Friday, May 3, 2024
Home Search

కరెంట్ అకౌంట్ - search results

If you're not happy with the results, please do another search

దళారులు మోపైన్రు..

మహబూబ్‌నగర్ బ్యూరో / గద్వాల ః రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలపునిచ్చారు. అదిలాబాద్ మొదలుకొని అన్ని...
Bandi Sanjay slams Congress Party

అధికారం కోసం దేశ ద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్: బండి

అధికారం కోసం దేశద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్ బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి రావడం ఖాయం 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిచ్చింది గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది అంతా...

విద్యుత్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కెసిఆర్

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి జీవనాడి వంటి విద్యుత్తు రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి చేపట్టిన చర్యల వలన, 60 ఏళ్ల...

రైతుల గురించి మాట్లాడే అర్హత బిజెపికి లేదు: హరీశ్‌రావు

సంగారెడ్డి : తెలంగాణలో ఫసల్ భీమా ఎందుకు అమలు చేయడం లేదని బిజెపి నాయకులు అడుగుతున్నారని, మొదలు ప్రధాన మంత్రి సొంత రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
Rythu bandhu fraud

రైతుబంధు నొక్కేస్తున్న రాబందులు

ఉమ్మడి జిల్లాలో కోట్లలో ప్రభుతానికి గండి వ్యవసాయం పేరుతో ప్రభుత్వానికి కుచ్చుటోపీ క్వారీ భూములు, ఇటుక బట్టీల భూములు,రియల్ భూములకు సైతం రైతుబంధు తలాపాపం తిలా పిడికెడు అంటున్న వ్యవసాయ,రెవెన్యూ అధికారులు ఇటుక బట్ట్టీలలో ఉచిత కరెంటుకు కన్నం విద్యుత్ అధికారులకు నెలనెల...
minister jagadish reddy comments on pm modi

డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ పింఛన్లు

సూర్యాపేట: ప్రధాని నరేంద్రం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే పింఛన్ కేవలం 750 రూపాయలు మాత్రమే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో వికలాంగులకు...
CM KCR concentrate on Electricity

నిరంతర విద్యుత్ సరఫరా.. కెసిఆర్ ముందు చూపే కారణం

నిరంతర విద్యుత్ సరఫరా సిఎం కెసిఆర్ ముందు చూపే కారణం విఏవోఏటీ సర్వసభ్యసమావేశంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్‌రావు మన తెలంగాణ,సిటీబ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం కానివ్వమని ఇదే అంశంపై గతంలోనే రాష్ట్ర...
AP Govt deposited Rs 2190 cr into farmers accounts

రైతులకు ‘ఆసరా’గా రాష్ట్ర ప్రభుత్వం

  భారతదేశ రైతాంగం ‘అప్పుల్లో పుట్టి అప్పుల్లో చనిపోతారు’. దేశంలో 86 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. వీరిలో చాలా మంది నిరక్షరాస్యులు, ఇప్పటికీ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తున్నారు. ఈ పాతకాలం...
CM KCR speech in Vasalamarri village

వాసాలమర్రిలో 76 కుటుంబాలకు దళితబంధు: సిఎం

వాసాలమర్రి గ్రామస్థులతో సిఎం కెసిఆర్ ముఖాముఖి... హైదరాబాద్: వాసాలమర్రి గ్రామం అనుకున్నంత బాగా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఉరును బాగు చేయాల్సింది ఎంతో ఉందని, ఏడాది కిందనే దళిత బంధు అమలు...
Harish Rao speech about Palle pattana pragathi

పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: హరీష్

సిద్దిపేట: అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు అని పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే. 4 ఏళ్ల నుంచి డయేరియా, సీజనల్ వ్యాధులు లేవని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
New laws of Central Government become burden to People

పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?

  మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...

Latest News