Home Search
భారతదేశం - search results
If you're not happy with the results, please do another search
వరంగల్ లో వైద్య నిధుల సేకరణను అనుమతిస్తున్న మిలాప్
వరంగల్: భారతదేశంలో అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫారమ్, Milaap.org, భారతదేశంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, స్మారక చిహ్నాలు, ఇతర సామాజిక కారణాల సమయంలో ఆర్థిక సహాయం కోరే వ్యక్తులు మరియు కుటుంబాలకు విశ్వసనీయ...
చంద్రుడి ఆవలి దిక్కుకు చలో చైనా
చైనా శుక్రవారం చంద్రమండలంపై అన్వేషణలలో భాగంగా చాంగే 6 యాత్రను చేపట్టింది. 53 రోజుల పాటు సాగే ఈ చంద్రమండల యాత్రలో చైనా చంద్రుడి ఆవలివైపున ఉండే చంద్రశిలలను , అక్కడి ఖనిజాల...
‘లైఫ్స్టైల్ పికప్’ మోడల్లను విడుదల చేసిన ఇసుజు మోటర్స్ ఇండియా
చెన్నై: శక్తివంతమైన మరియు ఔత్సాహిక భారతీయ వినియోగదారులకు, జీవనశైలి స్ఫూర్తిని పెంచేందుకు ఆకర్షణీయమైన ఉత్పత్తి శ్రేణిని అందించే ప్రయత్నంలో, ఇసుజు తన సుసంపన్నమైన వ్యక్తిగత ప్యాసింజర్ పికప్లను పరిచయం చేసింది, ఇవి భారతదేశం...
టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎడ్యుకేషన్ , టాలెంట్ సొల్యూషన్స్ ఆర్గనైజేషన్ అయిన ఈటిఎస్, విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే భారతీయులకు ప్రైజ్ మనీని అందించే జాతీయ స్థాయి పోటీ అయిన టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను పరిచయం చేసింది....
బిజెపి గుప్పిట్లో ఇసి
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి కనుసన్నుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. అందుకే కెసిఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారని ధ్వజమెత్తారు....
బంగ్లాదేశ్ అధికారులకు భారత్ శిక్షణ
బంగ్లాదేశ్కు చెందిన 1,500 మంది అధికారులకు భారతదేశం వచ్చే ఐదేళ్లలో శిక్షణ ఇస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒక్కరు గురువారం వెల్లడించారు. అక్కడి బ్యూరోక్రాట్ల పనితీరు సమీక్ష, తగు మెళకువలు. సుపరిపాలన...
మసాలాలపై దేశవ్యాప్త తనిఖీలు
ఎవరెస్టు, ఎండిహెచ్ వంటి పలురకాల మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. పలు చోట్ల భారతీయ కంపెనీల ఈ మసాల ప్యాకెట్ల తనిఖీలు, పరీక్షలు ముమ్మరం చేస్తున్నట్లు ఆహార భద్రతప్రమాణాల భారత...
కాంగ్రెస్ చనిపోతోంది, పాకిస్థాన్ ఏడుస్తోంది: ప్రధాని మోడీ
గుజరాత్: ఆనంద్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా చూడండి, నేడు భారతదేశంలో కాంగ్రెస్ బలహీనపడుతోంది, తమాషా ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ చనిపోతోంది, అక్కడ పాకిస్తాన్ ఏడుస్తోంది,...
బేగంపేట్ లో ప్యాట్ కమ్మిన్స్తో కలిసి కారెరా ఐవేర్ను విడుదల చేసిన లైఫ్ స్టైల్
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డెస్టినేషన్లలో ఒకటైన లైఫ్స్టైల్, హైదరాబాద్ లోని బేగంపేట్ స్టోర్లో కారెరా ఐవేర్ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది భారతదేశ వ్యాప్తంగా లైఫ్స్టైల్లో బ్రాండ్ యొక్క అరంగేట్రంను సూచిస్తుంది....
