Home Search
మొబైల్ యాప్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో అప్గ్రేడ్ యాప్ను ఆవిష్కరించిన సిద్స్ ఫార్మ్
హైదరాబాద్: తెలంగాణలోని ప్రీమియం డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్, హైదరాబాద్లోని తమ కస్టమర్ల కోసం తమ మొబైల్ అప్లికేషన్ యొక్క మెరుగైన వెర్షన్ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఈ కొత్త వెర్షన్ డౌన్లోడ్/అప్డేట్...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా: ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా
ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం వల్ల...
ఆ నాలుగు యాప్లతో డేంజర్..
సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు రోజుకో కొత్త రకం ప్లాన్లతో డబ్బులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో ఆయా బ్యాంకులు నేరుగా ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్...
రుణ యాప్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్ : రుణ యాప్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ముఠా గుట్టును రాచకొండ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేశారు. పట్టుబడ్డ ముఠా సభ్యుల్లోని ఐదుగురు నిందితులు హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రంగా యాప్...
కెపిహెచ్ బి మొబైల్ షోరూంలో చోరీ..
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో దొంగతనం జరిగింది. ఆదివారం కెపిహెచ్ బి పరిధిలోని లైఫ్ స్టైల్ మొబైల్ షోరూంలో చోరీ జరిగింది. షోరూమ్ లో కొంతమంది దొంగలు చొరబడి దాదాపు రూ.20లక్షల విలువైన...
లాట్ మొబైల్స్ 11వ వార్షికోత్సవం ఆఫర్లు
హైదరాబాద్ : మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ 11వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను ప్రారంభించింది. వార్షికోత్సవాన్ని మాదాపూర్లోని లాట్ మొబైల్ ప్రధాన కార్యలయంలో ఘనంగా నిర్వహించగా, ఈ...
మొబైల్స్ రికవరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్
హైదరాబాద్ : మొబైల్స్ రికవరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్గా నిలిచింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సిఇఐఆర్) పోర్టల్ వినియోగం ద్వారా కోల్పోయిన/దొంగిలించిన మొబైల్ పరికరాల రికవరీ (67.98%) శాతంలో తెలంగాణ రాష్ట్రం...
వాష్ రూమ్లో విద్యార్థినిపై వీడియో చిత్రీకరణ … కుష్బూ సమగ్ర దర్యాప్తు
మంగళూరు : ఉడుపి లోని పారామెడికల్ కాలేజీలో వాష్రూమ్లో విద్యార్థినిపై తోటి ముగ్గురు విద్యార్థినులు వీడియో చిత్రీకరించే సంఘటనపై నటి, మహిళా జాతీయ కమిషన్ (ఎన్సిడబ్లు) సభ్యురాలు కుష్బూ సుందర్ దర్యాప్తును సమీక్షించారు....
ఎసిఎఫ్ఐ మొబైల్ వ్యాన్లను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ACFI ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జాగో కిసాన్ జాగో' అవగాహన ప్రచారంలో భాగంగా 10 మొబైల్ వ్యాన్లను ప్రొఫెసర్ జయశంకర్...
ఆ నాలుగు యాప్లు మరీ డేంజర్
సిటీబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త రకం ప్లాన్లతో డబ్బులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో ఆయాబ్యాంకులు నేరుగా ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా...
నకిలీ యాప్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ : గూగుల్ ప్లేస్టోర్ నుండి వివిధ రకాల యాప్లను డౌన్లోడ్ చేస్తూనే ఉంటాం, యాప్లలో ప్రమాదకరమైనవి ఉంటాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరిస్తోంది. ఈ సంస్థ స్పైవేర్ను కనుగొంది....
మొబైల్ పోతే కనిపెట్టొచ్చు
న్యూఢిల్లీ : మొబైల్ పోయినా, దొంగిలించినా ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మే 17న ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మొబైల్ బ్లాకింగ్, ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించనుంది. కేంద్ర టెలికాం...
ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తున్న 14 యాప్లు జమ్మూకశ్మీర్లో బ్లాక్!
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన ఇన్పుట్ల ఫలితంగా ప్రభుత్వం 14 మెసేంజర్ మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసింది. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడానికి వాటిని విస్తృతంగా వాడుతున్నారని ఆరోపణ. ఈ యాప్లలో క్రిప్వైజర్,...
ఫ్లిప్కార్ట్పై అగ్రగామి ల్యాప్టాప్లలో తన సత్తా చాటిన ప్రైమ్బుక్ 4జీ..
షార్క్ ట్యాంక్ నిధులను సమకూర్చిన, విద్యార్థులు, అభ్యాసకుల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ల్యాప్టాప్ తయారీ బ్రాండ్ ప్రైమ్ బుక్ ఇటీవలనే ప్రైమ్బుక్ 4జీని విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో గణనీయమైన...
లెనెవో కొత్త ల్యాప్టాప్ విడుదల..
బెంగళూరు: అంతర్జాతీయంగా సాంకేతిక అగ్రగామి సంస్థ లెనెవో, నేడు దేశంలో మొట్టమొదటి సారిగా అత్యాధునిక 13వ తరపు ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్తో తీర్చిదిద్దిన ల్యాప్టాప్ను విడుదల చేసింది. ఈ ప్రీమియం లెనెవో యోగా...
మొబైల్ కొనివ్వలేదని భార్య బలవన్మరణం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భర్త సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాల మేరకు వాంకిడి మండల కేంద్రానికి చెందిన...
’ప్రహరి‘ యాప్ ను ఆవిష్కరించిన అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సరిహదు్ద భద్రతా బలగం ‘ప్రహరి’ మొబైల్ యాప్ను, సరిహద్దు భద్రతా బలగం(బిఎస్ఎఫ్) మ్యానువల్ను ఢిల్లీలో గురువారం ఆవిష్కరించారు. ప్రహరి యాప్ ద్వారా జవానులు తమ...
ఇందు మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు
అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
చెరువులో ఇందు చెప్పులు గుర్తించిన బంధువులు
పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు
మనతెలంగాణ/జవహర్నగర్ : అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక ఇందు మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పలువరు అనుమానితులను పోలీసులు అదుపులోకి...
లోన్ యాప్స్కు ఆర్బిఐ కొత్త రూల్స్
ముంబై: మొబైల్ యాప్ నుంచి రుణాల పేరుతో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులతో సహా లోన్ యాప్ నిర్వాహకులు కూడా కస్టమర్ల డేటాను స్టోర్ చేయడం, దుర్వినియోగం...