Home Search
పువ్వాడ అజయ్కుమార్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి నుంచి బరిలో నిలిచేందుకు ఓయూ విద్యార్థినేత దరఖాస్తు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ గడువు సమీపిస్తుండటంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఆశావాహులను గుర్తించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నాయి. గత ఐదారు రోజుల నుంచి బిజెపి...
ఖమ్మం జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు
హైదరాబాద్: ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ జిల్లా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్గా...
రైతన్నలారా తస్మాత్ జాగ్రత్త..!
రఘునాథపాలెం : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రైతన్నలకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై విషం చిమ్మిన రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
కేంద్ర ప్రభుత్వ అవార్డు రేసులో రేగులచలక పంచాయతీ
రఘునాథపాలెం : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పల్లె ప్రగతి, నేషనల్ పంచాయతి అవార్డులను సైతం రఘునాథపాలెం మండలంలో ఇటీవల కొత్తగా ఏర్పడిన రేగులచలక పంచాయతి జిల్లాలోనే ఉత్తమ పంచాయతిగా అవార్డు...
తెలంగాణ విద్యార్థులకు 15శాతం మెడికల్ సీట్ల పెంపు
ఖమ్మం : తెలంగాణ విద్యార్థ్దులకు మెడికల్ సీట్లు 15శాతం పెంపు పట్ల ఖమ్మంలోని డాక్టర్స్ మెడికల్ అకాడమీ డైరక్టర్లు రాయల సతీష్బాబు, ఈగ భరణికుమార్, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సిఎం చంద్రశేఖర్రావు,...
రిమోట్ గాంధీగా మారిన రాహుల్ గాంధీ: వేముల
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ .. రిమోట్ గాంధీగా మారిపోయారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్...
పోడు భూములకు పట్టాల మంజూరు
ములకలపల్లి : అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండలాలకు చెందిన గిరిజన రైతులు గత అనేక సంవత్సరాలుగా పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలని కోరుతుండగా ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావు కృషి ఫలితంగా ముఖ్యమంత్రి కెసిఆర్...
పోడు పట్టాల పంపిణీలతో గిరిజన జీవితాల్లో వెలుగులు
మహబూబాబాద్ : గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం...
సైనిక వెల్ఫేర్ బోర్డు మెంబర్కు సన్మానం
ఖమ్మం : సైనిక వెల్ఫేర్ బోర్డు మెంబర్ తిప్పని సైదులు గురువారం ఖమ్మంలోని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయన్ను ఖమ్మం జిల్లా పెరిక...
మార్కెట్ లో పోటీకి ధీటుగా కొత్త బస్సులు అందుబాటులోకి…
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్ : ప్రజలకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్షంగా ముందుకెళుతున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్ లో...
ఉత్తమ పంచాయతీగా రఘునాథపాలెం
రఘునాథపాలెం : హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా మండల కేంద్రమైన రఘునాథపాలెం గ్రామపంచాయితీ ఎంపికైంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో సర్పంచ్...
తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం
రఘునాథపాలెం: గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత సిఎం కేసీఅర్దే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్...
అంగరంగ వైభవంగా చెరువుల పండగ
అంగరంగ వైభవంగా చెరువుల పండగ....
బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్న ప్రజలు
చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలు
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆట పాటలు ఆడిన గ్రామ రైతులు, మహిళలు
ఉత్సవాలల్లో పాల్గొన్న...
ఆర్టీసి ఈడీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్
హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్ పదోన్నతిపై ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హైదరాబాద్లోని మంత్రి పువ్వాడ...
పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి
ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది
కేవలం తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన కెసిఆర్
రైతులు, కులవృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్
సిఎంగా మరోసారి...
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మణుగూరులో పర్యటించిన మంత్రి పువ్వాడ, విప్ రేగా
మణుగూరు : మండల పరిధిలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించి పలు అభివృద్ధి పనులకు...
రేపు సత్తుపల్లి లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన
సత్తుపల్లిఃః రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీస్ల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శనివారం సత్తుపల్లి నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు బిఆర్ఎస్ పార్టీ...
ఊరూరా జెండా పండుగ
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మినీప్లినరీలు జరిగాయి. మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తూ.. నియోజకవర్గాల వారీగా ప్రతినిధుల...
భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి..
మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలను వీక్షించడానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి...