Home Search
భారత రాయబార కార్యాలయం - search results
If you're not happy with the results, please do another search
ఇకపై భారతీయుల సౌదీ వీసాలకు పోలీస్ క్లియరెన్స్ అవసరంలేదు
న్యూఢిల్లీ: సౌదీ వీసాకు దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు. భారత్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. “భారత్తో...
చైనా రాయబారకార్యాలయం ఎదుట టిబెటన్ల నిరసన
న్యూఢిల్లీ: టిబెట్ యువత పెద్ద ఎత్తున చైనా రాయబార కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. టిబెట్కు స్వాతంత్య్రం కావాలని, తమ డిమాండ్కు భారత ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని వారు ఆందోళనకు దిగారు. చైనాను...
శ్రీలంకకు భారత్ సాయం కొనసాగుతుంది
ఇక సాయం అందదన్న ప్రచారంపై భారత్ రాయబార కార్యాలయం స్పందన
న్యూఢిల్లీ : శ్రీలంకకు భారత్ నుంచి ఇక సాయం అందబోదన్న వార్తలపై శ్రీలంక లోని భారత్ కార్యాలయం దీటుగా స్పందించి సాధ్యమైనన్ని మార్గాల్లో...
ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత
న్యూయార్క్ : ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత సాధించారు. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. మనదేశం నుంచి ఈ రికార్డు సాధించిన మొదటి మహిళ ఆమే కావడం...
నేపాల్కు భారత్ 75 అంబులెన్స్లు, 17 స్కూల్ బస్సుల బహూకరణ
ఖాట్మండ్ : నేపాల్కు 75 అంబులెన్స్లను, 17 స్కూల్బస్సులను భారత్ ఆదివారం బహూకరించింది. నేపాల్తో పటిష్టమైన, సుదీర్ఘకాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే దిశగా ఆ దేశం లోని ఆరోగ్య భద్రత, విద్యారంగాల్లో మౌలిక...
ఉక్రెయిన్లో తిరిగి భారత్ ఎంబసీ ఓపెన్
కీవ్ : ఉక్రెయిన్లో మూతపడి ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ నెల 17న తిరిగి తెరుచుకుంటుంది. రష్యా దాడుల ఉధృతి దశలో ఫిబ్రవరి 24వ తేదీన భారత ఎంబస్సీకి తాళాలు పడ్డాయి....
ఉక్రెయిన్ నుంచి 21న భారత్కు నవీన్ మృతదేహం
బెంగళూరు : ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి మృతదేహం ఈనెల 21 న స్వస్థలానికి చేరుకోనుంది. ఈమేరకు కర్ణాటక ప్రభుత్వం శనివారం ఓ ప్రకటన...
ఉక్రెయిన్లో భారత ఎంబసీ తాత్కాలికంగా పోలండ్కు తరలింపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నందున అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా సమీపంలోని పోలండ్కు మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘ ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలతో పాటుగా అన్ని నగరాల్లో...
సుమీ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు
న్యూఢిల్లీ : సోమవారం రాత్రి 694 మంది భారతీయ విద్యార్థులు సుమీ నుంచి పొల్టావకు బస్సులలో బయలుదేరారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం తెలిపారు. తమకు అందిన...
పాలస్తీనాలో భారత రాయబారి అనుమానస్పద మృతి
న్యూఢిల్లీ: పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్ ఆర్య అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. రమల్లాలోని భారత రాయబార కార్యాలయంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిపై విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్...
కీవ్లోని భారత దౌత్య కార్యాలయం మూసివేత
ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి దౌత్య సిబ్బంది
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత దౌత్య కార్యాలయాన్ని మూసి వేశారని, భారత రాయబారి, దౌత్య సిబ్బంది అంతా కూడా దేశంలోని పశ్చిమ ప్రాంతానికి వెళ్తున్నారని విశ్వసనీయ...
ఉక్రెయిన్లో రష్యా దాడులకు భారత విద్యార్థి మృతి
మృతుడు కర్ణాటక హవేరీజిల్లా వాసి నవీన్
కీవ్ : ఉక్రెయిన్ లోని ఖార్కీవ్లో మంగళవారం ఉదయం రష్యా దాడులకు భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ...
కీవ్లోని భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్కు వెళ్లాలని సూచన!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుబడిపోయిన భారతీయ విద్యార్థులు పశ్చిమ భాగాలకు చేరుకోడానికి కీవ్లోని రైల్వే స్టేషనుకు చేరుకోవాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది. కీవ్లో కర్ఫూ ఎత్తివేసిన కారణంగా...
219మంది భారతీయులతో బయలుదేరిన తొలి ఎయిర్ ఇండియా విమానం..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా తొలి విమానం శనివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్కు బయలుదేరిందని అధికారులు తెలిపారు....
ఉక్రెయిన్లో ఎంబసీ భారతీయ విద్యార్థులకు ఆశ్రయం
కీవ్ (ఉక్రెయిన్): ఉ క్రెయిన్లోని అనేక నగరాలపై రష్యా దాడులు ప్రారంభిం చడంతో భారీ ఎత్తు న భారతీయ విద్యా ర్థులు కీవ్ లోని భార త దౌత్య కార్యాల యానికి చేరుకుని...
ఉక్రెయిన్లో ఇప్పటికీ 16వేల మంది భారతీయులు!
తరలింపు ప్రణాళిక సిద్ధం !!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి 16000 మంది భారతీయులను తరలించే ప్రణాళికను రచిస్తోంది. భారత ప్రభుత్వం పోలాండ్, రొమానియా, హంగరీ,...
ఉక్రెయిన్ను వీడండి: భారతీయులను అప్రమత్తం చేసిన ఎంబసీ..
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటుగా తమ పౌరులను...
ఉక్రెయిన్లో భారతీయుల క్షేమానికే ప్రాధాన్యత
తక్షణం వారిని ఖాళీ చేయించే ఉద్దేశం లేదు
విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడి
న్యూఢిల్లీ: యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్లోని భారతీయులను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించే ఆలోచన లేదని, అంతకంటే కూడా వారు...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: మూడు దశాబ్దాల సంప్రదాయానికి కొనసాగింపుగా శనివారం భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణుస్థావరాలపై మరొకరు దాడులు చేసుకోకుండా భారత్,పాక్ 1988, డిసెంబర్ 31న ఒప్పందంపై సంతకాలు...