Monday, May 6, 2024
Home Search

చర్లపల్లి - search results

If you're not happy with the results, please do another search

ఏఎస్‌రావునగర్‌లో పర్యటించిన నగర మేయర్ విజయలక్ష్మి

చర్లపల్లి: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిగురువారం డాక్టర్ ఏఎస్‌రావునగర్ డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేశారు. డివిజన్ పరిధిలోని మార్కండేయనగర్‌కాలనీ, సుభ్రమాణ్యనగర్‌కాలనీలో డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి వీరిషసోమశేఖర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసి అధికారులతో కలసి పర్యటించారు. ఈ...
Prime Minister Modi virtually laid the foundation stone for the modernization works of 21 railway stations in the state

రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన

హైదరాబాద్ :  అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన...
SCR record

సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు

హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన...

ఐటీ టవర్ పనులు వేగవంతం చేయాలి

నల్గొండ:పట్టణంలో నిర్మాణంలో ఐటీ టవర్ పనులు వేగవంతం చేసి సెప్టెంబర్ రెండవ వారం నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా...

ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చర్యలు : సుభాష్‌రెడ్డి

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిదిలోని అన్ని కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిక్షరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చేస్తున్నమని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం 19వ రోజు మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ...

నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతి

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజురు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌ను కలెక్టరెట్‌లో కలిసి వినతి ప త్రం అందజేశారు....

ఈసీఐఎల్ క్యాంటీన్ లో పప్పులో పాము పిల్ల

కుషాయిగూడ: ఈసీఐఎల్ కంపెనీ క్యాంటీన్లోని పప్పులో పాము రావడంతో ఉద్యోగులు ఆందోళనలకు చెందారు. ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్ నుండి వండిన వస్తువులను చర్లపల్లి లోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు....

సినీనటుడు మనోజ్‌కు మూడు రోజుల కస్టడీ

హైదరాబాద్: శామీర్‌పేట కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు మనోజ్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. శామీర్‌పేటలోని సెలబ్రిటీ రీసార్ట్‌లో ఈ నెల 15వ తేదీన...

క్రైస్తవులకు అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు సిద్దిపేట: తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. సోమవారం పట్టణంలోని గాడిచర్లపల్లి శివారులో షాలేము క్యాంపస్...
Does not know how Manoj met Smita: Siddharth

స్మితకు మనోజ్ ఎలా పరిచయమయ్యాడో తెలియదు

అధికారులు పిలిస్తేనే విల్లాకు వెళ్లా : సిద్ధార్ధ్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్‌పేట్ కాల్పుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా...

మనోజ్‌కు రిమాండ్ విధించిన కోర్టు

సిటిబ్యూరో: శామీర్‌పేట కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న నటుడు మనోజ్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో స్మితా భర్త సిద్ధార్థ్ దాస్‌పై ఎయిర్ గన్‌తో నటుడు మనోజ్ శనివారం కాల్పులు...

ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చర్యలు : సుభాష్‌రెడ్డి

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చే స్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం కాప్రా డివిజన్ పరిధిలోని...

‘మీ కోసం- మీ ఎమ్మెల్యే’లో భాగంగా కాలనీల్లో పాదయాత్ర

చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చే స్తున్నమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజ న్...

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీల్లో పాదయాత్ర : సుభాష్‌రెడ్డి

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిక్షరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబనగర్,...

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి

చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు మంజూ రు చేయాలని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కోరారు. మంగళవారం జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్‌రోస్‌ను ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి జీహెచ్‌ఎంసి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా...

చెత్తలేని సిద్దిపేట నిర్మాణమే మంత్రి హరీశ్‌రావు లక్ష్యం

సిద్దిపేట  : చెత్తలేని సిద్దిపేట నిర్మాణమే మంత్రి హరీశ్‌రావు లక్ష్యమని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. శుక్ర వారం స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో భాగంగా పట్టణంలోని 15వ వార్డు ఇమాంబాద్...

వార్డు కార్యాలయాల్లోనే ప్రజలకు అన్ని సేవలు అందిస్తాం

చర్లపల్లి ః ప్రజలకు దగ్గరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా వార్డు కార్యలయాల్లోనే అన్ని పౌర సేవలు అందిస్తున్నమని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి తెలిపారు....

వ్యక్తిపై పీడీ యాక్టు కేసు నమోదు

నల్గొండ : వ్యక్తిపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి నల్లగొండ వన్ టౌన్ పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ రౌతు గోపి...

హెచ్‌బి కాలనీలో సీతారామరాజు జయంతి వేడుకలు

చర్లపల్లి: మన్నెంవీరుడు అల్లూరి సీమరామారాజు 126వ జయంతి ఉత్సవాలు మీర్‌పేట్‌హెచ్‌బికాలనీ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని సీతరామారాజు విగ్రాహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల...

రియల్‌ఎస్టేట్ వ్యాపారిపై పీడీ యాక్టు నమోదు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య చేసి బెదిరింపులకు పాల్పడిన మామిడి శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి సోమవారం పీడీ...

Latest News