Sunday, April 28, 2024

కెపిహెచ్ బి మొబైల్ షోరూంలో చోరీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో దొంగతనం జరిగింది. ఆదివారం కెపిహెచ్ బి పరిధిలోని లైఫ్ స్టైల్ మొబైల్ షోరూంలో చోరీ జరిగింది. షోరూమ్ లో కొంతమంది దొంగలు చొరబడి దాదాపు రూ.20లక్షల విలువైన సెల్ ఫోన్లు అపహరించారు. దీంతో మొబైల్ షోరూమ్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News