Home Search
బెంగళూరు యూనివర్శిటీ - search results
If you're not happy with the results, please do another search
ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 ఆల్ట్ హ్యాక్ను ప్రారంభించిన ఇంటర్నేషనల్ బ్లాక్చైన్ కాంగ్రెస్
హైదరాబాద్: ఐబీసీ మీడియా ఈరోజు ఐబీసీ కాంటినమ్ వెబ్ 3.0 హ్యాక్ఫెస్ట్ ఛాలెంజ్ను భారతదేశ వ్యాప్తంగా ప్రొఫెషల్స్, విద్యార్థుల కోసం హైదరాబాద్లోని టీ–హబ్ వద్ద ప్రారంభించినట్లు వెల్లడించింది. తెలంగాణా రాష్ట్ర ఐటీఈ అండ్...
స్కాట్లాండ్లో రోడ్డు ప్రమాదం… ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
ప్రమాదానికి కారణాలపై పోలీస్ల దర్యాప్తు
లండన్ : స్కాట్లాండ్లో కేసిల్ స్టాల్కర్ సమీపాన గత శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు మృతి చెందగా, మరో భారతీయ విద్యార్థి పరిస్థితి...
జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
మొదటి ర్యాంక్ ఐఐటి మద్రాస్
రెండో స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు
14వ స్థానంలో ఐఐటి హైదరాబాద్
మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ఓవరాల్...
ఉప్పినంగడిలోని కళాశాలలో 24 మంది విద్యార్థినులు సస్పెండ్
బెంగళూరు: రామచంద్రప్ప కమిటీ సిఫార్సు చేసిన అంశాలతో అంబేద్కర్, బసవన్న పాఠాలను పునర్ముద్రించాలని కర్నాటక విద్యాశాఖ నిర్ణయించింది. మరో వార్త ఏమిటంటే, ఉప్పినంగడిలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీకి చెందిన 24 మంది...
హిజాబ్ ధరిస్తే ఎగ్జామ్ హాల్లోకి టీచర్లకూ అనుమతి లేదు!
బెంగళూరు: హిజాబ్ వివాదం ప్రభావం ఇప్పుడు విద్యార్థుల నుంచి టీచర్లపై కూడా పడింది. పరీక్షలకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం...
ఉక్రెయిన్ నుంచి 21న భారత్కు నవీన్ మృతదేహం
బెంగళూరు : ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి మృతదేహం ఈనెల 21 న స్వస్థలానికి చేరుకోనుంది. ఈమేరకు కర్ణాటక ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన...
మమ్మల్ని యూనిఫాం రంగు హిజాబ్ను ధరించనివ్వండి!.. హైకోర్టుకు విద్యార్థినుల వినతి
బెంగళూరు: శాంతి, సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి వస్త్రాన్ని ఉపయోగించకూడదనే ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ, హిజాబ్కు అనుకూలంగా పిటిషన్ వేసిన విద్యార్థినులు పాఠశాల యూనిఫాం రంగు ఇస్లామీయ హెడ్స్క్రాఫ్లను ధరించడానికి...
కన్నడ తప్పనిసరి అని డిగ్రీ విద్యార్ధులపై ఒత్తిడి తేవద్దు
రాష్ట్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు సూచన
బెంగళూరు : ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు కన్నడ తప్పనిసరి అని ఒత్తిడి తేవద్దని రాష్ట్రప్రభుత్వానికి, యూనివర్శిటీలకు కర్ణాటక హైకోర్టు సూచించింది. చీఫ్...