Home Search
రైళ్లు - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్- టు బర్హంపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ నుంచి బర్హంపూర్కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్- టు బర్హంపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 11, 14వ తేదీల్లో నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే...
పంజాబ్ రైతుల ఆందోళన.. 54 రైళ్లు రద్దు
అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్ లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వేట్రాక్పైకి భారీ సంఖ్యలో...
హోలీ పండుగ నేపథ్యంలో 18 ప్రత్యేక రైళ్లు
హోలీ పండుగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు వివిధ...
23 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్ : నిత్యం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఎంటిఎస్ సేవలు నిలిచి పోనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు మొత్తం 23 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మౌలాలీ సనత్...
వారికి తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
లక్నో: అయోధ్యలో మంగళవారం నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు దర్శన సమయం ఉంటుంది. ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని...
నేటి నుండి దివ్యదర్శన్ జ్యోతిర్లింగ యాత్ర రైళ్లు ప్రారంభం
మన తెలంగాణ / హైదరాబాద్ : కోట్లాది మంది కలలు సాకారం అవుతూ అటు అయోధ్యలో శ్రీరాముడు కొలువు దీరడంతో ప్రస్తుతం అందరి దృష్టి పవిత్ర పుణ్యక్షేత్రాలపై పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో...
విజయవాడ డివిజన్లో భారీగా రైళ్లు రద్దు..
అమరావతి: విజయవాడ డివిజన్లో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల కారణంగా పలు ట్రైన్లను రద్దు...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త… ఆ స్టేషన్లలో ఆగనున్న పలు రైళ్లు
హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణా మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు అదనపు స్టేషన్లలో ఆగుతాయని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం ఈ...
నాంపల్లిలో రైలు ప్రమాదం.. పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. బుధవారం ఉదయం నాంపల్లిలో రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 50మంది ప్రయాణికులు...
సంక్రాంతికి 36 ప్రత్యేకరైళ్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే 36 ప్రత్యేక...
ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురి మృతి
జకార్త: ఇండోనేషియాలో ప్రధాన దీవి జావాలో శుక్రవారం రెండు రైళ్లు ఢీఒకన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో అనేక బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. పశ్చిమ జావాలోని...
ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం: ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వారపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కర్నూలు సిటీ ప్రత్యేక రైలు (08585) జనవరి 16, 23, 30 తేదీల్లో మంగళవారం...
శబరిమలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ- టు కొల్లం, కొల్లం- టు కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. కాచిగూడ టు కొల్లం...
కాచిగూడ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : కాచిగూడ నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాచిగూడ నుండి కొల్లాంకు ఈ నెల 18,25...
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడిపించాలని డిమాండ్…. చాంతాడంత వెయిటింగ్ …
హైదరాబాద్: సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడి నుంచైనా రావడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది....
కాజిపేట- విజయవాడ రూట్లలో పలు రైళ్లు రద్దు..
హైదరాబాద్: కాజిపేట- వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడో లైను పనుల కారణంగా కాజీపేట- విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రేల్వే అధికారులు తెలిపారు....
10 ప్రత్యేక రైళ్లు ఈనెలాఖరు వరకు పొడిగింపు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్- టు తిరుపతి (07482) రైలు డిసెంబర్...
ఒకే ట్రాక్ పైకి మూడు రైళ్లు…. తప్పిన పెను ప్రమాదం….
భువనేశ్వర్: మూడు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చినప్పటికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన...
బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త రైళ్లు
జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మన తెలంగాణ / హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఒడిశాలోని బాదంపహార్ రైల్వే స్టేషన్ నుండి మూడు కొత్త మెము రైళ్లను...
అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 22 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు...