Monday, May 20, 2024
Home Search

నక్సలైట్లు - search results

If you're not happy with the results, please do another search
Order for Magisterial Inquiry into Sukma 'Encounter'

సుక్మా ‘ఎన్‌కౌంటర్‌’పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం

  రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ నెల 17న భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు గ్రామస్తులు మరణించగా పలువురు గాయపడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు...
NIA Raids end in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్‌ఐఎ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్‌ఐఎ సోదాలు 64 మందిపై ఉపా కేసు నమోదు ఆరుగురు అరెస్ట్...నలుగురికి నోటీసులు రూ.10లక్షల నగదు, విప్లవసాహిత్యం స్వాధీనం మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లోని 64 మంది పౌరహక్కులు, ప్రజా...
24 Naxals surrender in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో 24మంది నక్సలైట్ల లొంగుబాటు

  ముగ్గురిపై రూ.లక్ష రివార్డు దంతేవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో 24మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 12మందిమహిళలున్నారు. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగిందని దంతేవాడ ఎస్‌పి అభిషేక్...
TRS leaders criticizes BJP

బిజెపి గాడ్సే వారసుల పార్టీ

  తెలంగాణ గాంధీ కెసిఆర్‌ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు బిజెపికి మతరాజకీయాలే తెలుసు ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్‌సిలు భానుప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్‌ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...
Naxalites Attack Coal Mine Project in Jharkhand

జార్ఖండ్‌లో బొగ్గు గనిపై నక్సల్స్ దాడి.. కాల్పులు

లతేహర్(జార్ఖండ్): లతేహర్ జిల్లాలోని ఒక బొగ్గు గని ప్రాజెక్టుపై దాడి చేసిన నక్సలైట్ల బృందం విచక్షణారహితంగా కాల్పులు జరపగా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి బలూమత్ పోలీసు స్టేషన్ పరిధిలోని తేతారియాఖర్...
CM KCR Public Meeting At LB Stadium

హైదరాబాద్ చైతన్యవంతమైన నగరం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సిఎం కెసిఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ... నాయకుల పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. హైదరాబాద్...
32 Maoist surrendered in one day

ఉద్యమంలో విసిగి.. ఊరి బాట

  లొంగుబాటలో 10 మంది మహిళలు ఎవొబిలో పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు మనతెలంగాణ/హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు...
Three Maoists killed in Encounter

ఇద్దరు నక్సల్స్‌ను కొట్టి చంపిన సొంత దళం

రాయ్‌పూర్ : ఇద్దరు నక్సలైట్లను తోటి నక్సలైట్లు తీవ్రంగా కొట్టి, గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. దాడికి గురయిన నక్సలైట్లను రక్షించబోయిన గ్రామస్తులను...
CRPF Jawans donated blood to Naxalite

నక్సలైట్‌కు సిఆర్‌పిఎఫ్ జవాన్ల రక్తదానం

  న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ నక్సలైట్‌కు తమ జవాన్లు రక్తదానం చేశారని సిఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. గురువారం వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా మన్మార్‌తేబో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో...
Jharkhand-encounter

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు...

Latest News