Home Search
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ - search results
If you're not happy with the results, please do another search
యుపి ఓటరైతే సిఎంగా ఒవైసికి అవకాశం
బలియా(యుపి): ఉత్తర్ ప్రదేశ్లో ఓటరుగా తన పేరును నమోదు చేసుకుంటే ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బిఎస్పి) అధ్యక్షుడు ఓం ప్రకాశ్...
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
యుపి, కర్నాటక స్థానిక ఓటు
పశ్చిమానికి చేరుకున్న పొద్దు వాలిపోయినట్టే ప్రజాభిమానం కోల్పోయే రాజకీయ పార్టీ కళావిహీనం కాక తప్పదు. ఓటు ఆయుధం గల జన బాహుళ్యానికి సంతృప్తికరమైన పరిపాలన అందించినంత వరకే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షానికైనా...
యుపిలో ఆగని దారుణాలు
ఉత్తరప్రదేశ్ మరోసారి తన భ్రష్ట ప్రతిష్ఠను చాటుకున్నది. ఇటువంటివి ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా జరగడానికి అవకాశం బొత్తిగా లేదని చెప్పలేము. కాని యుపిలో జరుగుతున్న హత్యాచార దారుణోదంతాలు ఆ రాష్ట్రాన్ని ఈ...
యుపి ప్రజల్లో భయం నెలకొన్నది
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్విట్ చేశారు. సోమవారం బాగ్పట్లో ఓ ఇనుము వ్యాపారిని కొందరు అపహరించి రూ.కోటి డిమాండ్ చేసిన వార్తను ప్రియాంక ఉటంకించారు....
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు.. పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు
కుటుంంబసభ్యులను బలవంతంగా శ్మశానవాటికకు తరలించిన వైనం
యుపి పోలీసుల తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
హాత్రాస్:ఉత్తర్ప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు పోలీసులే అర్థరాత్రి నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
సామాజిక న్యాయం పేరుతో బడుగులకు అన్యాయం
ఎస్సిలు, ఎస్టిలు, ఒబిసిలకు న్యాయం జరగలేదు
సంఘ సంస్కర్తల కల సాఫల్యానికి కృషి చేస్తున్నా
అమ్రోహా ర్యాలీలో ప్రధాని మోడీ
ఇద్దరు యువరాజల జోడీకి ప్రజల తిరస్కరణ
రాహుల్, అఖిలేశ్ ద్వయంపై పరోక్ష విమర్శ
అమ్రోహా (యుపి) : పూర్వపు...
370 సీట్ల టార్గెట్ సాధించాలి!
బిజెపి కార్యకర్తలకు ప్రధాని మోడీ ఆదేశం
న్యూఢిల్లీ: తమతమ నియోజకవర్గాల్లో ‘గత రికార్డులను కూడా ఛేదించండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి కార్యకర్తలను కోరారు. ‘ బిజెపి పార్టీకి 370 సీట్లు, బిజెపి...
కాంగ్రెస్లో చేరితే సంతోషిస్తాం
వరుణ్ గాంధీకి అధిర్ రంజన్ ఆహ్వానం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని పిలిభిత్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపి వరుణ్ గాంధీకి బిజెపి లోక్సభ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందించింది....
యుపి పోలీస్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్.. బోర్డు ఛైర్పర్సన్పై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో బోర్టు ఛైర్పర్శన్ రేణుకా మిశ్రాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. ఆమె స్థానంలో విజిలెన్స్ డైరెక్టర్ రాజీవ్ కృష్ణకు...
యుపిలో ఆర్ఓ, ఎఆర్ఓ పరీక్ష రద్దు
లక్నో: ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రివ్యూ అధికారులు(ఆర్ఓ), సహాయ రివ్యూ అధికారుల(ఎఆర్ఓ) నియాకాల కోసం ఫిబ్రవరి 11న నిర్వహించిన ప్రాథమిక పరీక్షను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం శనివారం రద్దు...
యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు..
లక్నో: పేపర్ లీకయిందన్న ఆరోపణలపై భారీ ఎత్తున నిరసనలు రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను శనివారం ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 17,18 తేదీల్లో రోజుకు రెండు...
సమాజ్వాదీ పార్టీకి స్వామీ మౌర్య రాజీనామా
లక్నో: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ సారథ్యం లోని సమాజ్ వాది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం రాజీనామా సమర్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరిధాన్యాలపై దృష్టి కేంద్రీకృతం
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి భారతీయ ఆహార ఉత్పత్తులు : మోడీ
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం...
కొత్త పథంలో వ్యవసాయం
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సహజ సాగు, సిరి ధాన్యాలపై దృష్టి కేంద్రీకరింపు
లక్నో కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రకటన
లక్నో : వ్యవసాయాన్ని కొత్త పథంలో తీసుకువెళ్లడంలో రైతులకు తన ప్రభుత్వం సాయం చేస్తోందని ప్రధాని నరేంద్ర...
అయోధ్య సందర్శించిన 325మంది యుపి చట్టసభ్యులు
లక్నో: ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్కు చెందిన 325 మంది లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో...
న్యాయమూర్తుల మధ్య పేచీ
న్యాయమూర్తులు పరస్పర వ్యక్తిగత వ్యతిరేక దృష్టితో తీర్పులు ఇచ్చారనే అభిప్రాయానికి తావిచ్చి వివాదాస్పదులు కావడం అరుదైన విషయం. ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వారి మధ్య న్యాయం బలి కాకుండా చూసుకోవలసి ఉంది. కలకత్తా...
ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి
కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు
జనం రద్దీపై కేబినెట్లో ప్రస్తావన
ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని...
అయోధ్యలో మూడు లక్షల మందికి రామదర్శన భాగ్యం
అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చేయకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం...
స్టేటస్ సింబల్గా మారిన అయోధ్య ఆహ్వాన పత్రిక
అయోధ్య: అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడంపై రాజకీయ ఒత్తిళ్లు, అనివార్య పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నాయకులుకొందరు వెనుకడుగు వేసినప్పటికీ దేశంలో అత్యంత ప్రతిష్టాకరంగా, స్టేటస్ సంబల్గా...