట్ : ఒక్క ముఠాగా ఏర్పడి ఆ టో లో ప్రయాణికులుగా నటిస్తు ప్రయాణికుల వద్ద నుంచి సెల్పోన్లను తస్కరిస్తున్న ముఠాను ఆదుపులోకి తీసుకొని ఆటోతో పా టు 6లక్షల విలువైన సెల్ఫోన్లను...
ప్రతి కాలనీ అభివృద్ధే ధ్యేయం : వివేకానంద్
కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవ ర్గం, 132 జీడిమెట్ల డివిజన్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ మరియు జొన్న బండలో సోమవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం...
వినూత్నంగా ముజిగల్ అకాడమీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: సంగీత విద్య పట్ల అచంచలమైన అంకితభావానికి ప్రసిద్ధి చెందిన విశిష్ట సంస్థ ముజిగల్, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్నంగా తమ కొంపల్లి, కూకట్పల్లి, మాదాపూర్, మణికొండ, కొత్తపేట్ సహా దేశవ్యాప్తంగా తమ...
నేడు బోయిన్పల్లిలో కాంగ్రెస్ నేతల సమావేశం
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ
హైదరాబాద్ : గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రాన్నేలుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల పై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు...
ఆగిపోయిన దయార్ద్ర హృదయం
గద్దర్ను కోల్పోయిన దుఃఖ తడి ఆరక ముందే హైదరాబాద్ మరో దీనబాంధవుడిని కోల్పోయింది. గద్దర్ కు ఆప్తమిత్రుడైన జహీరుద్దీన్ అలీ ఖాన్ను మిత్రఖేదం మింగివేసింది. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ అయిన...
శ్రీలంకలో గ్రీన్ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్...
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం కక్ష సాధింపు
చేవెళ్ల :పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్రెడ్డి ఆరోపించారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజిఆర్ గార్డెన్స్లో చేవెళ్ల ఎమ్మెల్యే...
కరెంట్ షాక్తో దొంగ మృతి
హైదరాబాద్: దొంగతనానికి వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పేట్బషీరాబాద్, కొంపల్లిలోని సెయింట్ ఆంటోనీ పాఠశాల సమీపంలో సునీత అనే...
కొంపెల్లి హైస్కూల్ విద్యార్థి బాసర ఐఐటికి ఎంపిక
భూపాలపల్లి: ఇటీవల విడుదలైన బాసర ఐఐటి అడ్మిన్ల ఫలితాలలో స్థానిక కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి కొమ్ము ఆకాశ్ బాసర ఐఐటిలో...
గ్రేటర్లో మౌలిక సదుపాయాల కల్పనకు జిహెచ్ఎంసి పెద్దపీట
సిటీబ్యూరో : గ్రేటర్ అభివృద్ధ్ది జిహెచ్ఎంసి మరిన్ని చర్యలు చేపట్టింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలోప్రజలకు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ పలు అభివృదిధ్ద పనులకు ఆమోద ముద్ర...
జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షాలు
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, హైదర్నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, మూసాపేట్, బాచుపల్లి, కెపిహెచ్బి కాలనీల్లో జోరుగా వర్షం కురిసింది. అలాగే కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం దంచి కొడుతోంది. నగరంలోని కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, మూసాపేట్, బాచుపల్లి, కెపిహెచ్ బి కాలనీ, కుత్బుల్లాపూర్,...
భగీరథతో తొలగిన కన్నీటి గోస : వివేకానంద్
కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ మంచినీళ్ళ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా గాజులరామారం దేవేందర్ నగర్ మంచినీటి రిజర్వాయర్ నుండి ఏర్పాటు...
ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ
తిరుమలగిరి(సాగర్): మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల కొంపల్లిలో పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి తరి రాము పాల్గొని విద్యార్థులను అభినందించారు....
దూలపల్లి కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పరిశీలన
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్రోడ్డులో ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రూ.8.45 కో ట్లతో చేపడుతున్న కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్, మైనంపల్లి...
నకిలీ సర్టిఫికెట్ గ్యాంగ్ అరెస్ట్
సిటిబ్యూరోః హిమాచల్ ప్రదేశ్కు చెందిన నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బి నగర్ ఎస్ఓటి, సరూర్నగర్ పోలీసులు కలిసి సోమవారం పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా, మరో ముగ్గురు నిందితులు...
బాలుడిని కొరికిన పందికొక్కు….. మెక్ డొనాల్డ్స్ పై కేసు (వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: డిన్నర్కు వెళ్లిన ఒక ఎనిమిదేళ్ల బాలుడిని కుక్క పిల్ల సైజులో ఉన్న పందికొక్కు కొరకడంతో ఆ హోటల్పై బాధిత బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని...