Home Search
భారత రాయబార కార్యాలయం - search results
If you're not happy with the results, please do another search
ఇరాన్ ముట్టడించిన నౌక నుంచి భారత నావికురాలు విడుదల
ఇజ్రాయెల్ కు చెందిన నౌకను ఇరాన్ మిలిటరీ ముట్టడించిన సంగతి తెలిసిందే . అందులో చిక్కుకున్న నేవీ బృందంలో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. వారిలో మహిళా నావికురాలు అన్...
లావోస్ నుంచి 17 మంది భారతీయ కార్మికుల తరలింపు
లావోస్లో భద్రత లేని, అక్రమంగా పని చేసేలా ప్రలోభానికి గురైన 17 మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం వెల్లడించారు. ఈ...
న్యూయార్క్లో అగ్ని ప్రమాదం: భారతీయ జర్నలిస్టు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్ కు చెందిన జర్నలిస్టు మృతి చెందాడు. భారత్కు చెందిన ఫజిల్ ఖాన్ అనే యువకుడు (27) కొలంబియా జర్నలిజం స్కూల్లో...
జాహ్నవి కందుల మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్
వాషింగ్టన్: అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం...
మాస్కోలోని భారత ఎంబసీలో పాక్ గూఢచారి
ఐఎస్ఐకి సైనిక సమాచారం అందజేత
సత్యేంద్రను అరెస్టు చేసిన యుపి ఎటిఎస్
లక్నో : మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో నియుక్తుడైన పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) గూఢచారి సత్యేంద్ర సివాల్ను ఉత్తర ప్రదేశ్...
మాస్కోలోని భారత ఎంబసీలో పాక్ గూఢచారి
లక్నో : మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో నియుక్తుడైన పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) గూఢచారి సత్యేంద్ర సివాల్ను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) అరెస్టు చేసింది. సత్యేంద్ర...
ఫ్రాన్స్ నుంచి ముంబయి చేరుకున్న భారతీయులున్న విమానం
ముంబయి: ఫ్రాన్స్లో నిలిపివేసిన భారతీయులున్న విమానం ఎట్టకేలకు ముంబయికి చేరుకుంది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో 303 మందికి పైగా ప్రయాణికులున్న విమానాన్ని విచారణ కోసం ఫ్రాన్స్లో నిలిపి వేసిన...
కెనడా పౌరులకు వీసా సర్వీసులు భారత్ పునరుద్ధరణ
టొరంటో : దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్ .. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈమేరకు ఒట్టావా లోని భారత రాయబార కార్యాలయం బుధవారం...
భారత్లోని ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ మూసివేత
న్యూఢిల్లీ: భారత్లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ఆఫ్ఘ్ఘనిసాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వంనుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో న్యూఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం( అక్టోబర్ 1)నుంచి మూసివేయనున్నామని...
భారత్ అమెరికా బంధం అపరిమితం
వాషింగ్టన్ ః భారత్ అమెరికా బంధం అపరిమితం అని , ఎంత దూరం అయినా విస్తరించుకుంటాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఇప్పుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంతగా...
భారతీయులకు పది లక్షల అమెరికా వీసాలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో పదిలక్షలకు పైగా అమెరికా వీసాల జారీ చేశారు. అమెరికాలో తాత్కాలికంగా ఉండివచ్చేందుకు వీలైన నాన్ ఇమిగ్రేంట్ వీసాల జారీ విషయంలో ఇక్కడి అమెరికా...
ముగ్గురు భారత వుషు క్రీడాకారులకు వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ఆరంభానికి ముందే ఆతిథ్య చైనాభారత్ దేశల మధ్య పెను వివాదం నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు వుషు క్రీడాకారులకు చైనా ప్రభుత్వం వీసాను నిరాకరించింది....
భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం
ముదిరిన ఖలిస్థానీ చిచ్చు
ఇరు దేశాల మధ్య దౌత్యవేత్తలపై వెలివేటు
రగులుకున్న నిజ్జార్ హత్య ఉదంతం
భారతీయ ఏజెంట్ల హస్తం ఉందన్న ట్రూడో
తీవ్రంగా ఖండించి ప్రతి చర్యకు దిగిన ఇండియా
కెనడాలోని...
భారత్ , కెనడా మధ్య ముదిరిన ఖలీస్థానీ చిచ్చు
ఇరుదేశాల దౌత్యవేత్తలపై వెలి వేటు
రగులుకున్న నిజ్జార్ హత్య ఉదంతం
భారతీయ ఏజెంట్లు కారణం అన్న ట్రూడో
తీవ్రంగా ఖండించి ప్రతిచర్యకు దిగిన ఇండియా
కెనడాలోని ఇండియన్ల పరిస్థితిపై ఆందోళన?
న్యూఢిల్లీ /టొరంటో :...
భారత్, కెనడా మధ్య ముదిరిన ఖలీస్థానీ చిచ్చు
భారత్, కెనడా మధ్య ముదిరిన ఖలీస్థానీ చిచ్చు
ఇరుదేశాల దౌత్యవేత్తలపై వెలి వేటు
రగులుకున్న నిజ్జార్ హత్య ఉదంతం
భారతీయ ఏజెంట్లు కారణం అన్న ట్రూడో
తీవ్రంగా ఖండించి ప్రతిచర్యకు దిగిన ఇండియా...
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్లో ఉన్నత విద్యావకాశాలు
న్యూఢిల్లీ : ఫ్రాన్స్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశం తీపి కబురు చెప్పింది. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని...
లిబియా మాఫియా నుంచి 17 మంది భారతీయుల విడుదల
న్యూఢిల్లీ : లిబియాకు చెందిన సాయుధ మాఫియా ముఠా బందీలో ఉన్న 17 మంది భారతీయుల విడుదలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అత్యంత చొరవ చూపించింది. ఈ నేపథ్యంలో వారంతా సురక్షితంగా...
మంటల్లోనే “కార్ల నౌక”…. మృతుడు భారతీయుడే
ది హేగ్ : జర్మనీ నుంచి సింగపూర్కు 2857 కార్లతో బయల్దేరిన ఓ రవాణా నౌక బుధవారం నెదర్లాండ్స్ తీరంలో మంటల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి...
అమెరికా వెళ్లాలనుకునే విదేశాల్లోని భారతీయులకు చక్కని అవకాశం
న్యూఢిల్లీ : వ్యాపార అవసరాల నిమిత్తం, విహార యాత్రల కోసం అమెరికా వెళ్లే భారతీయులు వేగంగా వీసా పొందేందుకు ఆ దేశ రాయబార కార్యాలయం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. బీ1/బీ2 వీసా...
ఇకపై భారతీయుల సౌదీ వీసాలకు పోలీస్ క్లియరెన్స్ అవసరంలేదు
న్యూఢిల్లీ: సౌదీ వీసాకు దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు. భారత్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. “భారత్తో...