Home Search
వైసిపి - search results
If you're not happy with the results, please do another search
పొత్తుల ప్రస్తావన రాలేదు: పవన్ కళ్యాణ్
పొత్తుల ప్రస్తావన రాలేదు
అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం
ఢిల్లీలో బిజేపి నేతలతో ముగిసిన జనసేన పార్టీ చర్చలు
మీడియాకు చర్చల సారాశం వెల్లడించిన పవన్కళ్యాణ్
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన తమ మధ్యన రాలేదని...
ఎంఎల్ఎల వర్క్షాప్కు ఆళ్ల డుమ్మా
అమరావతి: ఎంఎల్ఎల వర్క్షాప్కు ఆళ్ల రామకృష్ణా రెడ్డి డుమ్మా కొట్టారు. గత కొంతకాలంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఆళ్ల రామకృష్ణా రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన కుమారుడి...
తెనాలిలో టిడిపి కౌన్సిలర్లపై దాడి
అమరావతి: తెనాలి కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. టిడిపి కౌన్సిలర్ యుగంధర్పై వైసిపి కౌన్సిలర్లు దాడి చేశారు. టిడిపి కౌన్సిలర్లను వెంటపడి మరీ వైసిపి కౌనిలర్లు చితకబాదారు. తెనాలి కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా...
ఆ విషయంలో జగన్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారు: కోటం రెడ్డి
అమరావతి: వైసిపి పార్టీ తనని సస్పెన్షన్ చేసిన సందర్భంగా తాను స్వేచ్ఛగా అభిప్రయాలు చెప్పే అవకాశం ఉందని ఎంఎల్ఎ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అమరావతి రాజధాని రైతుల 1200 రోజులు...
అంతిమంగా గెలిచేది… నిలిచేది అమరావతే: బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి రైతులు 1200 రోజుల నుంచి ధర్నా చేస్తుండడంతో ధర్మం రైతుల వైపు ఉందని ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జగన్ ప్రభుత్వం ఆంక్షలు...
గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: మేకపాటి
నెల్లూరు: మాజీ మంత్రి, వైసిపి ఎంఎల్ఎ అనిల్కు వైసిపి నుంచి సస్పెండ్ అయిన ఎంఎల్ఎ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఎగా గెలిచి చూపిస్తామని, గెలవకపోతే రాజకీయాల నుంచి...
సినీ నటి శ్రీదేవికి కంటే ఎక్కువగా నటించారు: అమర్నాథ్
అమరావతి: సినీ నటి శ్రీదేవికి మించి ఉండవల్లి శ్రీదేవి నటించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఎంఎల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై అమర్నాత్ రీకౌంటర్ ఇచ్చారు. సిఎం జగన్ మోహన్...
తప్పు చేయడం వల్లే ఆ నలుగురు ఎంఎల్ఎలు సస్పెండ్: మంత్రి కాకాణి
అమరావతి: తప్పు చేయడం వల్లే ఆ నలుగురు ఎంఎల్ఎలను సస్పెండ్ చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఎంఎల్ఎలంతా సిఎం జగన్ మోహన్...
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు..
హైదరాబాద్: సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై వైసిపి పార్టీ వేటు వేసింది. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,...
నేడు మళ్లీ విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ ముగిసింది. సోమవారం దాదాపు పదిన్నర గంటల పాటు కవితను విచారించింది. సోమవారం...
ఎపి అసెంబ్లీలో గల్లీ లొల్లి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం చరిత్రలో నిలిచిపోయే దారుణమైన సన్నివేశాలు నమోదయ్యాయి. ఎల్లప్పుడూ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమయ్యే ఎమ్మెలేలు సోమవారం నిండు శాసనసభలో కొట్లాడు కోవడం,...
చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత జగన్ పైన ఉంది: పవన్
అమరావతి: అసెంబ్లీలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చట్ట సభల గౌరవాన్ని హుందాతనాన్ని పరిరక్షించాలన్నారు. చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సిఎం జగన్ మోహన్ రెడ్డిపై ఉంటుందని,...
జగన్, చంద్రబాబు చేతగానీ తనం వల్లే ఎపిలో అభివృద్ధి జరగలేదు..
హైదరాబాద్: ఎపిలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు చేతగానీ తనం వల్లే అభివృద్ధి జరగలేదని, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు కులాల పట్ల ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధిపై లేదని ఇక్కడ హైదరాబాద్ ఉన్నట్టే అక్కడ వైజాగ్...
అవినాష్ను అరెస్టు చేయవద్దు: హైకోర్టు
హైదరాబాద్: వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తీవ్ర చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉంచారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ పైనా తీర్పు...
ఏ పార్టీ జెండా.. ఎజెండాల కోసం జనసేన పని చేయదు
హైదరాబాద్ : జనసేన పార్టీ ఏ రాజకీయ పార్టీ జెండా, ఎజెండాల కోసం పనిచేయదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసే ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లనివ్వనని...
నన్ను ఒకే కులానికి పరిమితం చేయొద్దు: బిసి రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్
హైదరాబాద్ : ఒకే కులానికి తనను పరిమితం చేయొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో బిసి నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు....
జగన్ రద్దుల ముఖ్యమంత్రి: లోకేష్
అమరావతి: టిడిపి తెచ్చిన పథకాల్లో కొన్నింటిని వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని టిడిని నేత లోకేష్ మండిపడ్డారు. అన్నమయ్య జిల్లాలో టిడిపి నేత లోకేష్ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు కలిశారు....
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా
విచారణకు హాజరు కాని బాధితుడు ఎపి సిఎం జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎపి సిఎం జగన్పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో...
ప్రశ్నించినందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు: కోటం రెడ్డి
అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడానని వైసిపి తిరుగుబాటు ఎంఎల్ఎ కోటం రెడ్డి తెలిపారు. నెల్లూరు ఆయన మీడియాతో మాట్లాడారు. కొమ్మరపూడి రైతులకు పరిహారం ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేదన్నారు....
గన్నవరంలో ఉద్రిక్తత… భారీగా మోహరించిన పోలీసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసిపి, టిడిపి కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగిన విషయం తెలిసిందే. గన్నవరం...