Monday, April 29, 2024

దళితులబంధు పథకంపై ఎమ్మెల్యేలకు సిఎం కెసిఆర్ సీరియస్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దళితబంధులో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీనుంచి తప్పిస్తామని పేర్కొన్నారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యతన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల విషయంలోనూ ఆరోపణలున్నాయని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News