Sunday, May 19, 2024
Home Search

రైళ్లు - search results

If you're not happy with the results, please do another search
Vande Bharat trains for devotees going to Sabarimala

శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లు

అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే మనతెలంగాణ/హైదరాబాద్:  శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరువనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద...
Four special trains between Secunderabad to Benares

సికింద్రాబాద్ టు బెనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్: దీపావళి పండుగ సీజన్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ టు బెనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లును నడుపనుంది. స్లీపర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లను...
rail

దీపావళి పండగకు సికింద్రాబాద్ – రాక్సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : దీపావళి , ఛత్ పూజ పండుగలకు ప్రయాణీకుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ మేరకు సికింద్రాబాద్ రాక్సోల్ - సికింద్రాబాద్‌ల...

హైదరాబాద్-కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు

దీపావళి, ఛాత్ పండుగలకోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ – కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నది. హైదరాబాద్ – కటక్ రైలు (నం.07165) నవంబర్ 7, 14, 21 తేదీల్లో రాత్రి...

భారత్‌లో హైపర్‌లూప్ రైళ్లు ఇప్పట్లో లేనట్టే : నీటి ఆయోగ్ సభ్యుడు సారస్వత్

న్యూఢిల్లీ : అత్యంత వేగంతో ప్రయాణించే హైపర్‌లూప్ రైళ్లు సమీప భవిష్యత్‌లో భారత్ లోకి వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె సారస్వత్ ఆదివారం వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఈ...

దేశంలో ఇక వందేసాధారణ్ రైళ్లు ఈ వారంలో ట్రయల్ రన్

న్యూఢిల్లీ : దేశంలో త్వరలో వందే సాధారణ్ రైళ్లు రాబోతున్నాయి. రిజర్వేషన్ల ఏర్పాట్లు లేని వేలాది మంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ సాధారణ రైళ్లను భారతీయ రైల్వే రూపొందించింది. సంబంధిత రైళ్ల...
Special trains between Kachiguda - Kakinada

కాచిగూడ – కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి... మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా పండుగ నేపథ్యంలో కాచిగూడ టు కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని...
Eight MMTS special trains on the occasion of Ganesh idol immersion

గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఎనిమిది ఎంఎంటిఎస్ ప్రత్యేక రైళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్: గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎనిమిది ఎంఎంటిఎస్...
Vande Bharat trains with advanced facilities : Kishan Reddy

అధునాతన సదుపాయాలతో వందేభారత్ రైళ్లు : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం అని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్...
Vande Bharat trains are available with modern facilities...

ఆధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి…

దేశవ్యాప్తంగా 34కు చేరిన రైళ్ల సంఖ్య రానున్న రెండు నెలల్లో మరో 9 రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి... మనతెలంగాణ/హైదరాబాద్:  ఆధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించిన 9 రైళ్లలో...
New Vande Bharat trains with advanced facilities

అధునాతన సౌకర్యాలతో నూతన వందే భారత్ రైళ్లు

హైదరాబాద్ : నూతన వందే భారత్ రైళ్లు అనేక అధునాతన సౌకర్యాల మేళవింపుతో వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వందే భారత్‌ను ప్రయాణికులకు ఇష్టమైన రవాణా మార్గంగా తీర్చిదిద్దడానికి యత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతీయ...
10 trains between Hyderabad- to Lingampalli

హైదరాబాద్- టు లింగంపల్లి మధ్య 10 రైళ్లు

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారం పాటు 16 సర్వీసులను రద్దు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 16 సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు....

సికింద్రాబాద్- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైలు నెం 07071 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) సెప్టెంబర్ 2వ తేదీన సికింద్రాబాద్ నుండి రాత్రి...
trains

రాఖీ పండుగకు ప్రత్యేక రైళ్లు ఇవే…

హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ రైలును గురువారం రాత్రి 9.30 గంటలకు నడిపించనుండగా,...
Special trains between Kakinada Town - Lingampally

కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13వ...
trains

తూర్పుకోస్తా రైల్వే పరిధిలో 75 రైళ్లు రద్దు..

హైదరాబాద్: తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్డులో మూడోలైన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాసప్పర్,...
Safety standards should be followed in trains and stations

రైళ్లు, స్టేషన్‌లలో భద్రతా ప్రమాణాలను పాటించాలి

రైల్వే కార్యకలాపాలు, భద్రతపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జిఎం హైదరాబాద్ :  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే కార్యకలాపాల భద్రత కోసం తీసుకోవాల్సిన...
trains

ట్రాకులపై వరద నీరు: వందలాది రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: గత శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు ట్రాకులపై వరద నీరు చేరుకోవడంతో జులై 7 నుంచి జులై 15 వరకు 300కు పైగా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు,...
Trains

నెల రోజుల పాటు ఎనిమిది రైళ్లు రద్దు..

హైదరాబాద్: తిరుపతి రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్, మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ రైల్వే ప్రకటించింది. కాజీపేట, చెన్నై, అరక్కోణం నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది రైళ్ల...
trains

ఎనిమిది రైళ్లు నెలరోజుల పాటు రద్దు

హైదరాబాద్: తిరుపతి రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్, మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ రైల్వే ప్రకటించింది. కాజీపేట, చెన్నై, అరక్కోణం నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది రైళ్ల...

Latest News

అబ్బాయిల హవా

కింకర్తవ్యం?