Home Search
నక్సలైట్లు - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..ముగ్గురు నక్సల్స్ మృతి
ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులలో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవులలో గాలింపు చర్యలలో ఉన్న భద్రతా బలగాలు, మావోయిస్టుల నడుమ...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోలు హతం
రాయపూర్: ఛత్తీస్గఢ్లో నక్సల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో 10 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. బస్తర్ లోక్సభ నియోజకవర్గం...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా, బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా నేత కూడా ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్...
అందరూ చూడాల్సిన సినిమా ‘లంబసింగి’…. రివ్యూ
హైదరాబాద్: "లంబసింగి" సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి హీరోయిన్ గా నటించింది. దివికి తోడుగా భరత్ రాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహించగా కాన్సెప్ట్ ఫిల్మ్...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నక్సల్, కానిస్టేబుల్ హతం
కంకేర్ (ఛత్తీస్గఢ్ ): ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లాలో ఆదివారం ఎన్కౌంటర్లో నక్సల్తోపాటు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. హిదూర్ అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్ (డిఆర్జి) , బస్తర్ఫైటర్స్,...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మృతి
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులలో నలుగురు నక్సలైట్లు మరణించారు. జంగ్లా పోలీసు స్టేషన పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ కోసం...
ఛత్తీస్గఢ్లో రూ. 8 లక్షల రివార్డున్న నక్సల్ కమాండర్ లొంగుబాటు
సుక్మా : ప్రాణాంతకమైన దాడుల్లో పాల్గొన్నట్టు ఆరోపణలున్న నక్సలైట్ కమాండర్ నగేష్ అలియాస్ పెడకం ఎర్ర (38) ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో సోమవారం పోలీస్లు, భద్రతాదళాల ముందు లొంగిపోయాడు. ఆయన తలపై రూ.8...
చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
ముగ్గురు నక్సల్స్ మృతి ..గాలింపులు
కంకెర్ : చత్తీస్గఢ్లోని కంకెర్ జిల్లాలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. కొయలిబెడా పోలీసు స్టేషన్ పరిధిలోరి భోమ్రా హుర్తారి గ్రామాల నడుమ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో...
సిఎఎఫ్ కమాండర్ హత్య
రాయిపూర్ : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఒక మార్కెట్ వద్ద పహరాలో ఉన్న ఛత్తీస్గఢ్ సాయుధ దళం (సిఎఎఫ్) ఉద్యోగిని నక్సలైట్లు శనివారం హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. హతుని కంపెనీ కమాండర్ తిజౌ...
ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల విధ్వంస కాండ
నారాయణ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్ జిల్లాలో రోడ్డు నిర్మాణం పనిలో ఉన్న ఒక మిక్సింగ్ మెషీన్ను, వాటర్ ట్యాంకర్తో ఉన్న ట్రాక్టర్ను నక్సలైట్లు దగ్ధం చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కురుష్ణర్ పోలీస్...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి
దంతెవాడ: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ సుక్మా జిల్లాల సరిహద్దులోని తుమక్పాల్-దబ్బాకున్నా గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు...
మసకబారుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
మన నూతన పార్లమెంటుకు ఐదు అంచెల పటిష్టమైన భద్రత వలయానికి బీటలు పడ్డాయి. ఆ రక్షణ వలయాలను ఛేదించుకొని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పార్లమెంటులోనూ, మరో ఇద్దరు పార్లమెంటు వెలుపల ప్రవేశించడం...
భద్రతా దళాలకు తప్పిన పెను ప్రమాదం
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలలో నిర్మాణంలో ఉన్న ఒక రోడ్డు వెంబడి నక్సలైట్లు అమర్చిన 21 ఇంప్రువైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్(ఐఇడిలు)ను శనివారం భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పల్నర్, సావ్నర్ గ్రామాల మధ్య...
నక్సల్స్ దాడిలో జవాన్ వీర మరణం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో నక్సల్స్ రెచ్చిపోతున్నారు. నారాయణ్పూర్ అమ్దై మైన్స్లో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలి ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో సైనికుడు గాయపడ్డాడు. గనుల్లోని పలుచోట్ల ఐఈడీలను అమర్చుతామని నక్సల్స్...
ఛత్తీస్గఢ్లో లొంగిపొయిన 20 మంది నక్సల్స్
సుక్మా : ఛత్తీస్గఢ్లోని సుక్మాలో శనివారం 20 మంది నక్సలైట్లు అధికారుల ముందు లొంగిపొయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలియచేశారు. సరెండర్ అయిన మావోలలో ఐదుగురు మహిళలు ఉన్నారు. సుక్మా జిల్లా...
ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి
దంతెవాడ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ సుక్మా జిల్లాల సరిహద్దులోని తుమక్పాల్దబ్బాకున్నా గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లాలో...
రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు…పోలీసుల కూంబింగ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపాయి. ఒక పక్క శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించిన పోలీసులు, మరొకవైపు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన ప్రత్యేక...
ఛత్తీస్గఢ్లో పోలింగ్ నాడే ఎన్కౌంటర్
కోబ్రా గాలింపు దశలో.. నలుగురు జవాన్లకు గాయాలు
సుక్మా : అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని మిన్పా, దూలెద్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నక్సలైట్లతో మంగళవారం...
ఛత్తీస్గఢ్, మిజోరంలో పోలింగ్ ప్రారంభం….
రాయ్పూర్: ఛత్తీస్గఢ్, మిజోరంలో శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది....
ఛత్తీస్గఢ్లో స్థానిక బిజెపి నేత హత్య
రాయ్పూర్ : తొలిదశ పోలింగ్కు మూడురోజుల ముందు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. శనివవారం మావోయిస్టులు బిజెపి నేత రతన్దూబేను గొడ్డలితో నరికి చంపారు. దూబే నారాయణ్పూర్ బిజెపి జిల్లా విభాగం అధ్యక్షులుగా ఉన్నారు....