Home Search
భారతదేశం - search results
If you're not happy with the results, please do another search
దీపికా పదుకొణె కొత్త ప్రచారాన్ని ప్రారంభించిన లెవీస్
వేసవి వచ్చేసింది. మరి వేసవి కోసం మీ ఔట్ ఫిట్ సిద్ధంగా ఉందా. ఎందుకంటే ఈ సీజన్ కు పర్ ఫెక్ట్ సెట్ అయ్యే ఔట్ ఫిట్ ని సిద్ధం చేసుకోండి. దానితో...
అసదుద్దీన్ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఓవైసి ప్రచారం చేసుకుంటూ ఓ బీఫ్ షాప్ లోకి...
మాది రాజనీతి.. వారిది అవినీతి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. బిఆర్ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు....
నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర
శిశువులకు హానికరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
న్యూఢిల్లీ : నెస్లేకు చెందిన శిశువుల ఆహారం ప్రమాదకరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ప్రజాధరణ పొందిన ‘బోర్న్వీటా’ హెల్త్ డ్రింక్ కాదంటూ కేంద్ర...
వారసత్వ ప్రదేశాలకు పర్యావరణ ముప్పు
2021 లో గుజరాత్లోని దోలవీరా దేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం జరిగింది. గతేడాది రవీంద్ర నాథుని శాంతి నికేతన్, కర్నాటకలోని హొయసాల దేవాలయం కూడా ఆ జాబితాలో...
ఏఐ టీవీల కొత్త యుగాన్ని ప్రకటించిన సామ్ సంగ్
బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సామ్ సంగ్ 'అన్బాక్స్ & డిస్కవర్'లో తన అల్ట్రా-ప్రీమియం Neo QLED 8K, Neo QLED 4K, OLED టీవీలను ప్రారంభించడం ద్వారా ఏఐ...
రేవంత్ రెడ్డి మొక్క కాదు..జిత్తులమారి నక్క: గాదరి కిశోర్
అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ నేత, మాజీ ఎంఎల్ఎ గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మొక్క కాదు, జిత్తులమారి నక్క అని...
హైదరాబాద్ లో 8వ స్టోర్ ను ప్రారంభించిన ది స్లీప్ కంపెనీ
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ కంఫర్ట్-టెక్ బ్రాండ్ ది స్లీప్ కంపెనీ, భారతదేశంలో తమ 75వ స్టోర్ను హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్ నగరంలో కంపెనీ 8వ అవుట్లెట్గా...
BFSI 2024లో అత్యుత్తమ 25 వర్క్ప్లేస్లలో ఒకటిగా సింక్రోనీ గుర్తింపు
హైదరాబాద్: ప్రముఖ వినియోగదారు ఆర్థిక సేవల సంస్థ సింక్రోనీ, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా ద్వారా BFSI (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) 2024లో టాప్ 25 భారతదేశపు అత్యుత్తమ వర్క్ప్లేస్లలో...
చిందెయ్యనున్న చినుకు
న్యూఢిల్లీ: దేశంలో ఈసారి వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువగానే ఉంటుంది. 2024 వర్షాకాల వాతావరణం, ఎటువంటి స్థాయిలో వర్షాలు పడుతాయనే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం ప్రకటించింది. లానినా పరిస్థితులు...
శాపగ్రస్త వృద్ధాప్యం
పిల్లలను కని, పెంచి, పెద్ద చేసి, వారికో జీవితాన్ని ప్రసాదించే తల్లిదండ్రులు అదే పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. తమ హక్కుల పరిరక్షణ కోసం పటుతరమైన చట్టాలు...
గృహ రుణాల కోసం ఐఎంజిసితో బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం
వినూత్నమైన తనఖా హామీ-ఆధారిత గృహ రుణ ఉత్పత్తులు అందించేందుకు భారతదేశపు మొట్టమొదటి తనఖా గ్యారెంటీ కంపెనీ అయిన ఇండియా మార్ట్గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఐఎంజిసి), భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన...
100వ స్టోర్ను ప్రారంభించిన హియర్ జాప్
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ఆడియాలజీ చైన్ హియర్జాప్ తమ 100వ స్టోర్ను ప్రారంభించింది. జూబ్లీహిల్స్లో ప్రారంభించిన హియర్జాప్ ఈ స్టోర్ని సిమెన్స్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సిఇఒ ఎస్కె శర్మ,...
దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ
దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో...
జూబ్లీహిల్స్లో 100వ స్టోర్ ను ప్రారంభించిన హియరింగ్ కేర్ ప్రొవైడర్ హెర్జాప్
హైదరాబాద్: అత్యుత్తమ వినికిడి సంరక్షణ పరిష్కారాలకు ప్రసిద్ధి చెందిన హెర్జాప్, తమ 100వ స్టోర్ను జూబ్లీహిల్స్లో వైభవంగా ప్రారంభించింది. హెర్జాప్ "100వ ఫ్లాగ్షిప్ స్టోర్"ని సిమెన్స్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సీఈఓ...
కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయవచ్చంటూ అమెరికా పత్రికలు కథనాలు ఇజ్రాయెన్ను పాడుకోవడానికి రంగంలోకి దిగుతామని బైడెన్ హెచ్చరిక
సముద్ర జలాల్లో వార్కు ముందే హైటెన్షన్
భారత్కు వస్తున్న సరుకు రవాణా నౌకను...
మాయదారి వైద్యం!
మనిషికి ప్రాణం పోసేవాడు దేవుడేనని భావిస్తే, ఆ మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం చేసి, పునర్జీవితం ప్రసాదించేవాడు వైద్యుడు. అందుకనే వైద్యుడు దేవుడితో సమానమని చెబుతూ ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు....
‘నిరుద్యోగం’పై అదే నిర్లక్ష్యం!
ఎన్నికల సమయాలలో దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చలు జరగాలి, రాజకీయ పార్టీలు సైతం ఆయా సమస్యలకు తామే విధంగా పరిష్కార మార్గాలు చూపుతామో చెబుతూ ప్రజల ముందుకు రావా లి....
కొండెక్కిన బంగారం ధర
10 గ్రాములు రూ 75,000 దాటి చుక్కలదిక్కే
ఇక వెండి కిలో రూ 85,000 దాటి దూకుడు
ప్రపంచ భౌగోళిక రాజకీయాలే కీలక కారణం
అత్యధిక నిల్వలతో గోల్డ్కింగ్గా చైనా సత్తా
న్యూఢిల్లీ :...
త్వరలో టెలికామ్ చార్జీల మోత!
టారిఫ్లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్టెల్ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల...