Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
ఇద్దరు పైలట్ల లైసెన్సు రద్దు చేసిన డిజిసిఎ
న్యూఢిల్లీ : జబల్పూర్ విమానాశ్రయంలోని రన్వేపై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డిజిసిఎ) విచారణ జరిపింది. ఈమేరకు ఢిల్లీకి చెందిన...
ఆల్కహాల్ టెస్టులో దొరికిపోయిన 9 మంది పైలట్లు, 30మంది సిబ్బంది
నలుగురిపై మూడేళ్ల సస్పెన్షన్ వేటు: డిజిసిఎ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1నుంచి ఏప్రిల్ 30 వరకు 9మంది పైలట్లు, 32 మంది క్యాబిన్ సిబ్బంది విమానం ఎక్కబోయే ముందు నిర్వహించే ఆల్కహాల్ పరీక్షల్లో...
రానున్న కాలంలో లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరం
కేంద్ర మంత్రి సింధియా వెల్లడి
న్యూఢిల్లీ: డ్రోన్ సేవలను విస్తృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలోని 12 మంత్రిత్వశాఖలు ప్రయత్నిస్తున్నాయని, రానున్న రోజుల్లో భారత్కు దాదాపు లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని కేంద్ర...
737 మ్యాక్స్ విమానాలను ఆ పైలట్లు నడవకూడదు
90 మంది స్పైస్జెట్ పైలట్లపై డీజీసీఎ ఆంక్షలు
న్యూఢిల్లీ : స్పైస్జెట్ విమానయాన సంస్థకు చెందిన 90 మంది పైలట్లు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడపకూడదని డీజీసీఎ ఆదేశించింది. వారికి ఈ...
ఆర్మీ హెలికాప్టర్ కూలి పైలట్ మృతి
శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో మంచుతో కూడిన ప్రాంతంలో శుక్రవారం భారత ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని గురెజ్ సెక్టార్లోని బరౌమ్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ కూలిపోయిందని రక్షణ...
అబూధాబీలో కూలిన విమానం.. ఇద్దరు పైలట్లుసహా నలుగురి మృతి
అబూధాబీ: శనివారం యుఎఇ రాజధాని అబూధాబీలో ఓ అంబులెన్స్ విమానం ప్రమాదవశాత్తు కూలడంతో ఇద్దరు పైలట్లు, ఓ డాక్టర్, ఓ నర్స్ మృతి చెందారు. మృతుల్లో శిక్షణ పొందుతున్న పైలట్ ఖామిస్ సయీద్,...
ఉధంపూర్లో సైనిక హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్ల మృతి
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని ఉధంపూర్ జిల్లా పట్నీటాప్ సమీపంలోని దట్టమైన అడవుల్లో మంగళవారం ఉదయం ఒక సైనిక హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు మరణించారు. మంగళవారం ఉదయం 10.30-10.45 మధ్య వాతావరణం అనుకూలంగా...
కూలిన హెలికాప్టర్ పైలట్ల కోసం కొనసాగుతున్న గాలింపు
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కతువా జిల్లాలోగల రంజిత్ సాగర్ ద్యామ్లో కూలిపోయిన సైనిక హెలికాప్టర్కు చెందిన పైలట్ల ఆచూకీ కోసం బుధవారం గాలింపు చర్యలు మళ్లీ మొదలైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం...
శిక్షణ విమానం కూలి ముగ్గురు పైలట్లకు గాయాలు
భోపాల్ : భోపాల్ శివారు బిషన్కేడి గ్రామం వద్ద శనివారం శిక్షణ విమానం కూలి ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపా ఆస్పత్రికి తరలించారు. ఈ శిక్షణ విమానం చిన్న తరహా...
మిగ్21 విమానం కుప్పకూలి పైలట్ మృతి
న్యూఢిల్లీ : భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కుప్పకూలడంతో వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఎ. గుప్తా మృతి చెందారు....
కతువాలో కూలిన ఆర్మీ హెలికాప్టర్: పైలట్ దుర్మరణం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఘోర దుర్ఘటన జరిగింది. కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ...
ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల చారిత్రక రికార్డు
శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు నాన్స్టాప్ విమానం
బెంగళూరు : అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు ఉత్తర ద్రువం మీదుగా 16000 కిలోమీటర్ల దూరం నాన్స్టాప్గా విమానం నడిపి నలుగురు ఎయిర్ ఇండియా...
పాక్లో 50మంది పైలట్ల లైసెన్సులు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశానికి చెందిన 50మంది పైలట్ల లైసెన్సులను రద్దు చేసింది. బోగస్ సర్టిఫికెట్లతో వారు పైలట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని ఆ దేశ పౌర విమానయాన సంస్థ(సిఎఎ) ఇస్లామాబాద్ హైకోర్టుకు...
మిగ్29కె పైలట్ మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ: మిగ్29కె శిక్షణ విమానం కూలిపోయిన ఘటనలో గల్లంతైన పైలట్ కమాండర్ నిషాంత్సింగ్ మృతదేహం లభ్యమైంది. 12 రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ పైలట్ బతికి బయటపడగా, మరొకరు గల్లంతైన...
గల్లంతైన పైలట్ కోసం కొనసాగుతున్న గాలింపు
ముంబయి: అరేబియా సముద్రంలో గురువారం సాయంత్రం కూలిపోయిన మిగ్-29కె యుద్ధ విమానం సంఘటనలో గల్లంతైన పైలట్ నిషాంత్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతోందని పశ్చిమ నౌకాదళ కమాండ్ అధికార ప్రతినిధి శనివారం తెలిపారు....
గెహ్లాట్, పైలట్ భాయీభాయీ
విశ్వాస తీర్మానానికి సంఘటితంగా రెడీ
సమస్యలపై అవిశ్వాసానికి బిజెపి వ్యూహం
నేడే రాజస్థాన్ అసెంబ్లీ స్పెషల్ సెషన్
జైపూర్: రాహుల్, ప్రియాంకల జోక్యంతో రాజస్థాన్ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో సంధి కుదిరింది. ముఖ్యమంత్రి అశోక్...
సొంత గూటికి సచిన్ పైలట్?
సొంత గూటికి సచిన్ పైలట్?
రాహుల్, ప్రియాంకలతో కీలక భేటీ
అధిష్టానం క్షమిస్తే సయోధ్యకు గెహ్లాట్ సిద్ధం
14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు
విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా వోటింగ్?
న్యూఢిల్లీ: ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ...
సచిన్ పైలట్ వర్గ ఎంఎల్ఏలకు హైకోర్టులో ఊరట
లక్నో: రాజాస్థాన్ మాజీ డిప్యూటీ సిఎం సిచిన్ పైలట్ వర్గ ఎంఎల్ఎలకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంఎల్ఎలపై చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో సిఎం అశోక్ గెహ్లాట్ వర్గం...
స్పీకర్ నోటీసులపై సుప్రీంకు వెళ్లనున్న పైలట్
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కిరావడం లేదు. రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. స్పీకర్ నోటీసులపై మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు....
బిజెపిలో చేరడం లేదు: సచిన్ పైలట్
న్యూఢిల్లీ: తాను బిజెపిలో చేరడం లేదని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బుధవారం ప్రకటించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు రాజస్థాన్లోని కొందరు నాయకులు వదంతులు పుట్టిస్తున్నారని ఆయన స్పష్టం...