Home Search
గ్రూప్-2 - search results
If you're not happy with the results, please do another search
చేసింది మేమైతే… చెప్పుకునేది మీరా!?
కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్!
మన తెలంగాణ/హైదరాబాద్ : స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు....
టిఎస్పిఎస్సి టీమ్ రెడీ
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురి నియామకానికి...
టిఎస్పిఎస్సి చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
18 వరకు దరఖాస్తులకు అవకాశం
మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామా
కొనసాగుతున్న సభ్యురాలు కోట్ల అరుణ కుమారి
ప్రస్తుతం కమిషన్లో ఒక్కరే సభ్యురాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) చైర్మన్, సభ్యుల...
ఉద్యోగ నామ సంవత్సరం
కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, ఉ పాధ్యాయ నియామక ప రీక్షలు సహా వివిధ...
కొత్త సర్కారుపై నిరుద్యోగుల కోటి ఆశలు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో నిరుద్యోగుల్లో నోటిఫికేషన్లపై ఆశలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనేక సందర్భాలలో విద్యార్థులు,...
టిఎస్పిఎస్సి ప్రక్షాళన
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో నగరంలోని అశోక్ నగర్లో ప్రత్యేకంగా సమావేశమవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. అశోక్ న...
కల గానే మిగులుతున్న నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం
సిటీ బ్యూరో ః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఉద్యోగం ఒక కలలాగానే మిగిలిపోతుందనే నిరాశ, నిస్పృహకు లోనై నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం నిరుద్యోగ యువతను తీవ్రంగా కలిచివేసిందని అఖిల భారత యువజన...
రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం
హైదరాబాద్: ప్రవళిక ఆత్మహత్య పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిరుద్యోగిని ప్రవళిక ఆత్మహత్య విచారకరమని పేర్కొన్నారు. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు....
ప్రవళికది ఆత్మహత్య కాదు హత్యే: రాహుల్
హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. విద్యార్థి ప్రవళికదు ఆత్మహత్య కాదని, మూమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపణలు చేశారు. గత తొమ్మిది సంవత్సరాల...
దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆరూరి విరాళం
మన తెలంగాణ/హసన్పర్తి: హసన్పర్తి మండలంలోని సీతంపేట గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయ అభివృద్ధికి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రూ. 1,01,116 విరాళాన్ని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ఛైర్మన్ చిర్ర...
పాక్ బలూచిస్థాన్లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్పై దాడి.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్పై సాయుధ తిరుగుబాటుదారులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....
భువనగిరిలో గెలుపు కాంగ్రెస్ పార్టీదే: ఎంపి కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని మాజీ మంత్రి భువనగిరి ఎంపీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం భువనగిరిలో పర్యాటించిన...
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు..
తెలంగాణ రాష్ట్ర బిఎస్ పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు అయ్యారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని గన్ పార్క్ వద్ద ఈరోజు(శనివారం) సత్యాగ్రహ దీక్ష చేపడుతానని ప్రవీణ్ కుమార్...
తెలంగాణలో బహుజన రాజ్యం రావాలి: డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్ లో విద్యకు 60 వేల కోట్లు కేటాయించి, విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్వేరోస్...
సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యం: పురందేశ్వరి
అమరావతి: పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఎపి బిజెపి అధ్యక్షురాలు నేత పురందేశ్వరి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నెలలో గురుకుల పరీక్షలు ఉన్నాయని, ఒకే నెలలో అన్ని పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందని...
పిహెచ్డీ పరీక్షలో స్వల్ప మార్పులు: జెఎన్టియు
హైదరాబాద్ : జెన్ఎన్టియులో ఫుల్ టైమ్, పార్టమ్ పీహెచ్డీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ యూనివర్సిటీ అధికారులు సోమవారం...
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
TSPSC:టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజీ కేసులో రోజుకో మలుపు
హైదరాబాద్: టిఎస్పిఎస్సి(TSPSC) పేపర్ల లీకేజీ రోజుకో మలుపు తిరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్(SIT) అటు రాజకీయనాయకులతో పాటు లీకేజీకి పాల్పడిన వారిని విచారిస్తుంది. సిట్ దర్యాప్తులో సంచనాలు వెలుగులోకి వస్తున్నాయి....
గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఖరారు..
ఆగస్టు 29,30 తేదీలలో గ్రూప్ 2
పరీక్ష తేదీలను ఖరారు చేసిన టిఎస్పిఎస్సి
783 పోస్టులు... 5,51,943 దరఖాస్తులు
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షల తేదీలను టిఎస్పిఎస్సి ఖరారు చేసింది. ఆగస్టు 29, 30...