Home Search
వైసిపి - search results
If you're not happy with the results, please do another search
మాచర్ల హింస.. 9మందిపై హత్యాయత్నం కేసులు
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు తొమ్మిది...
ఒబిసి రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదన లేదు
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాల్లో ఒబిసిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి వినతులు వస్తున్నాయని, అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత...
ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసిపి ఎంపి...
‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్..
‘వారాహి’ వాహనానికి వారం క్రితమే రిజిస్ట్రేషన్
వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ను పరిశీలించాం
అన్ని నిబంధనలు ఉన్నాయి
రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384
తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ పాపారావు
హైదరాబాద్: జనసేన పార్టీ...
ఎపిలో బిఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే: సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: సిఎం కెసిఆర్ కొత్తగా పెట్టిన జాతీయ పార్టీ బిఆర్ఎస్ కు ఎపిలో వైసిపి మద్దతు ఇచ్చే విషయంపైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ పై మా ఒపీనియన్...
13న పార్లమెంట్ ముట్టడి : ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : జనాభా ప్రకారం బిసి రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాలలో, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు...
కుదిరితే మళ్లీ ఉమ్మడి ఎపి కావాలి: సజ్జల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అసంబద్ధమైనదని, సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. కుదిరితే మళ్లీ తెలంగాణ, ఎపి ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసిపి...
ప్రతిపక్షాలపై దాడులు: కెకె
ఢిల్లీ: ప్రతిపక్షాలపై బిజెపోళ్లు దాడులు చేస్తున్నారని రాజ్యసభ ఎంపి కె కేశవరావు మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్ సి కవితపై సిబిఐ, ఐటి దాడులు చేసిన నేపథ్యంలో కెకె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు...
ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉత్కంఠ
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉత్కంఠ కొనసాగుతుంది. కవిత ఇంటికి సిబిఐ అధికారులు రాకపై సస్పెన్స్ విధించారు. ప్రస్తుతం తన నివాసంలోనే ఉన్న కవిత ఉదయం 11 గంటల వరకు వేచిచూడనున్నారు....
ధరల మాయలో పత్తి రైతులు!
ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబడులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా లేకపోవటం, బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం,...
అమిత్ అరోరా ఎవరో నాకు తెలియదు: మాగుంట
అమరావతి: తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధంలేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మాగుంట పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు....
మోడీకి భయపడే ప్రసక్తే లేదు: కవిత
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కన్నా ముందే తెలంగాణకు ఇడి వచ్చిందని ఎంఎల్సి కవిత మండిపడ్డారు. ఢిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఇడి అధికారులు చేర్చిన నేపథ్యంలో...
ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు..
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఇడి అధికారులు చేర్చారు. అమిత్ అరోరా రిమాండ్...
షర్మిల అరెస్ట్.. బెయిల్
షర్మిల అరెస్ట్.. బెయిల్
ప్రగతి భవన్ ముట్టడి యత్నం భగ్నం
పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్ నుంచి
ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ ప్రగతిభవన్వైపు రాక
పంజాగుట్ట వద్ద వాహనాలను అడ్డు పెట్టి షర్మిల కారు...
రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్: రాంబాబు
హైదరాబాద్: రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ అని వైసిపి ఎంఎల్ఎ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా రాంబాబు ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి సొమ్మును వేరు ఖాతాలకు బదిలీ చేయడం ఆర్థిక...
ఎంఎల్ఎలకు ఎర కేసులో ఎ4 సంతోష్
రెండో నోటీస్ జారీ ఎ7గా శ్రీనివాస్
ఎసిబి కోర్టుకు మెమో దాఖలు చేసిన సిట్
26 లేదా 28న హాజరు కావాలని ఆదేశం
లాయర్ శ్రీనివాస్కు మరోసారి నోటీసులు, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుకు...
ఫామ్హౌస్ కేసులో సిట్ విచారణ.. తుషార్కు నోటీసులు
హైదరాబాద్: ఫామ్హౌస్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరు కావాలని తుషార్కు నోటీసులు అందించారు. ఈ నెల 21 లోపు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. రామచంద్రభారతి, పైలెట్ రోహిత్...
చంద్రబాబు, పవన్ డ్రామాలు ఆడారు: సజ్జల
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ కలవడం చారిత్రక ఆవశ్యకతగా చెప్పుకొస్తున్నారని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్పై మరోసారి సజ్జల కౌంటర్...
ఒక్క పెళ్లి చేసుకొని 30 మంది స్టెపినీలు మీకు: పవన్ కల్యాణ్
అమరావతి: ప్యాకేజీ స్టార్ అంటోన్న వైసిపి కామెంట్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన ఖాతాలు లెక్కల వివరాలను పవన్ వివరించారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అంటూ చెప్పు చూపించారు....
విశాఖ ఘటనపై హైకోర్టులో జనసేనకు చుక్కెదురు
విశాఖపట్నం న్యూస్: విశాఖ ఘటనపై హైకోర్టులో జనసేనకు చుక్కెదురయ్యింది. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన నాయకులపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. నిందితుడు కాని...