Home Search
చర్లపల్లి - search results
If you're not happy with the results, please do another search
ఉపాధి హామీ పనుల్లో బయటపడిన విగ్రహాలు
జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, చర్లపల్లిలో ఉపాధి హామీ పనుల్లో పలు పురాతన విగ్రహాలు బయట పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే...గురువారం ఎక్కలదేవి గుట్ట ప్రాంతంలో తవ్విన కందకాల పనుల్లో పురాతన విగ్రహాలు బయట...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
వెంటాడిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎంఎల్ఎ లాస్య నందిత మృతి
మన తెలంగాణ/హైదరాబాద్/పటాన్చెరు : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎంఎల్ఎ లాస్య నందిత (37) దుర్మరణం...
బ్లడ్ బ్యాంక్లు సీజ్
అక్రమంగా ప్లాస్మా దందా చేస్తున్న బ్యాంక్లు
దాడి చేసి పట్టుకున్న డ్రగ్ కంట్రో అధికారులు
హైదరాబాద్: అక్రమంగా ప్లాస్మా దందా చేస్తున్న రెండు బ్లడ్ బ్యాంక్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ప్లాస్మా భారీగా...
ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్న కాంగ్రెస్
హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో...
కాంగ్రెస్ లోకి వలసలు.. పట్నం, బొంతు దంపతుల చేరిక
హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జడ్ పి చైర్మన్ పట్నం సునీతా మహేందర్...
23 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్ : నిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఎంటిఎస్ సేవలు నిలిచి పోనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు మొత్తం 23 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మౌలాలీ సనత్...
దమ రైల్వేకు రూ.14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపు
దమ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు
2024 - -25లో ద.మ. రైల్వేకు గరిష్ట స్థాయిలో కేటాయింపులు
గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపు
రైల్వే...
సిఎం రేవంత్కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..
మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్డు విస్తరణ, పార్కింగ్ తదితర అంశాలపై సిఎం రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో రోడ్డు విస్తరణ...
రైల్వేల రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీ పనితీరును సమీక్షించిన డిజిపి రవి గుప్తా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రైల్వే ప్రాంతాల భద్రత పరిస్థితులపై డిజిపి రవి గుప్తా సమీక్షించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఎడిజి మహేష్ ఎం భగవత్ ఆధ్వర్యంలో...
వంద రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ : ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 100 రోజులలో అన్ని పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా...
గంజాయికి బానిసై ఇంజినీరింగ్ విద్యారి ఆత్మహత్య
ఘట్కేసర్: గంజాయికి బానిసైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన...
క్యాన్సర్ ఔషధాల్లో నకిలీ దందా
రూ.4.35 కోట్ల విలువైన నకిలీ మందులు స్వాధీనం
పరారీలో ఫార్మా కంపెనీ యజమాని
డ్రగ్స్ కంట్రోల్ విభాగ డిజి కమలాసన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే అతిపెద్ద నకిలీ...
అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, నర్సాపురం నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07121 సికింద్రాబాద్ నుంచి...
ఉప్పల్లో సెటిలర్స్పైనే ఆశలు!
ఉప్పల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య టఫ్ పైట్
మనతెలంగాణ/ఉప్పల్ : గ్రేటర్ హైదరాబాద్లో ఉప్పల్ అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పుకే మొగ్గు చూపిస్తారు.. పారిశ్రామికవాడల్లో పనిచేసే కార్మికులు.....
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి.. రాజు ఎవరి సహకారం తీసుకోలేదు:కమిషనర్ శ్వేత
హైదరాబాద్ : మెదక్ ఎంపి, దుబ్బాక బిఆర్ఎస్ ఎంఎల్ఎ అభ్యర్థి కేసులో సెన్షేషన్ క్రియేట్ చేయడానికే నిందితుడు రాజు దాడికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పారు....
ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు
రాష్ట్రానికి పసుపు బోర్డు,
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...
కృష్ణపట్నం, హైదరాబాద్ మధ్య మల్టీ ప్రాడక్ట్ పైప్లైన్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఒకటో తేదీన పాలమూరులో, ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...
రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నాకు బిఆర్ఎస్ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు....
టిడిపి నేతలకు ఎన్టీఆర్ నాణేలను బహుకరించిన కంభంపాటి
మన తెలంగాణ / హైదరాబాద్ : నందమూరి తారకరావు (NTR) శత జయంతి స్మారకార్థం విడుదల చేసిన రూ. 100 వెండి నాణేనికి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని సైఫాబాద్, చర్లపల్లి నాణేల...