Home Search
పెయింటింగ్ - search results
If you're not happy with the results, please do another search
మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు
రంగారెడ్డి: మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించి, కోటి వృక్షార్చన లో భాగంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల...
గ్రీస్ పర్యటనలో ప్రధాని మోడీ..ప్రధాని, అధ్యక్షురాలితో చర్చలు
ఏథెన్స్:భారత్ గ్రీస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే లక్షంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శుక్రవారం ఆ దేశ ప్రధాని...
కోటి వృక్షార్చన జయప్రదం చేయండి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ - మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించి... మొక్కలు నాటనున్నసిఎం కెసిఆర్
రంగారెడ్డి: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ముగింపు సందర్భంగా ఈ నెల 26న నిర్వహించే కోటి వృక్షార్చన...
మణిరత్నం సినిమా లాంటి విజువల్ బ్యూటీ ‘ఖుషి’లో చూస్తారు..
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై...
నిరుపేదల సమర గీతం గద్దర్
‘I have become a Communist because our party strives more than any other to know and to build the world, to make men clearer...
యుద్ద ప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి
వరంగల్ : జిల్లాలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత ఆర్అండ్బి అధికారులను, కాంట్రాక్టర్లను...
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు
వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులకు భాగస్వామ్యం
ప్లాంటేషన్ పేరుతో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జెండాలు పంపిణీ: సిఎస్ శాంతికుమారి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల...
ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిద్దాం- ఆకుపచ్చ బాట నడుద్దాం….
సి.పి.ఆర్. పర్యావరణ విద్య కేంద్రం , చెన్నై
జూలై 22, 23 తేదీలలో వేగన్ ఫెస్టివల్ - ఆకుపచ్చ బాటన నడుద్దాం!!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ, సి. పి రామస్వామి అయ్యర్...
అభివృద్ధి పనుల పరిశీలన
నిజామాబాద్:నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మంత్రి కెటిఆర్ నిజామాబాద్ నగరానికి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వస్తున్నందున అభివృద్ధి...
మన ఊరు మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరుమన బడి కార్యక్రమంలో ప్రభుత్వ బడులను...
గ్రామంలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
మెదక్: గ్రామపంచాయతీలలో 9 వాల్ పెయింటింగ్స్ కలిగి ఉండాలని, గ్రామంలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎస్బిఎం డైరెక్టర్ సురేష్బాబు అన్నారు. బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023లో భాగంగా...
జిమ్కి వెళ్లి వచ్చి యువకుడి మృతి
ఖమ్మం : ఖమ్మం నగరంలో 48 గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు రెండో కుమారుడైన మానుకొండ శ్రీధర్ రోజూ వారిగా...
యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయం
ధర్మపురి: నిరుద్యోగ యువతి, యువలకు ఉద్యోగ కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించారు. ధర్మపురి పట్టణంలోని నైట్ కాలేజీలో...
డబుల్బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులను పూర్తి చేయాలి
భూపాలపల్లి : డబుల్బెడ్రూంలో మౌలిక వసతులను పూర్తి చేసి లబ్ధ్ద్దిదారులకు ఈ నెలాఖరులోగా ఇండ్లను అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. భూపాలపల్లిలో గల వెలిశాలపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన...
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
వనపర్తి : జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో మన ఊరు మన...
మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్ : మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో ఎంపికైన పాఠశాలలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్భాజ్పాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని...
కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య
ఖమ్మం : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడిపిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం...
టిఎస్హెచ్డిసి ఏర్పాటుతో పెరిగిన హ్యాండి క్రాఫ్ట్ అమ్మకాలు
2022-23 నాటికి రూ.3520 లక్షల కోట్ల ఆదాయం
వెల్లడించిన ఎస్ఇఒ నివేదిక
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రలో తెలంగాణ అన్ని విధాలుగా వెనకబడింది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ,కళలకు నాటికి పాలకులు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వక...
ఖమ్మం నగర పాలక సంస్థకు మరో అవార్డు
ఖమ్మం : తెలంగాణ దశాబ్ధ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్దాయిలో ఖమ్మం నగర కార్పొరేషన్కు అవార్డు దక్కింది. లక్ష కు పైగా జనాభా ఉన్న నగర కేటగిరీలో వినూత్న మున్సిపల్ మౌళిక సదుపాయాల...
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి
వరంగల్ కార్పొరేషన్ : రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఈనెల 17న నగరంలోనీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు నిర్వహించనున్న వేళ వివిధ అభివృద్ధి పనుల...