Wednesday, May 15, 2024
Home Search

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ - search results

If you're not happy with the results, please do another search
PM Modi Asks Ministers To Not Visit Ayodhya In February

ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి

కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు జనం రద్దీపై కేబినెట్‌లో ప్రస్తావన ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని...
Three lakh people in Ayodhya are lucky to see Ram Darshan

అయోధ్యలో మూడు లక్షల మందికి రామదర్శన భాగ్యం

అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చేయకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం...
Ayodhya invitation letter became a status symbol

స్టేటస్ సింబల్‌గా మారిన అయోధ్య ఆహ్వాన పత్రిక

అయోధ్య: అయోధ్యలో ఈనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడంపై రాజకీయ ఒత్తిళ్లు, అనివార్య పరిస్థితుల కారణంగా ప్రతిపక్ష నాయకులుకొందరు వెనుకడుగు వేసినప్పటికీ దేశంలో అత్యంత ప్రతిష్టాకరంగా, స్టేటస్ సంబల్‌గా...
The face of the statue of Lord Ram in Ayodhya

అయోధ్య బాలరాముడి నిజరూప దర్శనం

తొలి చిత్రాన్ని బహిర్గతం చేసిన ఆలయ అధికారులు అయోధ్య: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి మరో మూడు రోజుల ముందు ఆలయం ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ రూపం శుక్రవారం భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చింది....

యుపిలో చెరకు ఎఎస్‌పి క్వింటాకు రూ. 20 పెంపు

లక్నో: సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతుల మద్దతును కూడగట్టుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరకు పంటకు ఇచ్చే రాష్ట్ర సలహా ధరను(ఎఎస్‌పి) క్వింటాలుకు రూ.20 చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్...

అయోధ్య రామాలయ రాజకీయం

అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావడం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోడీ భక్తులు సామాజిక...

తెలంగాణనే గెలుస్తుంది

తెలంగాణ మీద దండయాత్రలా ఉత్తరాది నాయకులు పెద్దఎత్తున తెలంగాణలో మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నడ్డాతో పాటు బిజెపి ప్రముఖ నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా...
Three-way contest in sirpur assembly constituency

సిర్పూర్‌లో త్రిముఖ పోటీ

బిఆర్‌ఎస్, బిజెపి, బిఎస్‌పి మధ్యే ప్రధాన పోటీ,  పక్క ప్రణాళికతో ప్రజల్లోకి ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్రనేతలతో ప్రచారాలు... గెలుపుపై ఎవరి ధీమా వారిదే! తెలంగాణ ఆసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార పర్వం...

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో రామరాజ్యం మొదలవుతుంది

సుక్మా: అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో కులం, మతం ఆధారంగా విచక్షణకు తావు లేని ‘ రామరాజ్యం ప్రారంభమయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొమ్మిదిన్నరేళ్ల...
BJP fourth list

బరిలో ముగ్గురు ఎంపిలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపి గా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి...
Kishan Reddy

దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తాం : కిషన్‌రెడ్డి

27న అమిత్ షా, అగ్ర నేతలలో రాష్ట్రంలో ప్రచారం మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపిలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని...

మోడీ ప్రజాకర్షణకు పరిమితులు గుర్తిస్తున్న బిజెపి

కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేస్తే చాలు బిజెపి దేశంలో ఎక్కడైనా, ఏ ఎన్నికల్లోనైనా విజయాన్ని పొందగలదనే భరోసా క్రమం గా ఆ పార్టీ నేతలలో సడలుతోందా? మోడీ ప్రజాకర్షణకు పరిమితులను...

బిసిలపై అందరిదీ వివక్షే!

ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ఒబిసిల మీద ప్రత్యేకంగా సానుభూతి కురిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఒబిసిలకు అన్యాయం జరుగుతున్నది అని పలు వేదికలపై మాట్లాడుతున్నది. పార్లమెంటు సాక్షిగా కులగణన చేపట్టాలని...
Vivek agnihotri manipur files

వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం!

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింపచేసి వారి మద్దతు పొందిన వివేక్ రంజన్ అగ్నిహోత్రిని మణిపూర్ ఫైల్స్ గురించి అడగ్గానే అగ్నిహోత్రావధానులయ్యారు. అగ్నిహోత్రి సంఘ్ పరివార్ సభ్యుడా...
There is a dearth of protection for Dalits and tribals in the country: BRS MP Kota Prabhakar Reddy

దేశంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువు : బిఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

హైదరాబాద్ : బిజెపి ప్రభుత్వంలో, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశంలో గిరిజనులు, దళితుల పట్ల హింస రోజురోజు కు పెరుగుతోందని బిఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలపై...

యుపి అసెంబ్లీకి ఎస్‌పి ఎమ్‌ఎల్‌ఎ దారాసింగ్ చౌహాన్ రాజీనామా

లక్నో : ఉత్తరప్రదేశ్ మయు జిల్లా ఘోసి నియోజక వర్గ సమాజ్ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్‌ఎల్‌ఎ దారాసింగ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ అసెంబీ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. స్పీకర్ సతీష్ మహానాకు...
Women Wrestlers Protest against MP Brij Bhushan

2024కు గుదిబండ కానున్నాడా!

నేడు దేశంలో ఎన్నికలను ఎదుర్కోవడంలో అసామాన్యమైన సాధన సంపత్తులను సమీకరించుకొని, ప్రచారం జరపడంతో పాటు వ్యవస్థలను అనుకూలంగా మలచు కోవడంలో బిజెపికి సాటిరాగల రాజకీయ పక్షం గాని, కూటమి గాని లేదని అందరూ...

గుక్కెడు నీళ్ళివ్వని డబుల్ ఇంజిన్

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల (9వ క్లాస్) ప్రణవ్.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తన తల్లి బాధను చూడలేకపోయాడు. మండుటెండల్లో కాలినడకన వెళ్లి ఆమె బిందెలతో నీళ్లు...

అయోధ్యలో జనవరిలో ప్రారంభానికి సిద్ధమౌతున్న రామాలయం

లక్నో : అయోధ్యలో రామాలయం జనవరిలో ప్రారంభానికి సిద్ధమౌతోంది. అయితే రవాణా సౌకర్యాలు, సదుపాయాలకు సంబంధించి విమానాశ్రయం, రైల్వేస్టేషన్, తదితర పనులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. రామ్‌పథ్ పనుల్లో సహదత్‌గంజ్...
Cancellation of party programs: BJP

బిజెపిని నీటముంచిన పాల రైతులు!

కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే...

Latest News