Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
స్పీకర్ నోటీసులపై సుప్రీంకు వెళ్లనున్న పైలట్
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కిరావడం లేదు. రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. స్పీకర్ నోటీసులపై మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు....
బిజెపిలో చేరడం లేదు: సచిన్ పైలట్
న్యూఢిల్లీ: తాను బిజెపిలో చేరడం లేదని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బుధవారం ప్రకటించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు రాజస్థాన్లోని కొందరు నాయకులు వదంతులు పుట్టిస్తున్నారని ఆయన స్పష్టం...
సచిన్ పైలట్కు కాంగ్రెస్ షాక్…
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు వేడి వేడిగా కొనసాగుతున్నాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిఎల్పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. అతనితో పాటు పలువురు ఎంఎల్ఎలు సమావేశానికి హాజరు కాలేదు. అశోక్...
సిఎల్పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశానికి డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపిన ఆహ్వానాన్ని పైలట్ పక్కన పెట్టాడు. సమావేశానికి సచిన్ పైలట్ సహా పలువురు...
మంత్రి నిరంజన్రెడ్డి పైలట్ వాహనం బోల్తా..
హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా మంత్రి ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో...
పాక్ పైలట్ల బోగస్ లైసెన్స్లపై అంతర్జాతీయ సంస్థల దర్యాప్తు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పైలట్ల బోగస్ లైసెన్స్ల వ్యవహారం అంతర్జాతీయ విమానయాన సంస్థల్ని కుదిపేసింది. ఖతార్ ఎయిర్వేస్సహా పలు అంతర్జాతీయ సంస్థలు పాక్ పైలట్లపై దర్యాప్తు ప్రారంభించాయి. పాకిస్థాన్ అధికారుల నుంచి నివేదిక...
ఢిల్లీపై మిడతల దండయాత్ర…. పైలట్లకు పలు సూచనలు
ఢిల్లీ: రాజస్థాన్, హర్యానా నుంచి ఢిల్లీలోని గురుగ్రామ్కు మిడతలు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని సైబర్ హబ్ ప్రాంతంలో కోట్లాది మిడతలు చేరుకోవడంతో ఇండ్ల కిటికీలు, తలుపులు ప్రజలు స్వచ్చందంగా మూసుకుంటున్నారు. పాత్రలతో...
రాజస్థాన్లో 50 లక్షలమందికి ఉపాధి హామీ: సచిన్ పైలట్
జైపూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద తమ రాష్ట్రంలో 50లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామని, వారిలో13 లక్షలమంది వలస కార్మికులని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు....
ఎయిరిండియా పైలట్లకు పాజిటివ్
హైదరాబాద్ : ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ముంబయిలో ఉండే వీరు ఇటీవల చైనా వెళిల్లి వచ్చిన కార్గో విమానంలో విధులు నిర్వర్తించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన వైద్య...
బైక్పై ట్రైనీ పైలట్ 550 కి.మీ. ప్రయాణం.. హైదరాబాద్ శివారులో ప్రమాదం
హైదరాబాద్ : ఓ ట్రెయినీ పైలట్ బైక్పై 550 కి.మీ. ప్రయాణం చేసి హైదరాబాద్ శివార్లలో షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన ఘటన ఆదివారం ఉదయం చోటుసుకుంది. వేగంగా...
మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన వ్యోమగామి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షం లోకి వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలిసి భారత కాలమానం ప్రకారం మే 7...
ఈ ప్రభుత్వం కొసముట్టదు
మన తెలంగాణ/వీణవంక/కరీంనగర్ బ్యూరో : ‘తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరు దీవించిండ్రు. పదేళ్ల పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు, గుట్టకొగడు అయిన తెలంగాణ ప్రజలు, 20 ఎకరాల భూమి ఉన్నా సాగునీ...
రాయబరేలి, అమేథీలో ప్రియాంక మకాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్లోని రాయబరేలి, అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తారు. అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆ రెండు స్థానాలలో...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి కోల్కత్తా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కుడివైపు ఇంజన్లో సాంకేతిక...
ఎన్నికల ప్రచారంలో కూలిన హెలికాప్టర్…. శివసేన నేతకు తప్పిన ప్రమాదం
రాయ్గఢ్: శివసేన నేత సుష్మా అంధారేకు పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని రాయ్గఢ్ ప్రాతం మహద్ పట్టణం శివారులో జరిగింది. లోక్ సభ ఎన్నికలలో భాగంగా ఆమె ప్రచారం వెళ్లడానికి...
భవిష్యత్తులో కారులో పెట్రోల్ రోబోటిక్ ఆర్మ్ నింపేయగలదు !
అబుధాబి: పెట్రోల్ స్టేషన్లలో ఇకపై రోబోటిక్ ఆర్మ్ లు వాహనాల్లో పెట్రోల్ ఫిల్ చేయగలవు. అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ఏడిఎన్ఓసి) రోబోటిక్ ఆర్మ్ ను పరిచయం చేసింది. ప్రస్తుతం అబుధాబిలోని అల్ రీమ్...
చైనాకు ఎలాన్ మస్క్
బీజింగ్: టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాకు వెళ్లారు. వాస్తవానికి ఈ సమయంలో మస్క్ ఇండియా పర్యటనకు రావాలని గతేడాది నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో...
ఇండిగో విమానానికి సాంకేతిక సమస్య..ఢిల్లీకి తిరిగి వచ్చిన విమానం
అహ్మదాబాద్కు వెళ్లవలసిన ఇండిగో విమానం ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా శనివారం మధ్యాహ్నం దేశ రాజధానికి తిరిగి వచ్చిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. 6ఇ129 నంబర్ విమానం శనివారం మధ్యాహ్నం సుమారు 2.40...
ఎలక్ట్రిఫైయింగ్ F77 మ్యాక్ 2ని విడుదల చేసిన అల్ట్రావయోలెట్టి
బెంగుళూరు: భవిష్యత్తులకు సిద్ధంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్ఫారమ్లు, బ్యాటరీ టెక్నాలజీలో ఆవిష్కర్త, అల్ట్రావయోలెట్టి, తమ అధునాతన పనితీరు, తెలివైన ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ F77 Mach 2ను విడుదల చేసింది. రూ.2,99,000 నుండి...