Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
అధిష్టానం హెచ్చరిక బేఖాతర్..పైలట్ దీక్ష షురూ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వం హిచ్చరించినప్పటికీ రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం న్యూఢిల్లీ లోని అమరవీరుల స్మారకం వద్ద నిరశన దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సారథ్యంలోని...
ఆకాశంలో విమానం.. పైలట్ సీటు కింద పాము..
హైదరాబాద్ : విమానం టేకాఫ్ అయిన తర్వాత కాక్ పీట్ లో పైలట్ సీటు కింద త్రాచు పాము కనిపించిన ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది.నలుగురు ప్యాసింజర్లతో ఓ విమానం దక్షిణాఫ్రికాలోని వార్సెస్టర్ నుంచి...
విమానంలో పైలట్ పక్కన పాము.. ఏం చేశాడంటే..
న్యూస్డెస్క్: అదో చిన్న విమానం. ఆకాశంలో ఎగురుతోంది. విమానంలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. హఠాత్తుగా పైలట్ సీటు పక్కన నాగుపాము ప్రత్యక్షమైంది. పైలట్కు గుండె ఆగినంత పనైంది. ఇది ఏ హాలీవుడ్ సినిమాలోని...
ఆర్మీ పైలట్లలో అత్యధిక స్థాయిల్లో క్యాన్సర్
ఆర్మీపైలట్లలో అత్యధికస్థాయిలో క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయని పెంటగన్ అధ్యయనం వెల్లడించింది. వీరిలో నేలపై ఉండి ఇంధనం నిర్వహణలో పనిచేసే సిబ్బందిని ఈ అధ్యయనంలో మొదటిసారి చేర్చారు. 1992 నుంచి 2017 మధ్యకాలంలో మిలిటరీ...
అరుణాచల్ ప్రదేశ్లో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్: ఇద్దరు పైలట్లు మిస్సింగ్
గువాహటి: అరుణాచల్ ప్రదేశ్లో గురువారం ఒక ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఇద్దరు పైలట్లు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మిలిటరీ ఏవియేషన్కు చెందిన చీటా హెలికాప్టర్కు గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్...
పైలట్లు 900, క్యాబిన్ క్రూ 4,200
న్యూఢిల్లీ : కంపెనీ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూను నియమించుకోనున్నట్టు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్కు చెందిన...
50 రోజులు గడిచినా దొరకని పైలట్ వాసవి అచూకి..
హైదరాబాద్ లో వాసవి అనే లోకో పైలట్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. 50 రోజుల క్రితం అదృశ్యమైనా.. ఇప్పటివరకు జాడ లేదు. ఆమె ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్...
హైదరాబాద్లో మహిళా లోకో పైలట్ మిస్సింగ్.. 50రోజులు గడిచిన దొరకని ఆచూకీ
హైదరాబాద్: సనత్ నగర్లో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. గత ఏడాది నవంబర్ 30న అదృశ్యమైన వాసవీప్రభ అనే యువతి అచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాసవీప్రభ కొన్నాళ్లుగా...
మూత్ర విసర్జన ఘటన.. బాధితురాలికి సహకరించని ఎయిర్ ఇండియా పైలట్..
ఎయిర్ ఇండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన అనంతరం బాధితురాలికి పైలట్ సహకరించలేదని ప్రయాణికుడు ఒకరు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే సీటు కేటాయించేందుకు భాధిత మహిళ రెండుగంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు. నవంబర్...
జపాన్ వార్గేమ్స్లో తొలిసారి భారత మహిళా ఫైటర్ పైలట్!
జోధ్పూర్(రాజస్థాన్): తొలిసారి భారత వాయుసేనకు చెందిన మహిళా పైలట్ దేశం వెలుపల జరుగనున్న యుద్ధక్రీడలు(వార్గేమ్స్)లో పాల్గొనబోతున్నారు. భారత్కు చెందిన ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్స్లో ఒకరైన స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది త్వరలో...
శిక్షణ విమానం కూలి పైలట్ మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో గురువారం రాత్రి ఒక శిక్షణ విమానం కూలిపోయి అందులోని పైలట్ మరణించాడు. శిక్షణలో ఉన్న మరో పైలట్ గాయపడ్డాడు. పైలట్ కెప్టెన్ విశాల్ యాదవ్(30) రాత్రి 11...
పైలట్ ఆఫీసర్గా సైనిక్ స్కూల్ విద్యార్థి ఎంపిక
మన తెలంగాణ / హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్ విద్యార్థి ఆవుల ఉమాకాంత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (పైలట్ ఆఫీసర్) గా ఎంపికయ్యాడు. రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్...
ఎంఎల్ఏ పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి ఎంఎల్ఏ పైలట్ రోహిత్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వీళ్లిద్దరికీ...
రేపటి నుంచే డిజిటల్ కరెన్సీ ‘పైలట్’ : ఆర్ బిఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ - డిజిటల్ రూపాయి (హోల్సేల్ విభాగం) యొక్క మొదటి ‘పైలట్’ మంగళవారం ప్రారంభించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో.....
గోవా తీరంలో కుప్పకూలిన మిగ్29 కె విమానం… పైలట్ సురక్షితం
న్యూఢిల్లీ : భారత నౌకాదళానికి చెందిన మిగ్ 29కే విమానం గోవా సముద్ర తీరంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణం గానే ఈ విమానం కూలిపోయినట్టు నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో...
న్యూజిలాండ్లో మృత్యువాత పడ్డ 250 పైలట్ తిమింగలాలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లోని మారుమూల చాతం ద్వీపంలో సముద్రతీరానికి వెళ్లిన తర్వాత దాదాపు 250 పైలట్ తిమింగలాలు అక్కడ చిక్కుకుపోయి చనిపోయాయి. కాగా అక్కడ షార్క్ చేపల రిస్క్ ఎక్కువని న్యూజిలాండ్ ప్రభుత్వం తెలిపింది....
స్పైస్జెట్ పైలట్ల వేతనాలు 20% పెంపు
న్యూఢిల్లీ : స్పైస్జెట్ ఎయిర్లైన్స్ పైలట్లకు తీపి కబురు వినిపించింది. పైలట్ల వేతనాన్ని 20 శాతం వరకు పెంచబోతున్నట్లు విమాన సంస్థ ప్రకటించింది. ఫ్లైట్ ఆపరేషన్స్ చీఫ్ కెప్టెన్ గుర్చరణ్ అరోరా మాట్లాడుతూ,...
ఆటోపైలట్ లోపంతో స్పైస్జెట్ విమానం వాపసు
న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు గురువారం బయల్దేరిన స్పైస్జెట్ విమానం ఆటోపైలట్ లోపం కారణంగా మధ్యలోనే వాపసు వచ్చినట్లు డిజిసిఎ అధికారులు తెలిపారు. బోయింగ్ 737...
పైలట్లకు ఎయిర్ ఇండియా కొత్త ఆఫర్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా రిటైర్మెంట్ తీసుకున్న పైలట్లకు కొత్త ఆఫర్ను ప్రకటించింది. పదవీవిరమణ పొందిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మళ్లీ నియమించుకునే ఆఫర్ను అందిస్తోంది. 300...
90 మంది పైలట్లకు మళ్లీ శిక్షణ
న్యూఢిల్లీ : ఆంక్షలు విధించిన పైలట్లను తిరిగి శిక్షణకు పంపిస్తున్నామని బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రకటించింది. ఇటీవల 90 మంది పైలట్లపై డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) రూ.10...