Home Search
జైపూర్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ సీనియర్ నేత కమలా బేనివాల్ కన్నుమూత
కాగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనివాల్ బుధవారం జైపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్దికాలంగా అరారోగ్యంతో బాధపడుతున్న 97 సంవత్సరాల బేనివాల్ను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆమె కుటుంబ...
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
జైపూర్ : రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరంతా దైవదర్శనం కోసం...
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: మోడీ
ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ
ప్రధాని మోడీ ఆరోపణాస్త్రాలు
జైపూర్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మరోసారి కాంగ్రెస్పై ఆరోపణాస్త్రాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత విశ్వాసాలను కొనసాగించడం కష్టమని అంటూ...
బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
జైపూర్: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపిఎల్ 2024 తాలూకు 38 వ మ్యాచ్ జరుగనున్నది. కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించి...
నేడు రాజస్థాన్తో పోరు.. ముంబైకి చాలా కీలకం
జైపూర్: ఐపిఎల్లో భాగంగా సోమవారం జరిగే కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. రాజస్థాన్ ఏడు మ్యాచుల్లో ఆరింటిలో గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముంబై కేవలం మూడు...
మిసెస్ ఇండియా 2024 ఫస్ట్ రన్నరప్గా నిలిచిన శృతి చక్రవర్తి
రాజస్థాన్, జైపూర్లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ పోటీల్లో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్లో...
కాంగ్రెస్ ‘పాపాలకు’ ఆ పార్టీని దేశం శిక్షిస్తోంది
300 సీట్లలో కూడా పోటీ చేయలేకపోతున్న ఆ పార్టీ
2014 ముందు పరిస్థితులు రావాలని దేశం కోరుకోవడం లేదు
జలోరె ర్యాలీలో ప్రధాని మోడీ
జైపూర్ : కాంగ్రెస్ ‘పాపాలకు’ ఆ పార్టీని దేశం శిక్షిస్తోందని...
వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు: 9 మంది మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి...
కోహ్లికి అరుదైన గౌరవం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. రాజస్థాన్లోని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోహ్లి విగ్రహాన్ని ఏర్పాటు...
రిజర్వేషన్ల మద్దతుదారు మోడీనే
కాంగ్రెస్ దుష్ప్రచారం ఎవరూ నమ్మరు
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో అమిత్షా
కోటాపై వట్టిమాటలు కట్టిపెట్టాలని చురకలు
జైపూర్ : దేశంలో రిజర్వేషన్ల కోటాకు అతి పెద్ద మద్దతుదారు ఎవరైనా ఉన్నారంటే అది మోడీయే అని...
IPL 2024: రాజస్థాన్ పై బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపిఎల్ 17వ సీజన్ లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరుకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జైపూర్ లో జరుగుతున్న ఈ...
అదరగొడుతున్న రాజస్థాన్
జైపూర్: ఐపిఎల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ అన్నింటిలోనూ జయకేతనం ఎగుర వేసింది....
ఆ రెండే నన్ను బాధ పెట్టాయి: దినేశ్ కార్తీక్
జైపూర్ : రాజస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓటమి, తన కెరీర్ గురించి దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్పై ఓటమి అనంతరం కార్తీక్ యూట్యూబ్ షో కుట్టీ...
అధికారంలోకి వస్తే 25 గ్యారంటీలను అమలు చేస్తాం: ఖర్గే
తమ పార్టీ అధికారంలోకి వస్తే 25 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. శనివారం జైపూర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గ్యారంటీలను అమలు చేస్తామని...
బ్యాట్తో దాడి చేసి వ్యక్తి హత్య…. పోలీస్ అధికారి కుమారుడు అరెస్టు (వీడియో వైరల్)
జైపూర్: ఓ వ్యక్తిని పోలీస్ అధికారి కుమారుడు బ్యాట్తో కొట్టి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రజ్నిబిహార్ కాలనీలో ప్రశాంత్ శర్మ అనే ఇన్స్పెక్టర్...
5న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5న విడుదల చేయనున్నది. ఆ మరునాడు పార్టీ అగ్ర నేతలు జైపూర్, హైదరాబాద్లలో మెగా ర్యాలీలలో ప్రసంగించనున్నారు. ‘దేశ...
ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్
నేడు ఢిల్లీతో పోరు
జైపూర్: గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే పోరుకు రాజస్థాన్ రాయల్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇక తొలి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీకి...
DC vs RR: నేడు రాజస్థాన్ తో పోరు.. ఢిల్లీ బోణి కొడుతుందా?
జైపూర్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే పోరుకు రాజస్థాన్ రాయల్స్ గురువారం సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తొలి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీకి ఈ మ్యాచ్...
IPL 2024: ఐపిఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. సంజూ శాంసన్ రికార్డు
జైపూర్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపిఎల్ చరిత్రలోనే వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్ల్లో 50 పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నయా రికార్డును...
IPL 2024: ముంబైకి గుజరాత్ షాక్..
జైపూర్: ఐపిఎల్ 17వ సీజన్ను రాజస్థాన్ రాయల్స్ గెలుపుతో ప్రారంభంచింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జియాంట్స్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు బ్యాటింగ్ బౌలింగ్లలో...