Home Search
దళితుల - search results
If you're not happy with the results, please do another search
దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు
హన్మకొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ముందకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర...
దళితుల ఇండ్ల స్థలాల కల నెరవేరిన వేళ
మక్తల్ : మక్తల్ మండలంలోని అనుగొండలో గత 40ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని దళితుల ఇండ్ల స్థలాల సమస్యకు శుక్రవారం తెరపడింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక వట్టం రవి...
ఎంఎల్ఎ రసమయి కాన్వాయ్ని అడ్డుకున్న దళితులు
ఇల్లంతకుంట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యేయ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దళితులు ఎమ్మెల్యేకు తమ గోడును చెప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ...
ప్రశ్నిస్తే దళితులపై దాడులు చేస్తారా: షర్మిల
హైదరాబాద్: దళిత బంధు అక్రమాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తే దళితులపై దాడులు చేస్తారా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అడ్వకేట్ యుగేందర్పై జరిగినదాడిని తీవ్రంగా ఖండించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపైన...
దళితులకు అండగా నిలుస్తాం : ఎర్రబెల్లి
హైదరాబాద్ : దళితులకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని, ఇందుకు నిదర్శనమే బలగం ఫేమ్ పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు దళిత బంధు పథకం కింద కారు పంపిణీ చేయడమేనని రాష్ట్ర...
దళితులబంధు పథకంపై ఎమ్మెల్యేలకు సిఎం కెసిఆర్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్: దళితబంధులో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు. ఇంకోసారి తప్పు...
రాజకీయం కోసం బాబు దళితులను వాడుకుంటున్నారు: ఎంపి
అమరావతి: కడపలో పశు వైద్యుడు అచ్చన్న హత్య బాధాకరమైన విషయమని ఎంపి నందిగం సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం...
దళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు
నిర్మల్: అట్టడుగున ఉన్న దళితులు శాశ్వత ఉపాధి పొంది ఆర్థిక ఎదగాలనే ఉద్దేశ్యంతో సియం కెసిఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
బడ్జెట్ 2023: దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
హైదరాబాద్: దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు . ఏకలవ్య పాఠశాలలకు 38 వేల 800 మంది నియామకం. గిరిజన మిషన్ కోసం రూ. 10 వేల కోట్లు కేటాయింపు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల...
80 ఏళ్లలో మొదటిసారి దళితుల ఆలయ ప్రవేశం
చెన్నై: ఎట్టకేలకు దళితుల కల నెరవేరింది. దాదాపు 80 ఏళ్ల క్రితం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తెన్ముడియనూర్ గ్రామంలో నిర్మించిన ముత్తుమారియమ్మన్ ఆలయాన్ని తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలన్న ఆ ఎస్సి ప్రజల...
నల్గొండలో దళితులపై దాడి చేసిన సర్పంచ్ పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
నల్గొండ: నల్గొండ జిల్లా బాజుకుంట గ్రామ సర్పంచ్ సరితారెడ్డి, ఇద్దరు దళితులను తన చెప్పులతో కొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్...
దళితులపై సర్పంచ్ దాడి..
నార్కట్పల్లి : గ్రామంలో ప్రజలకు మంచి పరిపాలన అందించాల్సిన సర్పంచే అహంకారంతో గ్రామంలో ఉన్న దళితులపై బహిరంగంగా దాడి చేయటం దారుణమని రాష్ట్ర ప్రజాపోరాట సమితి అధ్యక్షులు నూనె వెంకటస్వామి ఆవేదన వ్యక్తం...
దళితులు, ఆదివాసీలకు ఆరెస్సెస్ చీఫ్ పదవి ఎందుకివ్వరు: ఛత్తీస్గఢ్ సిఎం
రాయ్పూర్: బిజెపి మాతృసంస్థ ఆరెస్సెస్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరెస్సెస్, బిజెపి కలిసి దేశంలో మతచిచ్చు రేపుతున్నాయని మండిపడ్డారు. ప్రజల మధ్య మతచిచ్చు...
పోలీసుల వైఖరికి నిరసనగా మతం మారిన దళితులు
కోట(రాజస్థాన్): తమ కుటుంబ సభ్యుడు ఒకరిపై జరిగిన దాడి కేసులో గ్రామ సర్పంచ్ భర్తపై కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో మనస్థాపం చెంది రాజస్థాన్లోని బరన్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి...
కర్ణాటకలో 16మంది దళితుల నిర్బంధం
కూలీలపై బిజెపి మద్దతుదారు జగదీశ్గౌడ
దాడి చేయడంతో బాధిత మహిళకు గర్భస్రావం
కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో నిందితులు
చిక్మగళూరు: చిక్మగళూరు జిల్లాలో బిజెపి మద్దతుదారుడు జగదీశ్ గౌడ దళితులను నిర్బంధించి వేధింపులకు గురిచేశాడు. గౌడ...
దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు: మంత్రి కొప్పుల
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశాని ఆదర్శమని రాష్ర్ట సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా నిజాంసాగర్ లో దళితబంధు లబ్దిదారులకు ఆస్తుల పంపిణి...
దవాఖానాల కాంట్రాక్టుల్లో దళితులకు ‘16%’
డైట్, శానిటేషన్, సెక్యూరిటీ ఏజెన్సీల్లో వర్తింపు
డ్రా పద్దతిలో రిజర్వ్ చేసిన ఆసుపత్రుల ఎంపిక
మొత్తం 56 ఆసుపత్రులను దళితులకు కేటాయింపు
ఎస్సిలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ప్రారంభించిన
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు
దళితబందు కార్యక్రమం కాదు..ఒక...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో దళితులకు 16% కాంట్రాక్టు ఏజెన్సీలు..
హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు....
దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది: సునీత
యాదాద్రి: ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన భరోసాతో వాసాలమర్రి గ్రామ దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. వాసాలమర్రి గ్రామం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత...
దేశానికే ఆదర్శంగా ఇక్కడి దళితులు నిలవాలి: జగదీష్ రెడ్డి
దళితబంధు పథకంతో దళితులంతా ఆర్థికంగా ఎదుగుతారు
దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: దళితబంధు పథకం అమలుతో...