Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
మంచి సబ్జెక్ట్.. మంచి కమిట్మెంట్తో సినిమా తీశాం
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియ ర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోని యా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తె లుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’....
సరికొత్త టైడ్ మ్యాటిక్ లిక్విడ్ డిటెర్జంట్ను విడుదల చేసిన టైడ్
న్యూఢిల్లీ: ప్రపంచంలో నెంబర్ 1 డిటర్జెంట్ టైడ్, ఇటీవలనే తమ పూర్తి సరికొత్త టైడ్ మ్యాటిక్ లిక్విడ్ను విడుదల చేసింది. మరీ ముఖ్యంగా టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల కోసం...
వర్షం కారణంగా రెండో వన్డే రద్దు
హైదరాబాద్ : భారత్ కివీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. టీమిండియా ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల వద్ద...
భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేకు వరణుడి అడ్డంకి
హామిల్టన్: టీమిండియాకు న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేను వరణుడు అడ్డుకున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ ఓడిన టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్,...
క్రేజీ కాంబినేషన్లో మూవీ
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో భారీ మార్కెట్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ తన లైనప్తో పాన్ ఇండియా మార్కెట్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ వరకు వెళ్ళాడు. ఇక ఇదిలా ఉండగా...
సకాలంలో అందరికీ న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ చర్యలు: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు(శనివారం) భారత అత్యున్నత న్యాయస్థానంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. 2015 నుండి... 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం నవంబర్...
సుప్రీంకోర్టుపై కేసుల భారం!
భారత ఉపఖండాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటున్న తరుణంలో ప్రజల న్యాయపరమైన సవాళ్లను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థను “లార్డ్ బ్రెయిన్” అనే రాజనీతి విశ్లేషకుడు న్యాయశాఖ సామర్థ్యం కంటే ప్రజాస్వామ్యానికి...
పొంగుతున్న ‘పాల ధర’
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వర్గం ఆ వర్గం అన్నతేడా లేకుండా.. వయసులతో నిమిత్తం లేకుండా పసిపిల్లల నుంచి పండు ముదుసళ్ల దాక అందరికీ అత్యంత పోషక విలువలతో కూడిన ఆహారం అందించే పాల ఉత్పత్తుల...
ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. నెగటివ్గా ఓపెనైన ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య ఆద్యంతం చలించాయి. ఆసియా మార్కెట్ల బలహీనత(అమెరికా మార్కెట్ల హాలీడే) మధ్య చివరికి ఫ్లాట్గా ముగిశాయి....
ట్రూ ఎలిమెంట్స్ సంచలనాత్మక నూతన క్యాంపెయిన్
న్యూఢిల్లీ: దేశ మొట్ట మొదటి క్లీన్ లేబుల్, 100% హోల్ గ్రెయిన్ సర్టిఫైడ్ ఫుడ్ బ్రాండ్ అయిన ట్రూఎలిమెంట్స్ ఎలాంటి పదాల మాయాజాలం, రసాయనాలు, నిల్వకారకాలు లేదా యాడెడ్ షుగర్ లేకుండా 100%...
హైదరాబాద్లో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదపై అంతర్జాతీయ సదస్సు..
హైదరాబాద్: పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద– ఫ్రీ ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్ శీర్షికన మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును ఎస్జీపీ నిర్వహించబోతుంది. హైదరాబాద్లోని ఐఐటీ క్యాంపస్లో జనవరి 21–22, 2023లో మొట్టమొదటిసారిగా ఈ అంతర్జాతీయ సదస్సు...
విద్యార్ధులు క్రమశిక్షణతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/మహబూబ్ నగర్: విద్యార్ధులను తరగతి గది నుండి ప్రపంచం వైపు తీసుకువెళ్లడంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. గురువారం...
జీవితకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. రోజంతా ఉత్సాహంగా సాగిన ట్రేడింగ్ చివరి అరగంటలో కొనుగోళ్ల ప్రవాహంతో లాభాల్ని నమోదు చేసింది. సెన్సెక్స్ అయితే జీవనకాల గరిష్ఠాన్ని తాకింది....
జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు శ్రీచైతన్య విద్యార్థిని ఎంపిక
మన తెలంగాణ / హైదరాబాద్ : ఈస్ట్ మారేడ్పల్లి శ్రీ చైతన్య స్కూల్ ్ల బ్రాంచి (మెహదీపట్నం జోన్) నుండి గొంగడి త్రిష జాతీయ స్థాయిలో ఇండియా అండర్ 19 టీమ్లో స్థానం...
ప్రొఫెషన్ గోల్ఫ్ టోర్నీ విజేతకు రూ.1కోటి
మన తెలంగాణ/మొయినాబాద్: జాతీయ స్థాయిలో ప్రొఫెషన్ గోల్ఫ్ టోర్నీ విజేతకు రూ.1కోటి ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు డ్రీమ్ వ్యాలీ గ్రూపు సీఈఓ కంచర్ల పృధ్వీరెడ్డి అన్నారు. మండలంలోని బాకారం గ్రామ సమీపంలోని డ్రీమ్...
ఐబీసీ కాంటినమ్, వెబ్ 3.0 ఆల్ట్ హ్యాక్ను ప్రారంభించిన ఇంటర్నేషనల్ బ్లాక్చైన్ కాంగ్రెస్
హైదరాబాద్: ఐబీసీ మీడియా ఈరోజు ఐబీసీ కాంటినమ్ వెబ్ 3.0 హ్యాక్ఫెస్ట్ ఛాలెంజ్ను భారతదేశ వ్యాప్తంగా ప్రొఫెషల్స్, విద్యార్థుల కోసం హైదరాబాద్లోని టీ–హబ్ వద్ద ప్రారంభించినట్లు వెల్లడించింది. తెలంగాణా రాష్ట్ర ఐటీఈ అండ్...
‘శంకరాభరణం’కు అరుదైన గౌరవం..
గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో శంకరాభరణం చిత్రం రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా వారు మన...
‘హనుమాన్’ టీజర్ విడుదల..
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘హను-మాన్’. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ సోమవారం విడుదలైంది. ఒక అద్భుతమైన జలపాతాన్ని...
చిరంజీవికి ప్రధాని మోడీ అభినందనలు..
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవిని సోమవారంప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందించారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని పొందిన చిరంజీవికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న పాత్రల పోషణ, అద్భుత వ్యక్తిత్వంతో తరతరాల...
ప్రియురాలిని 8 ముక్కలుగా నరికి…. చెరువులో తలను పడేసి
లక్నో: ప్రియురాలిని ఎనిమిది ముక్కలుగా నరికి ప్రియుడు బావిలో పడేశాడు. మొండెం లేని తలను చెరువులో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అజమ్గఢ్లో జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు....