Home Search
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ - search results
If you're not happy with the results, please do another search
యుపి పౌర ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
17 మేయర్లు, 1401 కార్పొరేటర్లను ఎన్నుకోడానికి మే4, 11 తేదీల్లో... రెండు దశల్లో పట్టణ స్థానిక ఎన్నికలు జరిగాయి.
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి శనివారం భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షమైన...
లింగాయత్ల ఆధిపత్యానికి సవాలు
కర్ణాటకలో మరో పది రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే విషయమై కన్నా 1956లో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న...
అక్రమ ఆయుధాల నిలయం యుపి
శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్ అహమ్మద్, అతని సోదరుడు అషఫ్ అహమ్మద్ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి...
యూపి పారిశ్రామిక వేత్తలకు ఇక నేరస్థుల బెదిరింపులుండవు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలకు ఇకపై నేరస్థుల నుంచి లేదా మాఫియా నుంచి ఎలాంటి బెదిరింపులు ఉండబోవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం స్పష్టం చేశారు. గ్యాంగ్స్టర్ అతిక్ మహ్మద్,...
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడి ఆరుగురి మృతి
షాజహాన్పూర్: ఉత్తరప్రదేశ్లో ట్రాక్టర్ ట్రాలీ బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గర్రా నది నుంచి నీటిని తీసువస్తుండగా శనివారంప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో...
త్వరలో రూ.1300కోట్లు
తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
- కెటిఆర్,...
ప్రధాని మోడీకి రక్తంతో లేఖ రాసిన మథుర నిరసనకారులు
మథుర: శ్రీకృష్ణుని జన్మస్థానమైన ఉత్తర్ ప్రదేశ్లోని మథురలోగల బృందావనంలోని బంకీ బిహారీ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రతిపాదిత ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానికులు తమ రక్తంతో రాసిన లేఖను...
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ నాయకుడు భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ రత్ మధ్యాహ్నం...
వారణాసి చేరుకున్న ప్రధాని మోడీ!
వారణాసి: ‘కాశీయిల్ తమిళ్ సంగమం’ ప్రారంభోత్సవానికిగాను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వారణాసి చేరుకున్నారు. నెల రోజులపాటు జరిగే కాశీయిల్ తమిళ్ సంగమం కార్యక్రమంతోపాటు ‘తిరుక్కురళ్ ’, ‘కాశీ-తమిళ సంస్కృతి’ పుస్తకాలను కూడా...
రాజకీయ మల్లయోధుడు ‘ములాయం’ కన్నుమూత
అనారోగ్యంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస
నేడు 3గంటలకు అంత్యక్రియలు,
హాజరు ప్రముఖులు రాష్ట్రపతి, ప్రధాని సహా
ప్రముఖుల సంతాపం యూపీ సిఎంగా, కేంద్ర రక్షణ
మంత్రిగా యూపీలో రోజులు సంతాప దినాలు...
అయోధ్యలో కూడలికి లతా మంగేష్కర్ పేరు
సరయూ నది ఒడ్డున భారీ వీణ ఏర్పాటు
అయోధ్య: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని అయోధ్యలో సరయు నది ఒడ్డున ఆ మహాగాయని పేరిట నిర్మించిన ఒక కూడలిని ఉత్తర్...
అంతర్జాతీయంగా పరువు పోయింది: కెటిఆర్
2022 కల్లా బుల్లెట్ ట్రైన్ తెస్తామని హామీ ఇచ్చారు.
ఆఖరికి ఇలా బుల్డోజర్ డెలివరీ చేశారు
న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు
అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ది న్యూ యార్క్...
అఖిలేష్ యాదవ్ మెగా నిరసన మార్చ్ ఆపివేత
లక్నో: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రజలకు సంబంధించిన పలు సమస్యలను లేవనెత్తుతూ విధాన్ భవన్కు పాదయాత్రగా బయలుదేరిన అఖిలేష్ యాదవ్ ,అతని పార్టీ సభ్యులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు....
యూపీలో 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
లక్నో: అరవై ఏళ్లు దాటిన మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం త్వరలో కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా...
‘ఉప’ ఫలితాలు
మూడు లోక్సభ, యేడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప యెన్నికల ఫలితాలలో యుపి, పంజాబ్ల తీర్పులు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఉత్తర ప్రదేశ్లో యెన్నికలు జరిగిన రెండు లోక్సభ స్థానాలు ప్రధాన ప్రతిపక్షం...
యుపి సిఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
లక్నో: ఆదివారం నాడు హెలికాప్టర్ను పక్షి ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లక్నోకు బయలుదేరుతుండగా...
యువతకు కేంద్రం ద్రోహం
ఆర్మీ ఉద్యోగార్థులను అంధకారంలోకి నెట్టిన అనాలోచిత నిర్ణయం
అగ్నిపథ్ పథకం అభాసుపాలు సికింద్రాబాద్ ఘటన బాధాకరం : ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
మన తెలంగాణ/వేల్పూర్: అగ్నిపథ్తో దేశ యువతను అంధకారంలోకి...
తీవ్ర భావజాలమే బిజెపి సిద్ధాంతం
విద్వేష వ్యాఖ్యలపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం బిజెపి అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తీవ్ర భావజాలమే బిజెపి మూల సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు...
‘దేశద్రోహం’పై దోబూచులాట
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ‘దేశద్రోహం’ నేరం మోపే వలసవాద చట్టంతో దోబూచులాడుతోంది. భారత శిక్షాస్మృతిలోని 124ఎ సెక్షన్ ప్రకారం ‘దేశద్రోహం’ నేరం మోపే చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైనే...