Monday, April 29, 2024
Home Search

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ - search results

If you're not happy with the results, please do another search

కాశీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం “మహదేవ్ ”కు అంకితం : ప్రధాని మోడీ

లక్నో: ప్రధాని నరేంద్రమోడీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శనివారం నాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని...
Parliament security breach

మొగ్గు ‘ఇండియా’ వైపే

సంపాదకీయం: ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మామూలుగా అయితే చెప్పుకోదగినవేమీ కాదు. ప్రతిపక్షాలు దాదాపు అన్నీ ‘ఇండియా’ కూటమిగా జట్టుకట్టి ఎన్నికల్లో బిజెపి మీద...
Bulldozer razes Mafia Vinod Upadhyay residence

బుల్‌డోజర్‌తో మాఫియా నేత ఇల్లు నేలమట్టం

లక్నో: మాఫియాపై ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ చర్యలకు పూనుకుంది. గోరఖ్‌పూర్‌కు చెందిన మాఫియా నేత వినోద్ ఉపాధ్యాయ్ నివాసం వద్ద గోరఖ్‌పూర్ జిల్లా యంత్రాంగం శనివారం నాడు ఆక్రమణల...
Atiq Ahmad ends life in UP

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత వారం టివి లైవ్‌లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురికావడాన్ని దేశంలో చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులకు...
Parliament security breach

హిమాచల్ సంకేతాలు!

వరుసగా అవహేళనలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ ఫలితం అసాధారణమైన ఊరట. మల్ల యుద్ధ క్షేత్రంలో అదే పనిగా పంచ్‌లు తింటూ చతికిలపడిపోయిన విఫలయోధుడికి వున్నట్టుండి ఒడుపు చిక్కి తిరగబడి కుమ్మేసే...

ఆహార ధరల మంటలు!

 ఆహార ద్రవ్యోల్బణం హద్దు మీరడంతో దేశంలో అన్నమో రామచంద్రా అరుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. బతుకు ఖర్చు విపరీతంగా పెరిగిపోడంతో సాధారణ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆగస్టు నెలలో చిల్లర ద్రవ్యోలణం పెరుగుదల రేటు...

వాక్ స్వాతంత్య్రానికి భరోసా

కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్య్రానికి ఇచ్చిన భరోసా మండు వేసవిలో వీచిన మలయ మారుతాన్ని తలపించింది. రాజ్యాంగం 19వ అధికరణ ఈ...

ప్రజలను కొల్లగొట్టి..

 ప్రధాని మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను ముగించుకున్న సందర్భాన్ని బిజెపి పెద్దలు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సమయంగా చెప్పుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఏ పాటి మేలు చేసినా సంతోషంతో దానిని...
Minor girl raped by 2 boys in Guntur

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

కాపాడాల్సిన పోలీసే మళ్లీ కాటేశాడు యుపిలో దారుణం.. ఐదుగురి అరెస్టు లలిత్‌పూర్(యుపి): ఒక 13 ఏళ్ల బాలికపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులు బాధితురాలిని పోలీసు స్టేషన్‌లో వదిలిపెట్టి పరారుకాగా ఆ...

బలవంతుల బెయిల్!

  కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడం, పై కోర్టు దానిని రద్దు చేయడం లేదా సింగిల్ జడ్జి బెంచి జామీనును నిరాకరించడం అంతకంటే పెద్ద ధర్మాసనం దానిని అనుగ్రహించడం వంటివన్నీ మామూలే....

ద్వేష దేశం!

   రామనవమి కూడా ఇంతగా రక్తసిక్తమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. భక్తుల కోలాహలంతో, విశాలమైన పందిళ్ల కింద, పానకాలు పప్పు బెల్లాలు సేవిస్తూ ప్రశాంతంగా జరుపుకునే శ్రీరామ నవమి ఈ ఏడాది అనేక...
Lakhimpur files should also be shown: Akhilesh Yadav

లోక్‌సభ సభ్యత్వాన్ని అందుకే త్యాగం చేశా…..

లోక్‌సభ సభ్యత్వాన్ని అందుకే త్యాగం చేశా..... అఖిలేష్ యాదవ్ వివరణ లక్నో: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కోసం తన లోక్‌సభ సభ్యత్వాన్ని త్యాగం చేయక తప్పలేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్...

బిజెపి, ఆప్!

 పటిష్ఠమైన పార్టీ వ్యవస్థ, అనేక అనుబంధ సంస్థల నిరంతర అండదండలు, తన కరకు మతతత్వ భావజాలానికి అనుగుణమైన సామాజిక మనస్తత్వం ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి మరోసారి తిరుగులేని విజయాలను కట్టబెట్టాయి....

పౌర విధులు!

పౌరులు పాటించవలసిన ప్రాథమిక విధులను నిర్వచిస్తూ సమగ్ర చట్టాలు తీసుకు వచ్చేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకున్నది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను...

జాతీయ ప్రత్యామ్నాయ యత్నాలు

దేశ ఆకాశాన్ని ఏడేళ్లుగా కమ్ముకొన్న కాషాయాంబరం వెలిసిపోతున్న సంకేతాలు వెలువడుతున్నాయనుకోవచ్చా?రాజ్యాంగం రంగు మార్చకుండానే దిక్కు మార్చేస్తున్న ఉక్కు చేతుల దిక్కుమాలిన పాలనకు ప్రజలు స్వస్తి చెప్పే రోజులు చేరువవుతున్నాయని ఊహించవచ్చా? త్వరలో జరగనున్న...
Akhilesh promises laptops to students if party voted to power

అధికారంలోకి వస్తే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు: అఖిలేశ్‌యాదవ్

  లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో తమ పార్టీ అధికారం చేపడ్తే యువకులు, విద్యార్థులకు నాణ్యమైన ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతులకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా...
Attack on a Dalit girl in Amethi

అమేథీలో దళిత బాలికపై దాడి

అరికాళ్లపై కర్రలతో కొట్టిన దుండగులు ఇద్దరి అరెస్ట్ అమేథీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో దళిత బాలిక(16)పై దుండగులు కుల దురహంకార దాడికి పాల్పడ్డారు. ఫోన్లు చోరీ చేసిందన్న ఆరోపణలతో కాళ్లపై కర్రలతో కొట్టి జుట్టు...
Priyanka Gandhi

చావనన్నా చస్తా కానీ…: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(బిజెపి)తో కుమ్మకు అవుతోందని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి), బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బిఎస్‌పి) ఆరోపించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం ఖండించారు....
Sugar purchase rate

చెఱకు కొనుగోలు ధరను పెంచిన యుపి

క్వింటాల్ కు రూ. 25 చొప్పున పెంపుదల లక్నో: చెఱకు రైతుల ఆగ్రహాన్ని శాంతింపజేయడానికన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్వింటాల్ చెఱకుకు రూ.25 కొనుగోలు ధరను పెంచింది. ఈ విషయాన్ని పిటిఐ వార్తా...
Indian Army prepared to face any challenges: Rajnath Singh

డ్రోన్ల దాడిపై ఎవరినీ హెచ్చరించం

కాన్పూర్(యుపి): దేశం సురక్షితంగా ఉందని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌కు చెందిన మందుగుండుతో కూడిన డ్రోన్లు ఇటీవల జమ్మూ...

Latest News

నిప్పుల గుండం