Home Search
జగన్ మోహన్ - search results
If you're not happy with the results, please do another search
జగన్ పై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా: వర్ల రామయ్య
అమరావతి: సిఎం జగన్ మోహన్రెడ్డిపై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా అని తెలుగు దేశం నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే వైసిపి నేతలు ధర్నా...
జగన్ పై చంద్రబాబే దాడి చేయించారు: మంత్రి రోజా
తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మంత్రి రోజా నిరసన తెలిపారు. జగన్కు వస్తున్న ఆదరణ చూడలేకే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాడులు చేయించారని, చంద్రబాబు నాయుడును తక్షణమే...
జగన్పై దాడిని ఖండించిన భట్టి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిఎం...
ఏపి సిఎం జగన్పై రాళ్లతో దాడి
తలకు తీవ్రమైన గాయం
ఎడమకన్నుపైనుంచి రక్తం
ఎమ్మెల్యేకు రాళ్లగాయాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. శనివారం విజయవాడలోని సింగ్నగర్లో మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఉన్న సిఎం...
సిఎం జగన్పై రాయితో దాడి.. Y ఆకారంలో గాయం
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం బస్సు యాత్ర'లో కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి వై ఆకారంలో గాయమైంది. రాయి ఫోర్స్గా...
సిఎం జగన్ ప్రచారం జోరు!
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకుంది. రాబోయే సాధారణ ఎన్నికలు ‘నీతిమంతమైన పాలన, మోసపూరిత శక్తులకు మధ్య జరిగే పోరు’గా ఆయన అభివర్ణించారు. ఇది నారా...
సిఎం జగన్కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఎపి బిజెపి చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసిపి నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురందేశ్వరి మొదటి నుంచి ఖండిస్తూనే...
ఏపిని జగన్ కోలుకోలేని దెబ్బ తీశారు:చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మాజీ సిఎం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం కదిరి పట్టణలోని ఎస్ఆర్ఎస్టి కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి...
రేపు కర్నూలు జిల్లాలో సిఎం జగన్ బస్సు యాత్ర
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని గురువారం రాత్రికి కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస...
ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం మొదలెట్టారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి తన 21 రోజుల బస్సు టూర్ ను ఆరంభించారు....
జగన్ ఓటమి ఖాయం
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో వైఎస్సాఆర్సిపికి వ్యూహకర్తగా పని చేసిన పికె
మనతెలంగాణ/హైదరాబద్: ఏపిలో జరగబోయే ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంధ్రప్రదేశ్లో...
బాబు పాలనలో మోసాలు, వెన్నుపోట్లు కన్పిస్తాయి: జగన్
అమరావతి: రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఏడాది యుద్ధం జరుగబోతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయతకు- వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని, పెత్తందార్లతో పేదలు యుద్ధానికి సిద్ధమా? అని అడిగారు. ...
సాక్షి నీది కాదా జగన్?: ఆనం
అమరావతి: సాక్షి టివి ఆయనది కాదని జగన్నాటకాలు ఆడుతున్నారని టిడిపి నేత ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. సాక్షి సంగతే ఆయనకు తెలియనట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆనం మీడియాతో మాట్లాడారు. సిఎం...
ప్రత్యేక హోదా సాధనలో జగన్,బాబు విఫలం
సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వైసిపి తాకట్టు పెట్టింది
ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల, బాధ్యతల స్వీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించటంలో ముఖ్యమంత్రి జగన్రెడ్డితోపాటు ప్రతిపక్ష నేత చంద్రబా...
జగన్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది: చంద్రబాబు
అమరావతి: తుగ్లక్ సిఎం జగన్ మోహన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశారని, ఇంకా భర్తిస్తారా? అని ఆంధ్రా ప్రజలను టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. ఓటు అనే వజ్రాయుధంతో...
రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో జగన్
హైదరాబాద్: ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో అంగరంగా వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు...
సిఎం జగన్ ను కలిసిన విజయవాడ ఎంపి కేశినేని నాని
విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా కేశినేని నాని తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి కోసం...
ఎంఎల్ఎ పద్మావతిని తాడేపల్లికి పిలిచిన జగన్
అమరావతి: శింగనమల ఎంఎల్ఎ పద్మావతిపై సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాడేపల్లికి రావాలని సిఎంఒ నుంచి పద్మావతికి పిలుపు వచ్చింది. సిఎంఒ పిలుపు మేరకు ఎంఎల్ఎ పద్మావతి...
జగన్ తో బైరెడ్డి, బాలినేని భేటీ… ఆ నేతలకు భయం పట్టుకుంది..
అమరావతి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పింఛన్ల పంపిణీకి మంత్రి నాగార్జున, ఎంఎల్ఎ సుధాకర్ బాబు హాజరుకాలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి జగన్ భేటీ దృష్ట్యా మంత్రి నాగార్జున పర్యటన రద్దు చేసుకున్నట్టు...
అందులో భాగంగానే కెసిఆర్, జగన్ భేటీ: సిపిఐ నారాయణ
తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే.. కేసీఆర్, వైఎస్ జగన్ భేటీ జరిగిందని...