Home Search
పీవీ - search results
If you're not happy with the results, please do another search
చంద్రబాబుకు మరో షాక్… ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కస్టడీ పిటిషన్ వేసిన సిఐడి
మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు సిఐడి మరో షాకిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయనను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎసిబి కోర్టులో సిఐడి గురువారం పిటిషన్ దాఖలు...
చట్టసభల్లో అవినీతిపై తీర్పు పునఃసమీక్ష
న్యూఢిల్లీ : పార్లమెంట్, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్ఎల్ఎలకు విచారణ నుంచి...
చట్టసభల్లో అవినీతి… 1998 నాటి తీర్పు పునఃపరిశీలిస్తామన్న సుప్రీం
న్యూఢిల్లీ : పార్లమెంట్, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్ఎల్ఎలకు విచారణ నుంచి మినహాయింపునిస్తూ...
దేశంలో బాల్య వివాహాలు నిర్మూలించాలి
2030 నాటికి బాల్య వివాహ రహితంగా చేయాలి: బచ్పన్ బచావో ఆందోళన్
మన తెలంగాణ/హైదరాబాద్ : బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి బహుముఖ, బహుమితీయ వ్యూహం అవసరమని బచ్పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్...
పివి. సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు
హైబ్రిడ్ వంగాడాల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతుకు లాభదాయకం
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతులకు లాభదాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ భారతీయ వరి...
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో రూ. 75 కోట్లతో పైలట్ ప్రాజెక్టు
50 శాతం సబ్సిడీతో రూ. 37.50 కోట్ల నిధుల విడుదల
వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ
హాజరైన ఎమ్మెల్యే పెద్ది, ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ ప్రావీణ్య
నర్సంపేట:...
కెసిఆర్ కు పిండం పెడతానంటవా?: రేవంత్ పై జగదీశ్ రెడ్డి ఫైర్..
రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నాడని,
కేసీఆర్ కు పిండం. తద్దినం పెట్టడం గురించి మాట్లాడుతున్నాడని, కేసీఆర్ కు ఎందుకు పిండం...
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ
నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్...
విశాఖ నుంచి పవన్ మూడో విడత వారాహి యాత్ర
మంగళగిరి: రెండు విడతలుగా సాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విజయవంతమైంది. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే మూడో విడత వారాహి యాత్రను బహుశా ఆగస్టు 15 తర్వాత...
నేటి నుంచి ‘ టీ 9 -30 టికెట్ ’
హైదరాబాద్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం మరో రాయితీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. పల్లె వెలుగు బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం...
అన్ని డివిజన్ల అభివృద్ధికి సమ ప్రాధాన్యం: మైనంపల్లి హన్మంతరావు
మల్కాజిగిరి: నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిచ్చానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. మంగళవారం ఆయన ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని పీవీ ఎన్ కాలనీలో రూ. 22 లక్షల అంచనా...
శాట్స్ ఆధ్వర్యంలో ..నేటి క్రీడా వేడుకలకు ఏర్పాట్లు పరిశీలన
మన తెలంగాణ : పురస్కరించుకొని సోమవారం ఉదయం 6.00 గం.లకు నిర్వహించబోతున్న “తెలంగాణ ట్రై క్రీడా వేడుకల ” ఏర్పాట్లను శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆదివారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా...
ఐలాండ్ల అభివృద్ధిపై బల్దియా ప్రత్యేక నజర్
కరీంనగర్: కరీంనగర్ పట్టణాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో...
బంగారు తెలంగాణ కెసిఆర్తోనే సాధ్యం : మైనంపల్లి
మల్కాజిగిరి: అన్ని వర్గాల వారి సంక్షేమానికి పాటు పడుతున్న సిఎం కెసిఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని మల్కాజిగిరి ఎ మ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు --అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా బోనాల...
ఫైనల్లో లక్షసేన్
కాల్గేరీ : కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్యసేన్ టైటిల్ పోరుకుకు చేరుకున్నాడు. జపాన్కు చెందిన కెంటా నిషిమోటొపై వరుస గేమ్లతో గెలుపొంది ఫైనల్లో...
తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి
సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ప్రజలు తమ గృహాల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపాలిటి వాహనాలకు అందించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. శనివారం సుధాకర్ పీవీసీ చైర్మన్ మీలా...
సెప్టెంబర్ 9న ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!
తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు ప్రభాకర్ జైనీ. గతంలో 'క్యాంపస్ అంపశయ్య', 'ప్రణయ వీధుల్లో', 'అమ్మా! నీకు వందనం!' సినిమాలు తీసిన...
ఆర్ట్స్ కళాశాలను సందర్శించిన కేంద్ర మంత్రి
హన్మకొండ :- ఈ నెల 8న వరంగల్ పర్యటన కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో...
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు
జనగామటౌన్ : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి, జనగామ నియోజకవర్గ సమన్వయక్త మానవతారాయ్ అన్నారు. బుధవారం జనగామలో పీవీ.నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు...
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రజలది
కొడకండ్ల : కొడకండ్ల అభివృద్ధి తన బాధ్యత అని, బిఆర్ఎస్ను అధికారంలోకి తీసుకరావడం ప్రజల బాధ్యత అని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం...