Home Search
జగన్ మోహన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రతీ విద్యార్థికి ట్యాబ్ ఇస్తాం: జగన్ మోహన్ రెడ్డి
అమరావతి: పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆదోని నెహ్రూ మున్సిపల్ స్కూల్ విద్యార్థులతో జగన్ ముచ్చటించారు. విద్యాకానుక కిట్లను పరిశీలించారు....
హ్యాండ్బాల్ పై జగన్ మోహన్రావు పట్టు
ఉత్తరాది ఆధిపత్యానికి గండికొట్టిన తెలుగోడు
ఎజిఎంలో 33కు గాను 26 రాష్ట్ర సంఘాల మద్దతు
తిరుగుబాటు సెక్రటరీ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్పై వేటు
లక్నో: జాతీయ హ్యాండ్బాల్ సంఘంలో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి...
హ్యాండ్బాల్ ఫెడరేషన్ సుప్రీంగా జగన్ మోహన్ రావు
హ్యాండ్బాల్ ఫెడరేషన్ సుప్రీంగా జగన్ మోహన్ రావు
జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ వ్యక్తిగా రికార్డు
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన అరిశెనపల్లి...
పిహెచ్ఎల్ చైర్మన్గా జగన్ మోహన్ రావు
హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా...
హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు హాజరైన ఎపి సిఎం జగన్ మోహన్రెడ్డి
సిఎం హోదాలో తొలిసారి న్యాయస్థానానికి జగన్
రెండు గంటల పాటు విచారణ
కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసుకు సం బంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
జగన్మోహన్ దే హెచ్సిఎ అధ్యక్ష పీఠం
ఉత్కంఠ పోరులో అర్శనపల్లి విజయం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
హెచ్సిఎ అధ్యక్ష పదవి కోసం జగన్మోహన్ రావు నామినేషన్
మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎంఎల్సి కవిత ఆశీస్సులు!
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం అర్శనపల్లి జగన్మోహన్ రావు శుక్రవారం నామినేషన్ దాఖ...
అమెరికా మారథాన్కు జగన్మోహన్ అర్హత
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన అమెరికా మారథాన్ పోటీలకు తెలంగాణకు చెందిన జగన్మోహన్ రెడ్డి అర్హత సాధించాడు. అమెరికాలోని చికాగో వేదికగా అక్టోబర్ 10న ఈ మారథాన్ జరుగనుంది. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రపంచ...
బాబుకు ఓటేస్తే పథకాలు ఉండవు: జగన్
మాచర్ల: సిఎం జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, ఇంటింటా అభివృద్ధి ఉంటుందని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పొరపాటున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పథకాలు ఉండవని, చంద్రబాబును నమ్మితే...
మారణహోమానికి ఎ1 జగన్, ఎ2 సిఎస్: చంద్రబాబు
అమరావతి: పేదల ప్రాణాలతో సిఎం జగన్ రాజకీయం చేయాలనుకోవడం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. పెన్షన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సిఎస్కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
రూ.2.7 లక్షల కోట్ల డబ్బులు పేదల ఖాతాల్లో వేశాం: జగన్
అమరావతి: మీ బిడ్డ జగన్ అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అక్కా చెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నామని, అక్కాచెల్లెమ్మల...
ఐదేళ్లలో జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి: పట్టాభి
అమరావతి: ఐదేళ్లలో సిఎం జగన్ మోహన్ రెడ్డి రూ.8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని టిడిపి నేత పట్టాభి రామ్ కొమ్మారెడ్డి విమర్శించారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని,...
99 శాతం హామీలను అమలు చేశాం: సిఎం జగన్
తన పాదయాత్రలో చూసిన సమస్యలకు పరిష్కారంగా ఈ ఐదేళ్ల పాలన కొనసాగిందని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేసి తీరు.. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. అసెంబ్లీ...
జాబ్ క్యాలెండర్ ఏమైంది జగన్: షర్మిల
అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సిఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా? అని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా?,...
నీ చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతావా? జగన్: బీటెక్ రవి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే సిఎం జగన్ మోహన్ రెడ్డి అని టిడిపి నేత బీటెక్ రవి విమర్శించారు. శుక్రవారం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో...
పులివెందుల నుంచి వైఎస్. జగన్ నామినేషన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్. జగన్ గురువారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ఫైల్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల...
జగన్ పై రాయి దాడి కేసులో పురోగతి
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో పురోగతి లభించింది. ఐదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు సిసిఎస్ పోలీసుల అదుపులోకి ఉన్నట్లు సమాచారం. అజిత్సింగ్ నగర్ వడ్డెర...
సీఎం జగన్పై దాడి దారుణం: సజ్జల
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ ప్రదాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సీఎం జగన్పై దాడి పిరికిపందల చర్య మండిపడ్డారు. జగన్ పై దాడి దారుణమని.. పక్కా...
జగన్ పై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా: వర్ల రామయ్య
అమరావతి: సిఎం జగన్ మోహన్రెడ్డిపై రాయి పడటం అతి చిన్న స్టేజ్ డ్రామా అని తెలుగు దేశం నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే వైసిపి నేతలు ధర్నా...
జగన్ పై చంద్రబాబే దాడి చేయించారు: మంత్రి రోజా
తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మంత్రి రోజా నిరసన తెలిపారు. జగన్కు వస్తున్న ఆదరణ చూడలేకే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాడులు చేయించారని, చంద్రబాబు నాయుడును తక్షణమే...