Monday, April 29, 2024

కారు-బైక్ ఢీ.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలంలో రోడ్డ ప్రమాదం జరిగింది. సారపాకలో ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు, ద్విచక్రవాహనం అదుపుతప్పి ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News