Home Search
పంచాయితీరాజ్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించండి
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశించారు....
ప్రకృతి పులకిస్తున్న తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక అస్తిత్వం కోసం ఆరాటపడిన తెలంగాణ, రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో పునర్నిర్మాణ ఎజెండాను సిద్ధం చేసుకుంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను...
మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్ : మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో ఎంపికైన పాఠశాలలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్భాజ్పాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని...
అపర భగీరథుడు సిఎం కెసిఆర్
మరిపెడ: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందిస్తున్న అపర భగీరథుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు....
అపర భగీరథుడు సిఎం కెసిఆర్
మరిపెడ : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందిస్తున్న అపర భగీరథుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
నూతన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు కరువు
నాంపల్లి: ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల పాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాలుగున్నర సంవత్సరాల క్రితం గిరిజన తండాలు , కుగ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు...
‘పల్లె ప్రగతి’తోనే మార్పు
పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపు రేఖలు...
గ్రామాల అభివృద్ధికి నూతన చట్టం తీసుకొచ్చిన సిఎం కెసిఆర్
ప్రతి పల్లెలో నర్సరీ, వైకుంఠదామం, డంపింగ్ యార్డు నిర్మాణం
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ది చేసిన...
గ్రీవెన్స్ అర్జీలకు త్వరగా పరిష్కారం చూపాలి
ఖమ్మం : దరఖాస్తుదారుల వినతులను వీలైనంత త్వరగా పరిష్కార మార్గం చూపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి...
అడవి మల్లంపల్లిలో కుసుమ జగదీష్ అంత్యక్రియలు
హాజరు కానున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ములుగు జిల్లా అడవి మల్లంపల్లిలో ఉదయం 8:30 గంటలకు జరుగుతాయని...
అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
మరిపెడ: రాష్ట్ర ప్రజల సంక్షేమే లక్షంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, సిఎం కెసిఆర్ దూరదృష్టి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థ్ధానంలో నిలిచిందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్...
సిఎం కెసిఆర్కు ఎంపి ఉత్తమ్కుమార్రెడ్డి లేఖ
హైదరాబాద్ : రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయిందని నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు....
మేరా గాఁవ్ మహాన్
మనతెలంగాణ/హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తాల విభాగాల్లో తెలంగాణ పంచాయతీ లు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. నేపథ్యంలో రాష్ట్రపతి చేతులమీదుగా న్యూఢిల్లీలో సోమవారం ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లు...
3 బిల్లులకు ‘సై’
మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలకు పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి...
KTR: సర్పంచ్ను అభినందించిన కెటిఆర్
రాజంపేట ః కామారెడ్డి జిల్లాలోని రాజంపేట గ్రామ పంచాయితీ 2021-22 సంవత్సరానికి గాను జాతీయ పంచాయితీ అవార్డు అందుకున్న సందర్బంగా శుక్రవారం హైదరాబాద్లోని జాతీయ పంచాయితీ అవార్డుల ప్రధానోత్సవంలో దిన్దయాల్ ఉపాద్యాయ పంచాయితీ...
మహిళలతో నేలపై కూర్చుని మంత్రి దంపతుల భోజనాలు
మనతెలంగాణ/మహబూబాబాద్: దేశానికి తెలంగాణ పల్లెలు పట్టుగొమ్మలుగా మార్చేందుకు గతంలో ఎన్నడూ లేనిరీతిలో గ్రామాల అభ్యున్నతికోసం విపరీతంగా నిధులు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా...
ప్రియమైన కాదు.. పిరమైన ప్రధాని
వన్ నేషన్.. వన్ టాక్స్.. వన్ రేషన్ అని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభత్వం ‘ఏక్ దేశ్..ఏక్ దోస్త్’ పథకాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తు దేశ సంపదను తన దోస్త్ ఆధానికి...
మళ్లీ భారీ బడ్జెట్!
హైదరాబాద్: వార్షిక బడ్జెట్ రూపకల్పనలో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందిన తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధికశాఖ వచ్చే 2023 -24వ ఆర్థ్ధిక సంవత్సరానికి కూడా రికార్డుస్థాయి లో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోం ది....
కేబినెట్ పరిశీలనకు 80 అంశాలు?
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఎలపై చర్చ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోడు భూముల పట్టాల
పంపిణీ, గవర్నర్ అధికారాలకు కోత,
పంచాయతీ రాజ్, ఆర్అండ్బి శాఖల
పునర్వవస్థీకరణపై దృష్టి
హైదరాబాద్: మంత్రివర్గ సమావేశం శనివారం...
సీతారాంపురం సర్పంచ్ విధుల నుంచి తొలగింపు
మనతెలంగాణ/ములకలపల్లి : మండల పరిధిలోని సీతారాంపురం గ్రామ పంచాయితీ సర్పంచ్ సున్నం సుసీలను సర్పంచ్ విధుల నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ తొలగిస్తూ మండల పరిషత్ అబివృద్ది అధికారికి ఉత్తర్వులను మంగళవారం పంపించారు....
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయని, మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ...