Home Search
కోవిడ్-19 వ్యాక్సిన్ - search results
If you're not happy with the results, please do another search
ఏడాది చివరలో మార్కెట్లోకి కొవాగ్జిన్..
ఏడాది చివరలో మార్కెట్లోకి కొవాగ్జిన్..
నాలుగు నెలల్లో అందుబాటులోకి పలు టీకాలు: కేంద్ర మంత్రి హర్షవర్థన్
న్యూఢిల్లీ: ఐసిఎంఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ ఈ ఏడాది చివరి నాటికి...
తాటిపండు తీసుకొని ఈతపండు ఇచ్చింది
కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.18.10 లక్షల కోట్లు
ఒక్క తెలంగాణ నుంచే రూ.1.62లక్షల కోట్లు
రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.19668వేల కోట్లు
కొవిడ్ టీకాల విషయంలోనూ కేంద్రం కక్కుర్తి
బడ్జెట్లో రూ.89,155 కోట్లు
అయినా వ్యాక్సిన్లను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని...
దేశంలో కొత్తగా 1326 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,326 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో, భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,46,53,592కి...
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది....
భారత్లో కొత్తగా 2119 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2119 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర...
ఫోర్బ్స్ 2022లో భారతదేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ టాప్
ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు... ప్రపంచంలో పదవ ధనవంతుడు
ముంబయి: ఫోర్బ్స్ విడుదల చేసిన భారత్లోని 10 మంది సంపన్న బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్...
దేశంలో 1,421 కొత్త కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,421 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 149 మంది కరోనాతో మరణించారు. తాజాగా 1826 మంది కోవిడ్...
ఒమిక్రాన్ ప్రాణాంతకమే
తీవ్రమైనది కాదంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం
ఆరోగ్య వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది
డబ్లుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ప్రకటన
జెనీవా : కొవిడ్- కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రమైనది కాదంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ...
దేశంలో మరో 8,603 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్తతగ్గాయి. గడిచిన 24 గంటల్లో 8,603 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 415 కరోనాతో మరణించగా 8,190 మంది...
తలసరి ఆదాయం తక్కువైనా ప్రజారోగ్యంలో…
సింగపూర్: భారత తలసరి ఆదాయం 2000 డాలర్లకన్నా తక్కువైనప్పటికీ డిజిటల్ టూల్స్,గొప్ప ఉత్పత్తి సామర్థ్యం కారణంగా వేలాది కోవిడ్-19 చికిత్సా కేంద్రాలను తెరచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచామని విదేశీవ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు....
ఉద్యోగులకు అమెజాన్ బంపర్ ఆఫర్
హైదరాబాద్ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. ‘మ్యాక్స్ యువర్ వ్యాక్స్’ లో...
థర్డ్ వేవ్ తొలి దశలో ఉన్నాం : డబ్లుహెచ్ఒ
కొద్ది వారాలుగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి
వ్యాక్సిన్ పంపిణీలో అసమానత బాధిస్తోంది : డబ్లుహెచ్ఒ
జెనీవా : ప్రస్తుతం ప్రపంచం కరోనా మూడో వేవ్ తొలి దశలో ఉందని, ఆంక్షలు ఎత్తి వేస్తుండడం,...
దేశంలో మరో 92,596 మందికి వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 92,596 కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 2,219 మందిని...
కేంద్ర ప్రభుత్వం నిజం చెప్పాలి: రాహుల్ (వీడియో)
న్యూఢిల్లీ: దేశంలోని కరోనా మరణాలపై కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత మరణాల రేటు అబద్ధమని, ప్రభుత్వం నిజం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని...
ఢిల్లీలో మరో వారంపాటు లాక్డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులపాటు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ఢిల్లీలో ప్రస్తుతం...
కరోనా పరిస్థితులపై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 అధికంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాల పరిస్థితిపై చర్చించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని...
ఆస్పత్రి నుంచి యడియూరప్ప డిశ్చార్జి
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోవిడ్-19 చికిత్స పొందుతూ బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుండి బిఎస్ యడియూరప్ప గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం 4...
ప్రముఖ వైద్యులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు కోవిడ్-19 పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా...
దేశంలో మరో 47,262 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,262 మందికి కరోనా సోకిందని, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్...
సిఎంలతో ప్రధాని కీలక సమావేశం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎంలతో సమావేశమైన ప్రధాని కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పై...