Home Search
పులులు - search results
If you're not happy with the results, please do another search
పర్యావరణ రక్షణలో పెద్ద పులి కీలకం
పులులను మనం కాపాడితే.. అడవితో పాటు మనల్ని కాపాడుతాయి
ఫారెస్ట్ కాలేజీలో ఘనంగా ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్
హైదరాబాద్ : అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యంలో తీసుకున్న...
అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం
నల్లగొండ:నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ అటవీశాఖ కార్యాలయంలో యఫ్డిఓ సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్కుమార్ పాల్గొన్ని మొక్కలను నాటడం జరిగింది.
వ్యాసరచన పోటీల్లో తమ ప్రతిభను కనబరిచిన...
పులితోనే జీవవైవిధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నేడు ప్రపంచ పులుల దినోత్సవం
హైదరాబాద్ : జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ...
అటవీ భక్షణ!
అటవీ రక్షణ ఇక ముందు భక్షణగా మారనున్నది. ఇప్పటికే అనధికారంగా సాగిపోతున్న అటవీ భూముల దురాక్రమణ భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థల స్వప్రయోజనాల కోసం అధికారికంగానే జరిగిపోనున్నది. 1980 నాటి అటవీ రక్షణ చట్టానికి...
కాంగ్రెస్ వస్తే కోతలు..వాతలే
హుజూర్నగర్ః తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలతో రైతులకు వాతలే మిగులుతాయని రాష్ట్రాన్ని అందకారంలోకి నెడతారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. టీపీసీసీ...
చిరుతలకే కాదు..ఎవరికీ రక్షణ లేదు: కమల్నాథ్
న్యూస్ డెస్క్: చిరుతలు, మహిళలు, గిరిజనులు&మధ్యప్రదేశ్లో ఎవరూ సురక్షితంగా లేరు అంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు కమల్ నాథ్ వ్యాఖ్యానించారు.
బుధవారం బోపాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి...
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
గాండ్రింపులు గణనీయం
మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం...
దేశంలో పులుల సంఖ్య పెరిగింది: ప్రధాని మోడీ
2006లో 1,411గా ఉన్న పులులు 2022 నాటికి 3,167కు వృద్ధి
ప్రాజెక్టు టైగర్ 50వ వార్షికోత్సవంలో
పులుల గణాంకాలను విడుదల చేసిన ప్రధాని మోడీ
మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ...
అటవీ విస్తీర్ణంలో మేటి తెలంగాణ
ఇండియాలో 7,13,789 ఘనపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండగా (8,09,537 ఘ.కి.మీల ఫారెస్ట్/ ట్రీ కవర్), దేశ భూభాగంలో 21.71% అడవులు (24.62 శాతం ఫారెస్ట్/ ట్రీ కవర్) ఆక్రమించి ఉన్నాయని ‘ఫారెస్ట్...
అడవులు భూమి ఊపిరితిత్తులు!
మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో భూగోళ పర్యావరణానికి అటవీ సంపద అంతే ప్రధానం. అటవీ సంపదలో దట్టమైన హరిత సంపదలు, అందులో అంతర్భాగమైన జీవజాతులు లేదా వన్యప్రాణులు వస్తాయి. అడవుల్లో ఉండే జంతు,...
భారత్కు మరో 12 చీతాలు
న్యూఢిల్లీ : భారత్కు దక్షిణాఫ్రికా నుంచి ఒకేసారి 12 చీతా పులులు ఈ నెల 18వ తేదీన (శనివారం) తరలివస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు. గత ఏడాది...
అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు
గడ్డి క్షేత్రాలు మంటలకు ఆహుతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో ఏటా వేసవిలో కార్చిచ్చు ప్రభావం వన్యప్రాణులపై పడుతోంది. గడ్డి క్షేత్రాలు మంటలకు ఆహుతి అవుతున్నాయి. ఇటీవల శ్రీశైలం హైదరాబాద్ రహదారికి...
పులిదాడిలో రైతు మృతి
మన తెలంగాణ/వాంకిడి: కుమ్రంభీం ఆసిఫాబాద్ జి ల్లా వాంకిడిలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంట వద్దకు వెళ్లిన రైతుపై పులి దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోడు భూముల...
ఉమ్మడి ఆదిలాబాద్ లో పులుల సంచారం…
హైదరాబాద్: ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ఆయా జిల్లాల అటవీ ప్రాంతాల్లో స్థానికులకు పులులు కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. పులులు మహారాష్ట్ర నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా...
తెలంగాణ చరిత్ర
తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబం ధించి వివిధ పోటీ పరీక్షల్లో వినూత్నమైన ప్రశ్నలు అడుగుతు న్నారు. ఆ ప్రశ్నలు ఏ పుస్తకాల్లోనూ కనిపించవు. అయితే పోటీ పరీక్షల్లో ఎవరూ ఊహించని, చదవని కొన్ని...
జన్నారంలో వన్యప్రాణుల సందడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజనలో వివిధ జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలు, అడవి దున్నలు, అడవి కుక్కలు,ఎలుగు బంట్లు....
ముమ్మరంగా అటవీ ఉత్పత్తుల సేకరణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని మైదాన ప్రాంతాలకు సమీపంలోని అడవుల్లో ముమ్మరంగా అటవీ ఉత్పత్తుల సేకరణ జరుగుతోంది. సమీప ప్రాంతాల్లో నివాసముండే స్థానికులు అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరిస్తున్నారు. వేసవిలో ఆకురాల్చే సమయం...
శివారులో చిరుతపులుల సంచారం
సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బీరవెల్లి శివారులో చిరుతపులులు సంచరిస్తున్నాయి. బీరవెల్లి సమీప పొలాల్లోకి మూడు చిరుత పులులు చొరబడ్డాయి. దీంతో భయాందోలనతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు...