Home Search
హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
విశ్వగురు కాదు.. విష పురుగు
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీది ఒక అసమర్ధపాలన, దౌర్భాగ్య పాలన, దరిద్రపు కొట్టు పాలన అని టిఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోడీ...
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ...
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు గల్లంతు
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్ అశోక్(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం),...
భక్తుల బతుకుల్లో వరద సుడులు
16కు చేరిన అమర్నాథ్ మృతుల సంఖ్య
చిక్కుపడ్డ 15000 మంది తరలింపు
సైనిక సిబ్బంది అవిశ్రాంత సహాయ చర్యలు
శిథిలాలు కింద పలువురు బందీ
జమ్మూ : అమర్నాథ్ యాత్ర సందర్భంగా తలెత్తిన ఆకస్మిక...
అమర్నాథ్ యాత్ర… 16కు చేరిన మృతులు
శ్రీనగర్ : కురిసిన కుంభవృష్టితో అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా వరద రావడంతో మృతుల సంఖ్య 16కు చేరుకోగా 40 మంది వరకు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్,...
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్య
ఎన్నికలప్రచార సభలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపిన దుండగుడు
వేదికపైనే కుప్పకూలిన నేత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె(67) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనపై కాల్పులు జరపగా.....
జల విలయం
10 మంది యాత్రికుల మృతి, 40మంది గల్లంతు?
కొట్టుకుపోయిన యాత్రికుల టెంట్లు...కుంభవృష్టితో యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మికంగా వరద పోటెత్తింది. 15మంది...
మునిగిపోతున్న నౌక నుంచి 22 మందిని రక్షించిన భారత కోస్ట్గార్డ్
అహ్మదాబాద్ : గుజరాత్ తీరం లోని అరేబియా సముద్రంలో బుధవారం ప్రమాదంలో చిక్కుకున్న విదేశీ రవాణా నౌక నుంచి 22 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందం రక్షించగలిగింది. వీరిలో 20...
నేడు, రేపు రాజకీయ సందడే
ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీలు, హోర్డింగులు
బిజెపి జాతీయ
కార్యవర్గ
సమావేశాలకు
సర్వం సిద్ధం
నేడు ప్రధాని రాక
రాష్ట్రపతి ఎన్నికల
ప్రచారానికి
యశ్వంత్సిన్హా
స్వాగతానికి
టిఆర్ఎస్
భారీ సన్నాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి రెండు రోజుల పాటు...
జనరల్ సైన్స్
కాంతి వేగంతో పోలిస్తే ధ్వనివేగం అతి స్వల్పం. అందువల్ల మెరుపు మెరిసిన కాద్దిసేపటికీ ఉరుము వినిపిస్తుంది.
వివిధ పదార్థాల ధ్వనివేగం
రబ్బర్తో పోలిస్తే ఉక్కు స్థితిస్థాపకత ఎక్కువ కాబట్టి రబ్బరులో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది.
ద్రవ, వాయు...
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు తృటిలో తప్పిన ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తృటిలో ప్రమాదం తప్పింది. సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను వారణాసిలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. అయితే, సీఎం యోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను పక్షి ఢీకొనడంతో అప్రమత్తమైన...
అస్సాం వరద పరిస్థితి ఇప్పటికీ దుర్భరం
ఆరవ రోజున సిల్చార్ మునిగిపోయింది
గడచిన 24 గంటల్లో మరో పది మంది మరణించారు. బార్పేట, ధుబ్రి, కరీంగంజ్, ఉదల్గురి జిల్లాల నుండి ఇద్దరు చొప్పున, కాచర్, మోరిగావ్లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు.
కరీంగంజ్:...
కోడ్ ఉల్లంఘన కేసులో లాలూకు ఊరట
రాంచీ : కోడ్ ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ నిర్దోషిగా విడుదలయ్యారు. 13 ఏళ్ల నాటి కేసు విచారణ నిమిత్తం జార్ఖండ్ లోని పాలము కోర్టుకు లాలూ హాజరవ్వగా,...
సిడిఎస్ ఎంపికకు రూల్స్ మార్చిన కేంద్రం
త్రీస్టార్ అధికారులు, రిటైర్డ్ అధికారులూ అర్హులే
న్యూఢిల్లీ: దేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) నియామకం చేపట్టే ముందు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులుచేసింది. సిడిఎస్ నియామకం అర్హత పరిధిని మరింత పెంచుతూ...
80 శాతం పడిపోయిన బిజెపి ఆదాయం
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఈసారి బిజెపి ఆదాయం పడిపోయింది. దాదాపు 80 శాతం ఈ వనరు తగ్గి 2021 ఆర్థిక సంవత్సరంలో రూ 752 కోట్లకు చేరిందని వెల్లడైంది. ఎన్నికల...
నేడు ప్రధాని మోడీ రాక
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) 20వ సాన్నతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో భారీ...
చార్ధామ్ యాత్రలో భక్తుల ఇక్కట్లు..
న్యూఢిల్లీ: మే నెలలో చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఉత్తరాఖండ్లో వర్షం, మంచు కురుస్తుండటంతో భక్తుల కష్టాలు పెరిగాయి. అదే సమయంలో దారిలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల తర్వాత, ఉత్తరాఖండ్...
రేపు హైదరాబాద్కు మోడీ
స్వాగతం పలకనున్న మంత్రి తలసాని
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) 20వ సాన్నతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని మోడీ టూర్...
ఉక్రెయిన్కు 50 దేశాల నుంచి ఆధునిక ఆయుధాలు
అమెరికా రక్షణ కార్యదర్శి ఆస్టిన్ వెల్లడి
వాషింగ్టన్ : ఉక్రెయిన్కు హార్పూన్ లాంచర్లు, క్షిపణులు వంటి అత్యంత ఆధునిక సాంకేతిక ఆయుధాలను ఎక్కువ సంఖ్యలో పంపడానికి దాదాపు 50 దేశాల రక్షణ మంత్రులు అంగీకరించారని...
టిఎస్ఎస్పిడిసిఎల్లో తొలిసారిగా మహిళలను లైన్ ఉమెన్గా తీసుకున్నాం
దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేదు
రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ఎస్పిడిసిఎల్లో తొలిసారిగా మహిళలను లైన్ ఉమెన్గా తీసుకున్నామని...