మత్తులో భవిత చిత్తు!
పాకిస్తాన్ పడవలో రవాణా అవుతున్న 600 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు గుజరాత్ తీర సమీపాన స్వాధీనం చేసుకుందన్న వార్త.. దాయాది దేశం తన డ్రగ్ మార్కెట్...
అబద్ధాలపై అబద్ధాల పోటీ
ఎన్నికలలో ప్రజలను నమ్మించేందుకు అన్ని పార్టీలు కూడా ఒక మేరమితి మీరిన వాగ్ధానాలు చేయటం, పరస్పర ఆరోపణలు చేసుకోవటం ఎప్పుడూ ఉన్నదే. కాని మనం ఈసారి చూస్తున్నంతగా అబద్ధాలు, పరస్పర దూషణలు గతంలో...
ఇండియాలోనే అత్యధిక వాట్సపర్లు
ప్రపంచ వ్యాపంగా చూస్తే భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో వాట్సప్ వాడకం దార్లు లేదా యుజర్లు ఉన్నారు. ఈ సంఖ్య దాదాపుగా 48 కోట్ల మందికి పైగా ఉన్నారు. మిలియన్లలో చూస్తే ఇది 487.5...
JEE మెయిన్ 2024 ఫలితాల్లో టాపర్స్ గా తెలంగాణ విద్యార్థులు
హైదరాబాద్: టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2024 పరీక్షలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు సాధించిన అసాధారణ...
ఎలక్ట్రిఫైయింగ్ F77 మ్యాక్ 2ని విడుదల చేసిన అల్ట్రావయోలెట్టి
బెంగుళూరు: భవిష్యత్తులకు సిద్ధంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్ఫారమ్లు, బ్యాటరీ టెక్నాలజీలో ఆవిష్కర్త, అల్ట్రావయోలెట్టి, తమ అధునాతన పనితీరు, తెలివైన ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ F77 Mach 2ను విడుదల చేసింది. రూ.2,99,000 నుండి...
టి గ్లోస్ ను ఆవిష్కరించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
బెంగుళూరు: తమ ‘కస్టమర్-ఫస్ట్’ ఫిలాసఫీకి అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (TKM) తమ విప్లవాత్మక కార్ కేర్ బ్రాండ్.. “T GLOSS”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది కార్ల డిటైలింగ్ ప్రపంచంలోకి...
యాదాద్రికి గ్రీన్ సిగ్నల్
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి పవర్ ప్లాంట్కి లైన్ క్లియర్ అయ్యింది. యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. గత కొంత కాలం నుండి సిద్ధంగా...
ఆహార నాణ్యత నియంత్రణ మిథ్య!
దేశంలో ఆహార నాణ్యత నియంత్రణ వ్యవస్థల డొల్లతనం మరోసారి బయటపడింది. గల్లీల్లో కుటీర పరిశ్రమల్లా విస్తరించిన ఆహార కల్తీనే మనుషుల ప్రాణాలను కబళిస్తుంటే అంతకు మించి తాజాగా బ్రాండెడ్ ఆహారోత్పత్తులు కూడా గల్లీలకు...
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు
మతం, భాష, దుస్తుల కోడ్లో ఏకరూపత సాధ్యం కాదు
జెఎన్యు విసి శాంతిశ్రీ పండిట్
న్యూఢిల్లీ : మతం, భాష, దుస్తుల కోడ్లో ఏకరూపత భారత్లో సాధ్యం కాదు అని, దేశం ఏదో ఒక...
ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు
మన తెలంగాణ/మేడ్చల్జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...
నాణ్యమైన విద్య, పేదలకు పక్క ఇళ్లు గ్యారంటీ…
కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రాన్ని పూర్తిగా అన్యాయపత్రంగా ప్రజలు భావిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ ఆఫీసులో బిజెపి మేనిఫెస్టో... సంకల్ప పత్రాన్ని కిషన్ రెడ్డి ఆవిష్కరించారు....