Friday, May 3, 2024

ప్రముఖ వైద్యులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

PM Modi will interact with leading doctors

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు కోవిడ్-19 పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులతో సంభాషించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు దేశంలోని ఫార్మా కంపెనీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, దాని పెంపుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ప్రధాని చర్చించనున్నారు.

PM Modi will interact with leading doctors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News